Keerthy Suresh: కరోనా నుంచి కోలుకున్న కీర్తిసురేశ్
- By Balu J Published Date - 12:10 PM, Tue - 18 January 22
మహానటి ఫేం కిర్తీ సురేశ్ వారంరోజుల క్రితం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. డాక్టర్ల సూచన మేరకు ఆమె హోం ఐసోలేట్ అయ్యారు. ఇంట్లో చికిత్స పొందుతున్నాననీ, ప్రతిఒక్కరూ జాగ్రత్తగా వ్యహరించాలని ట్విట్టర్ వేదికగా స్పందించారు. గత వారంరోజులుగా కొవిడ్ ట్రీట్ మెంట్ తీసుకున్న కిర్తీసురేశ్ తాను పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నట్టు తెలిపారు. పాజిటివ్ టు నెగిటివ్ అంటూ ట్విట్టర్లో పోస్టు పెట్టారు. అంతేకాదు.. హోం క్వారంటైన్స్ ఫొటోలను విడుదల చేసింది.
'Negative' can mean a positive thing these days. Grateful for all your love and prayers, hope you had a lovely Pongal and Sankaranthi! 🤗❤️ pic.twitter.com/Sop5wPfBA1
— Keerthy Suresh (@KeerthyOfficial) January 18, 2022
Tags
Related News
Suhas: క్రేజీ కాంబినేషన్.. కీర్తి సురేశ్ తో సుహాస్ రొమాన్స్, క్రేజీ టైటిల్ తో
Suhas: సుహాస్ ప్రస్తుతం తన వృత్తిపరమైన కెరీర్లో విజయవంతమైన చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల అంబాజీపేట మ్యారేంజ్ బ్యాండ్ తో ఆకట్టుకున్న ఈ హీరో తాజాగా ఓ కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అమెజాన్ ప్రైమ్ వీడియో తన వెబ్ ఫిల్మ్ ఉప్పు కప్పురంబును ప్రకటించాడు. ఇందులో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. శశి దర్శకత్వంలో ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ �