Covid
-
#South
Bengaluru: బెంగుళూరులో పెరుగుతున్న కరోనా కేసులు.. ఐసీయూలో అడ్మిట్ అవుతుంది అంతా వారే…?
కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. జనవరి 8వ తేదీన కర్ణాటకలో 8,906 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, వాటిలో 7,113 కేసులు బెంగళూరులోనే నమోదయ్యాయి.
Published Date - 08:22 PM, Sun - 9 January 22 -
#Speed News
Satya Raj: కట్టప్పకు కరోనా పాజిటివ్!
సినీ ఇండస్ట్రీపై కరోనా మహమ్మారి దండయాత్ర చేస్తోంది. మహేశ్ బాబు, త్రిష, మంచు లక్ష్మీ, థమన్ లాంటి వాళ్లు కరోనా బారిన పడగా, తాజాగా బాహుబలి ఫేం కట్టప్ప అయిన యాక్టర్ సత్యరాజ్ కొవిడ్ పాజిటివ్ అని తేలింది. శుక్రవారం రాత్రి ఆయన ఆరోగ్యం కాస్త క్షీణించడంతో కుటుంబసభ్యులు ఆయన్ని చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. మాస్క్ నిబంధనలను […]
Published Date - 12:01 PM, Sat - 8 January 22 -
#Health
Corona: తాజాగా 1,41,986 కేసులు నమోదు
దేశంలో కరోనా మళ్ళి శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. శుక్రవారం 1,41,986 కేసులు నమోదయ్యాయి అని ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం 1,17,100 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గురువారం నటితో పోలిస్తే ఇది 21% శాతం ఎక్కువ కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. #Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant 𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/GYKdOZNXzf pic.twitter.com/w4jCjv5syI — Ministry of Health (@MoHFW_INDIA) January 8, 2022
Published Date - 10:24 AM, Sat - 8 January 22 -
#Health
Telangana: ఆరోగ్య సిబ్బందికి సెలవులు రద్దు
తెలంగాణాలో ఓమిక్రాన్ కారణంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సిభందికి సెలవులను రద్దుచేస్తున్నటు తెలంగాణ ఆరోగ్య శాఖ తెలిపింది. ఆరోగ్య శాఖా డైరెక్టర్ జి. శ్రీనివాస్ రావు మిడియా తో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఆసుపత్రులు అప్రమతంగా ఉండాలని, అధిక చార్జీలు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా లక్షణాలు లేని వారు కూడా ఆసుపత్రిలో చేరుతున్నారని ఆలా కాకుండా హోం ఐసొలేషన్ లో ఉండాలని కోరారు. […]
Published Date - 04:33 PM, Thu - 6 January 22 -
#Andhra Pradesh
Vaccine: పిల్లల వ్యాక్సినేషన్ లో ‘ఏపీ’ అగ్రస్థానం
దేశవ్యాప్తంగా 15–18 ఏళ్ల మధ్య వయస్సుగల వారికి తొలి డోస్ వ్యాక్సిన్ పంపిణీలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 12,89,501 మంది పిల్లలకు టీకాలు వేయగా
Published Date - 03:52 PM, Thu - 6 January 22 -
#India
Vice President: ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయమిది!
అటు ప్రపంచవ్యాప్తంగా, ఇటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వాలు, నిపుణులు సూచించిన అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం
Published Date - 02:47 PM, Wed - 5 January 22 -
#Health
WHO: గుడ్ న్యూస్.. ఒమిక్రాన్ లో స్వల్ప లక్షణాలే!
కరోనా వేరియెంట్ ఒమిక్రాన్ లో స్వల్ప లక్షణాలు ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) తెలియజేసింది. ఒమిక్రాన్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ (శ్వాస వ్యవస్థలో ఎగువ భాగం) పైనే ప్రభావం చూపిస్తోందని.. గత వేరియెంట్ లతో పోలిస్తే స్వల్ప లక్షణాలనే కలిగిస్తోంది. దాని ఫలితంగానే కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాల రేటు తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇతర కరోనా రకాలతో ఊపిరితిత్తుల్లో తీవ్రస్థాయిలో న్యూమోనియా ఏర్పడేది కానీ ఓమిక్రాన్ అప్పర్ రెస్పిరేటరీ […]
Published Date - 02:27 PM, Wed - 5 January 22 -
#Speed News
Covid_19: కొవిడ్ బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా.. దరఖాస్తులు ఇలా!
కరోనా మహమ్మారి ధాటికి యువకులు, పెద్దవాళ్లు అనే తేడా లేకుండా చాలామంది బలయ్యారు. ఎంతోమంది అనాథలయ్యారు. మరెన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధలు వర్ణనాతీతం. కరోనా కారణంగా కనుమూసిన కుటుంబాలకు సాయం చేయాలని సుప్రీంకోర్టు సైతం భావించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో Covid19 కారణంగా మరణించిన మృతుల బంధువులకు తెలంగాణ ప్రభుత్వం రూ. 50,000 ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. సంబంధిత వ్యక్తులు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్స్ […]
Published Date - 05:07 PM, Tue - 4 January 22 -
#Health
Corona: మరో కొత్త వేరియంట్..ఒమిక్రాన్ కన్నా వేగంగా వ్యాప్తి
కరోనా మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఒమిక్రాన్ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త మ్యుటేషన్ ఐహెచ్ యూ (బీ.1.640.2) గా గుర్తించారు. ఫ్రాన్స్ లోని ఐహెచ్ యూ మెడిటరనీ ఇన్ ఫెక్షన్ కు చెందిన సైంటిస్టులు ఈ కొత్త మ్యుటేషన్ ను గుర్తించారు. ఆ సంస్థ పేరునే వేరియంట్ కూ పెట్టారు. ప్రస్తుతం ఫ్రాన్స్ లోని మార్సెయ్ అనే నగరంలో 12 కేసులను నిర్ధారించారు. వారంతా కూడా ఆఫ్రికా దేశమైన […]
Published Date - 12:43 PM, Tue - 4 January 22 -
#Cinema
Movie Postponed:RRR సినిమా వాయిదా!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ జంటగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, అయితే విడుదల తేదీని వాయిదా వేసినట్లు చిత్రబృందం తెలిపింది.
Published Date - 06:56 PM, Sat - 1 January 22 -
#Covid
UP: భాధ్యతారహిత ప్రభుత్వాలతో ప్రజలే జాగ్రతగా ఉండాలి
దేశంలో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి. గత రెండు రోజుల్లో కేసులు రెండింతలు పెరగటం చూస్తే మూడో వేవ్ వచ్చే ప్రమాదం ఉన్నటు నిపుణులు చెబుతున్నారు. కానీ మన రాజకీయ నాయకులు మాత్రం ఫిబ్రవరిలో అయిదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను మాత్రం వాయిదా వేయలేమంటున్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ పై బుధవారం యూపీలోని రాజకీయ పార్టీలను తమ అభిప్రాయాన్ని తెలపాలని ఎన్నికల […]
Published Date - 03:42 PM, Thu - 30 December 21 -
#Covid
Corona: దేశవ్యాప్తంగా రెండు రోజుల్లో రెట్టింపైన కరోనా కేసులు..
దేశవ్యాప్తంగా కరోనా కేసులు గడిచిన రెండు రోజుల్లో రెట్టింపయ్యాయి. బుధవారం దేశవ్యాప్తంగా 13,154 కేసులు కొత్తగా నమోదుకాగా.. 268 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం కేసులు 6,242 మాత్రమే. దీంతో పోలిస్తే బుధవారం నటి కేసులు రెట్టింపైనట్టు తెలుస్తోంది. మంగళవారం నాటి కేసుల సంఖ్య 9,155. వరుసగా రెండు రోజుల పాటు కేసులు పెరగడం అసాధారణమేనని వైద్య నిపుణులు అంటున్నారు. వారాంతంలో టెస్టులు తక్కువగా చేయడం వల్ల సోమవారం కేసులు తగ్గి ఉండొచ్చని మరో వాదన వినిపిస్తోంది. […]
Published Date - 10:25 AM, Thu - 30 December 21 -
#Andhra Pradesh
Omicron in AP:ఏపీలో ఒక్క రోజే 10 ఒమిక్రాన్ కేసులు.. ఆందోళనలో ప్రజలు
ఏపీలో ఒమిక్రాన్ కేసుల పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బుధవారం ఒక్క రోజే పది ఒమిక్రాన్ కేసులు నమోదవ్వడంతో అధికారులు అప్రమత్తమైయ్యారు
Published Date - 08:42 PM, Wed - 29 December 21 -
#India
Central Cabinet:కేంద్ర కేబినెట్ సమావేశం. చర్చించే అంశాలివే
ఓమిక్రాన్ నేపధ్యంలో బుధవారం ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఓమిక్రాన్ కేసులను ఎలా కట్టడి చేయాలన్న విషయంతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఎజెండా అంశాలుగా ఉండొచ్చని సమాచారం.
Published Date - 11:49 PM, Tue - 28 December 21 -
#Speed News
Revanth Reddy:పైసలే ముఖ్యం ప్రాణాలు కాదు
తెలంగాణ ప్రభుత్వం న్యూ ఈయర్ వేడుకలకు ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంది. ఆరోజు రాత్రి 12 గంటలవరకు వైన్స్ ఓపెన్ ఉంటాయని, బార్లు ఒంటిగంట వరకు తెరిచి ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.
Published Date - 10:53 PM, Tue - 28 December 21