Dalits
-
#Telangana
Telangana : మంత్రి వర్గ విస్తరణకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్.. కొత్తగా ముగ్గురు లేదా నలుగురికి మంత్రివర్గంలో చోటు..!
. ఈ విస్తరణలో ముగ్గురు లేదా నలుగురు కొత్త నేతలు మంత్రివర్గంలోకి రావొచ్చని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దాదాపు ఆరు నెలల తర్వాత ఈ మంత్రివర్గ విస్తరణ జరగాల్సింది.
Published Date - 03:11 PM, Sat - 7 June 25 -
#India
Rahul Gandhi : ఔను.. అప్పుడు దళితులు, బీసీలను కాంగ్రెస్ విస్మరించింది.. రాహుల్ వ్యాఖ్యలు
1990వ దశకంలో కాంగ్రెస్లో పరిస్థితులు కొంత మారాయని.. దళితులు, బీసీల ప్రయోజనాల పరిరక్షణ అంశంలో తగిన రీతిలో పార్టీ స్పందించలేకపోయిందని రాహుల్(Rahul Gandhi) ఒప్పుకున్నారు.
Published Date - 06:45 PM, Thu - 30 January 25 -
#India
RSS Chief : దళితులు, అట్టడుగు వర్గాలను హిందువులు కలుపుకుపోవాలి : ఆర్ఎస్ఎస్ చీఫ్
వాల్మీకి జయంతిని వాల్మీకి కాలనీల్లో మాత్రమే ఎందుకు జరుపుకుంటారు?’’ అని మోహన్ భగవత్ (RSS Chief) ఈసందర్భంగా ప్రశ్నించారు.
Published Date - 12:16 PM, Sun - 13 October 24 -
#Telangana
KCR Strike: కేసీఆర్ మరోసారి దీక్ష.. కాంగ్రెస్ లో గుబులు
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దీక్ష ఎంతటి ప్రజాధారణ పొందిందో తెలిసిందే. అయితే ఇప్పుడు కేసీఆర్ మరోసారి దీక్షకు పిలుపునిచ్చారు. కేసీఆర్ అన్నట్టుగానే దీక్షకు పూనుకుంటే రాజకీయంగా బీఆర్ఎస్ కు మైలేజ్ పెరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. వివరాలలోకి వెళితే...
Published Date - 10:57 PM, Sat - 13 April 24 -
#Telangana
Motkupalli Narasimhulu: దళితులకు పార్లమెంట్ గేట్ తాకే హక్కు లేదా.? కాంగ్రెస్ కు మోత్కుపల్లి సవాల్
కాంగ్రెస్ పార్టీ లోకసభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే లోకసభ అభ్యర్థులను ప్రకటించే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం దళితులని అవమానించింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ లీడర్ మోత్కుపల్లి నర్సింహులు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను లేవనెత్తాడు.
Published Date - 04:08 PM, Wed - 10 April 24 -
#Speed News
New Criminal Bills : కొత్త క్రిమినల్ బిల్లులతో ముస్లింలకు ముప్పు : ఒవైసీ
New Criminal Bills : కొత్త క్రిమినల్ బిల్లులపై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 03:42 PM, Wed - 20 December 23 -
#Speed News
Temple Sealed : ఆలయానికి సీల్ వేసిన అధికారులు.. ఎందుకంటే ?
Temple Sealed : తమిళనాడులోని విల్లుపురం జిల్లా మెల్పాడి సమీపంలోని ద్రౌపది అమ్మన్ ఆలయాన్ని అధికారులు బుధవారం సీల్ వేశారు. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించేది లేదని ఓ అగ్రవర్ణానికి చెందిన పలువురు ఈ ఏడాది ఏప్రిల్లో చేసిన ప్రకటనతో మొదలైన వివాదం ఇంకా కొనసాగుతోంది.
Published Date - 12:39 PM, Wed - 7 June 23 -
#Devotional
Temple: 200 ఏళ్ల నాటి దేవాలయంలోకి తొలిసారి ప్రవేశించిన దళితులు..!
తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో తొలిసారిగా దళితులు 22 ఏళ్ల నాటి దేవాలయంలోకి ప్రవేశించారు. గట్టు మేళాలతో, డ్రమ్స్ తో వీరు మొదటిసారి అడుగుపెట్టి దేవునికి పూజలు చేశారు.
Published Date - 07:29 PM, Mon - 2 January 23 -
#Speed News
Dalit Bandhu: ‘దళిత బంధు’లో బంధు ప్రీతి!
దళితుల సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...దళిత బంధు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ పథకం కింద ఒక్కో నిరుపేద ఒక్కో నిరుపేద దళిత కుటుంబానికి రూ.
Published Date - 01:26 PM, Sat - 2 April 22