Crisis
-
#Andhra Pradesh
AP Govt : ఆక్వా సంక్షోభంపై కమిటీ ఏర్పాటు.. త్వరలో ఢిల్లీకి సీఎం చంద్రబాబు
AP Govt : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, చైనా సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే. భారత్ పై 26శాతం ప్రతీకార సుంకాన్ని విధించారు. ట్రంప్ నిర్ణయంతో దేశంలోని ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. మామూలు పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి రోజుకు సుమారు 800-1000 టన్నుల రొయ్యలు ఎగుమతి అవుతాయని అంచనా. 2023-24లో దేశవ్యాప్తంగా మొత్తం 7,16,004 టన్నుల […]
Published Date - 11:37 PM, Mon - 7 April 25 -
#World
US Crisis: యూఎస్ లో పెరుగుపోతున్న నిరాశ్రయులు.. సంక్షోంభంలో నిరుపేదలు
యూఎస్ అనగానే పెద్ద పెద్ద బిల్డింగ్, కమర్షియల్ ఆఫీసులు, బహుళ అంతస్థులు గుర్తుకురావడం చాలా కామన్.
Published Date - 12:27 PM, Sat - 16 December 23 -
#Andhra Pradesh
Leadership Crisis : తెలుగుదేశం పార్టీలో నాయకత్వ సంక్షోభం?
ఆంధ్రప్రదేశ్ తాజా పరిణామాలు చూస్తే ఏ రోజు ఏమలుపులు తిరుగుతాయా అని రాజకీయ జోస్యంలో తలపండిన పండిత ప్రకాండలు కూడా ఊహించలేకపోతున్నారు.
Published Date - 10:48 AM, Thu - 21 September 23 -
#Speed News
Pakistan Crisis: మొన్న గోధుమపిండి.. రేపు నూనెలు.. పాక్లో దయనీయ స్థితి!
మన దాయాది దేశం పాకిస్థాన్ లో విపరీతమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ ఇప్పటికే తినడానికి తిండి లేని పరిస్థితులు ఉండగా..
Published Date - 09:26 PM, Thu - 2 February 23