Covid
-
#Health
#Dolo650 : తయారీదారుడ్ని బిలియనీర్ చేసిన టాబ్లెట్..
కరోనా ఏమో కానీ.. మాత్రలు తయారుచేసే కంపెనీలు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నాయ్. ముఖ్యంగా డోలో 650 మందును తయారుచేస్తున్న కంపెనీ యజమాని అయితే ఈ రెండేళ్లలోనే బిలియనీర్ అయిపోయాడట. మార్చి 2020 నుంచి ఇప్పటివరకూ 350 కోట్ల టాబ్లెట్లు అమ్ముడుపోయాయంటే దాని మార్కెట్ ఏంటో అర్ధమవుతుంది. హెల్త్ కేర్ రంగంలో రీసెర్చ్ చేసే IQVIA అనే సంస్ధ ఏకంగా డోలో టాబ్లెట్లపై ఓ సర్వే నిర్వహించిందట. 2019లో కోవిడ్ మొదలైన దగ్గర్నుంచి బెంగుళూరుకు చెందిన మైక్రోలాబ్స్ తాము […]
Published Date - 02:33 PM, Sat - 22 January 22 -
#Speed News
Covid-19: విద్యార్థులు ఇంటికి వెళ్లాలని హెచ్ సీ యు ఆదేశం
కోవిడ్ కేసులు పెరుగుతున్నందున క్యాంపస్ ను ఖాళీ చేసి వెళ్లాలని హైద్రాబాద్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆదేశాలు జారీ చేసింది.
Published Date - 12:30 PM, Sat - 22 January 22 -
#Speed News
AP: ఏపీలో రోజువారి కేసుల సంఖ్య 12 వేలు!
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ తీవ్ర ప్రభావం చూపనప్పటికీ.. ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి ఎక్కువైంది. సాధారణ ప్రజలతో పాటు వైద్యులపైనా వైరస్ ప్రభావం అధికంగానే ఉంది. రోజువారీ కేసులు సంఖ్య 12 వేలు దాటింది. కరోనా చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందికీ వైరస్ సోకుతుంది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు ,వైద్య సిబ్బంది అధికంగా కొవిడ్ బారినపడుతున్నారని భారత వైద్య సంఘం తెలిపింది. కేసులు లెక్కకుమించి నమోదు […]
Published Date - 10:39 AM, Fri - 21 January 22 -
#South
Third Wave: పిల్లలపై థర్డ్ వేవ్ ప్రభావం గురించి ఆందోళన చెందొద్దు – శివమొగ్గ డిప్యూటీ కమిషనర్
కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపుతుందని చాలామంది తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శివమొగ్గ కోవిడ్ 19 నిపుణుల కమిటీ ప్యానెల్ అభిప్రాయపడింది.
Published Date - 10:38 PM, Thu - 20 January 22 -
#Health
Vaccination: మార్చి నుండి 12-14 ఏళ్ల వారికి టీకాలు వేయవచ్చు: NTAGI చీఫ్ ఎస్. కె. అరోరా
దేశ వ్యాప్తంగా 18 ఏళ్ల పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తయింది. ప్రస్తుతం 15-17 ఏళ్ల మధ్య ఉన్న వారికి వ్యాక్సినేషన్ పక్రియ జోరుగా సాగుతుంది.
Published Date - 08:42 PM, Tue - 18 January 22 -
#Health
Covid Updates: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది!
దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 16.49లక్షల మందికి వైరస్ పరీక్షలు నిర్వహించగా.. 2,38,018 మందికి పాజటివ్గా తేలింది. పాజిటివిటీ రేటు కూడా 19.65శాతం నుంచి 14.43శాతానికి తగ్గడం ఊరటనిస్తోంది. మరోవైపు 24 గంటల వ్యవధిలో మరో 310 మంది కొవిడ్తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 4,86761 మందిని మహమ్మారి పొట్టనబెట్టుకుంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9వేలకు చేరువైంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 8,891 మందిలో కొత్త […]
Published Date - 01:07 PM, Tue - 18 January 22 -
#Speed News
Keerthy Suresh: కరోనా నుంచి కోలుకున్న కీర్తిసురేశ్
మహానటి ఫేం కిర్తీ సురేశ్ వారంరోజుల క్రితం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. డాక్టర్ల సూచన మేరకు ఆమె హోం ఐసోలేట్ అయ్యారు. ఇంట్లో చికిత్స పొందుతున్నాననీ, ప్రతిఒక్కరూ జాగ్రత్తగా వ్యహరించాలని ట్విట్టర్ వేదికగా స్పందించారు. గత వారంరోజులుగా కొవిడ్ ట్రీట్ మెంట్ తీసుకున్న కిర్తీసురేశ్ తాను పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నట్టు తెలిపారు. పాజిటివ్ టు నెగిటివ్ అంటూ ట్విట్టర్లో పోస్టు పెట్టారు. అంతేకాదు.. హోం క్వారంటైన్స్ ఫొటోలను విడుదల చేసింది. 'Negative' can […]
Published Date - 12:10 PM, Tue - 18 January 22 -
#Speed News
Covid updates: దేశంలో ‘పాజిటివిటీ’ పెరుగుతోంది!
భారత్లో కొవిడ్ పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఇది 16.28శాతం నుంచి 19.65శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో 13,13,444 లక్షల పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,58,089 లక్షల మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. నిన్న 358 మంది కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 1,51,740 మంది కొవిడ్ నుంచి కోలుకొన్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3,53,37,461కు చేరింది. దీంతో భారత్లో రికవరీలు 94.27శాతంగా ఉన్నాయి. కరోనా కేసులు భారీగా […]
Published Date - 12:19 PM, Mon - 17 January 22 -
#Telangana
TS Cabinet: తెలంగాణ కేబినెట్ మీట్.. కరోనా కట్టడికి కీలక నిర్ణయాలు
తెలంగాణాలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతన్నాయి. కేసుల కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకున్న కేసులు మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సోమవారం కేబినెట్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
Published Date - 06:57 PM, Sun - 16 January 22 -
#South
Covid: కర్ణాటకలో ఒక్కరోజే 28,723 కేసులు!
దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కరోనా నేపధ్యంలో ఇప్పటికే అనేకరాష్ట్రాలు కట్టడి చర్యలు మొదలుపెట్టాయి. పలు రాష్ట్రాల్లో వీకెండ్ లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ అమలుచేస్తోన్న కేసులు మాత్రం తగ్గడం లేదు.
Published Date - 10:57 PM, Fri - 14 January 22 -
#Speed News
Mask:ఆ మాస్క్ ని క్లీన్ చేసి 25 సార్లు వాడుకోవచ్చు – అమెరికా సైంటిస్టులు
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీనితో పాటు కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కూడా దేశ వ్యాప్తంగా వ్యాపిస్తుంది.
Published Date - 07:26 PM, Fri - 14 January 22 -
#Speed News
Covid: దేశంలో కొవిడ్ విజృంభణ.. 2 లక్షలు దాటేసిన కేసులు!
దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైనట్టేనా..? కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వేగంగా వ్యాప్తిస్తుందా..? అంటే అవుననే చెప్పక తప్పదు. చాపకింద నీరులా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,47,417 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అయితే బుధవారంతో పోలిస్తే 27 శాతం కోవిడ్ కేసులు అధికంగా పెరిగాయి. రోజురోజుకూ కేసుల తీవ్రత పెరుగుతుండటంతో పలు […]
Published Date - 11:53 AM, Thu - 13 January 22 -
#Health
WHO Warning : టీకాలు వేయని వారికి ఓమిక్రాన్ ముప్పు
దేశ వ్యాప్తంగా కరోనా కేసులతో పాటు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో WHO హెచ్చరికలు జారీ చేసింది. ఓమిక్రాన్ వేరియంట్ ప్రమాదకరమని, ముఖ్యంగా వ్యాక్సిన్ వేసుకోని వారికి ఈ వైరస్ సోకితే చాలా ప్రమాదకరమని హెచ్చరించింది.
Published Date - 11:14 AM, Thu - 13 January 22 -
#Covid
Covid 19 : మెడికల్ ఆక్సిజన్ అత్యవసరంపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ
దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు అనూహ్యంగా పెరగడంతో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కనీసం 48 గంటల మెడికల్ ఆక్సిజన్ బఫర్ స్టాక్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.
Published Date - 02:36 PM, Wed - 12 January 22 -
#Speed News
Srikakulam: శ్రీకాకుళంలో కరోనా డెంజర్ బెల్స్..
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవ్వుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇటు ఏపీలో కూడా కరోనా కేసులు సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి.
Published Date - 09:21 AM, Wed - 12 January 22