#Dolo650 : తయారీదారుడ్ని బిలియనీర్ చేసిన టాబ్లెట్..
- By Hashtag U Published Date - 02:33 PM, Sat - 22 January 22
కరోనా ఏమో కానీ.. మాత్రలు తయారుచేసే కంపెనీలు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నాయ్. ముఖ్యంగా డోలో 650 మందును తయారుచేస్తున్న కంపెనీ యజమాని అయితే ఈ రెండేళ్లలోనే బిలియనీర్ అయిపోయాడట. మార్చి 2020 నుంచి ఇప్పటివరకూ 350 కోట్ల టాబ్లెట్లు అమ్ముడుపోయాయంటే దాని మార్కెట్ ఏంటో అర్ధమవుతుంది.
హెల్త్ కేర్ రంగంలో రీసెర్చ్ చేసే IQVIA అనే సంస్ధ ఏకంగా డోలో టాబ్లెట్లపై ఓ సర్వే నిర్వహించిందట. 2019లో కోవిడ్ మొదలైన దగ్గర్నుంచి బెంగుళూరుకు చెందిన మైక్రోలాబ్స్ తాము తయారుచేసిన డోలో టాబ్లెట్లు ఏకంగా 7.5 కోట్లు అమ్మేసిందని తేల్చింది. ఇండియాలో ప్రతీ ఇంట్లో దాదాపు డోలో టాబ్లెట్లు ఉన్నాయని, ప్రజలు నమ్మిన అత్యుత్తమమైన టాబ్లెట్ డోలోనేనని అంటోంది. 2021లో టాబ్లెట్ల అమ్మకం ద్వారా కంపెనీ ఏకంగా 307కోట్ల టర్నోవర్ చేసిందట.
అమ్మకాల్లోనే కాదు అటు సోషల్ మీడియాలో కూడా డోలో రికార్డు సృష్టించింది. జనవరి 2022 #Dolo650 అనే టాగ్.. ట్విట్టర్లో రెండు సార్లు ట్రెండ్ అయింది. తలనొప్పి వచ్చినా జ్వరం వచ్చినా కాస్త నలతగా ఉన్నా జనం డోలోనే వినియోగిస్తున్నారు. దీంతో డోలోపై అటు ట్రోల్స్ , మీమ్స్ కూడా మొదలయ్యాయి. .
When #dolo650 get out of stock and the supply is running late…
Pharmacist be like: pic.twitter.com/jP8BU78gRy— Abhishek Rai (@aafat_af) January 8, 2022
Other fever reducer tablets looking at dolo650 like!#dolo650 pic.twitter.com/KTirMkhm0r
— ANMOL KAUR (@anmol_banga) January 8, 2022
Many problems, 1 solution#Dolo650 be like: pic.twitter.com/MHLEoARjDn
— Sumit Mishra (@SumitMi46543186) January 8, 2022
#dolo650 pic.twitter.com/6XFKdvcOfd
— Abhay Chaudhary (@a_distrctn_xd) January 8, 2022
Tags
Related News
Covid: దేశంలో స్వల్పంగా కరోనా కేసులు నమోదు
Covid: రెండు నెలలు కిందట కొత్త వేరియంట్ ప్రపంచంలోని అనేక దేశాల్లో వ్యాప్తి చెందింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. విదేశాల నుంచి వచ్చే వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. కేంద్ర హెచ్చరికలతో అప్రమత్తమైన రాష్ట్రాలు భారీ ఎతత్తున పరీక్షలు నిర్వహించాయి. కొవిడ్ పాజిటివ్ వచ్చిన �