Congress
-
#India
Amit Shah: 400 ఫిగర్ ప్పై అమిత్ షా క్లారిటీ ఇదే..
2024 లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు అనే నినాదాన్ని ప్రధాని మోదీ ఎందుకు ఇచ్చారో వివరించారు అమిత్ షా. శుక్రవారం రాజస్థాన్లోని పాలి నగరంలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ..ఓబీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా రిజర్వేషన్లకు ప్రధాని మోదీయే ఎక్కువ మద్దతు ఇస్తున్నారని నేను వారికి చెప్పాలనుకుంటున్నానని అమిత్ షా అన్నారు.
Published Date - 07:31 PM, Fri - 19 April 24 -
#Telangana
Ramulu Naik : ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ మరో భారీ షాక్..మాజీ ఎమ్మెల్యే రాజీనామా
వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్..బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసారు
Published Date - 04:54 PM, Fri - 19 April 24 -
#Telangana
New Ration Cards : నూతన రేషన్ కార్డులపై మంత్రి పొన్నం కీలక ప్రకటన
New Ration Cards: మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కరీంనగర్(Karimnagar)లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన నూతన రేషన్ కార్డు(New Ration Cards)లపై కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్లకు ఓటు వేసి వృథా చేసుకోవద్దని ఓటర్లకు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి, కరీంనగర్కు ఆ రెండు పార్టీలు చేసిందేమీ లేదని చెప్పారు. కరీంనగర్ అభివృద్ధికి తాను సిద్ధమని.. బండి సంజయ్, […]
Published Date - 04:09 PM, Fri - 19 April 24 -
#India
Narendra Modi : ‘ఇద్దరు యువరాజులు’ మా విశ్వాసంపై దాడి చేశారు.
సనాతన ధర్మాన్ని "ఎగతాళి" చేసి, రామ మందిరాన్ని "అగౌరవపరిచిన" భారత కూటమి సభ్యులపై ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం విరుచుకుపడ్డారు అమ్రోహాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. . రామ మందిర ప్రారంభ ఆహ్వానాన్ని ఈ వ్యక్తులు తిరస్కరించారని ఆయన అన్నారు.
Published Date - 03:15 PM, Fri - 19 April 24 -
#Andhra Pradesh
YS Sharmila : ఏపీలో మద్యం మాఫియా, మట్టి మాఫియా, ఇసుక మాఫియా ఉంది
ప్రచారలతో ఏపీ ఎన్నికల్లో హీటు పెరిగింది. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ.. ఆయా పార్టీల నేతలు ముందుకు సాగుతున్నారు. వైఎస్ జగన్ను టార్గెట్ చేస్తూ రంగంలోకి దిగిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.
Published Date - 01:50 PM, Fri - 19 April 24 -
#Telangana
Vijayashanti : విజయశాంతిని దురదృష్టం వెంటాడుతుందా.?
రాజకీయాల్లో కొందరి పరిస్థితి ఏటుపోతుంది చెప్పలేం. కొందరికి రాజకీయం కలిసి వస్తే.. కొందరు మాత్రం గుర్తింపు సాధించలేకపోతారు. లైమ్ లైట్లో ఉన్నా కాలం కలిసి రాకపోతే అధికారంలోకి రాలేరు.
Published Date - 01:05 PM, Fri - 19 April 24 -
#Telangana
Bhatti : ప్రతిపక్షాల దుష్ప్రచారంతో పారిశ్రామిక రంగానికి నష్టం: డిప్యూటీ సీఎం
Bhatti Vikramarka: హైదరాబాద్లోని బషీర్బాగ్లో ఉన్న సురవరం ప్రతాప్రెడ్డి ఆడిటోరియంలో జరిగిన మీట్ ది ప్రెస్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మాట్లాడుతూ..ప్రతిపక్షాల దుష్ప్రచారంతో పారిశ్రామిక రంగాని(industrial sector)కి నష్టం జరుగుతోందని అన్నారు. కాంగ్రెస్(Congress) వస్తే పరిపాలన చేయలేదని అనేక మంది విమర్శించారన్నారు. తాము వచ్చిన వెంటనే కొన్ని శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు. ధనిక రాష్ట్రానికి ఇబ్బందులు ఎందుకు వచ్చాయని చాలామంది ప్రశ్నిస్తున్నారని తెలిపారు. సాగునీరు, విద్యుత్పై లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని భట్టి […]
Published Date - 12:48 PM, Fri - 19 April 24 -
#Telangana
Ex MP Ravindra Naik : కాంగ్రెస్ లోకి మాజీ ఎంపీ రవీంద్ర నాయక్
రేవంత్ రెడ్డి సమక్షంలో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు
Published Date - 12:41 PM, Fri - 19 April 24 -
#Telangana
BRS MLA Prakash Goud : సీఎం రేవంత్ రెడ్డితో మరో బిఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ..ఈయన కూడా కాంగ్రెస్ లోకేనా..?
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నేడు సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు
Published Date - 11:59 AM, Fri - 19 April 24 -
#Speed News
KTR Tweet Viral: కపటనీతికి మారుపేరు కాంగ్రెస్.. వైరల్ అవుతున్న కేటీఆర్ ట్వీట్!
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ ట్వీట్లో కాంగ్రెస్ ఇచ్చిన పలు హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Published Date - 09:41 AM, Fri - 19 April 24 -
#Telangana
KCR : కాంగ్రెస్ లో అలజడి సృష్టించిన కేసీఆర్.. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో..
తనతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని..వారిని ఇప్పుడంటే ఇప్పుడు బిఆర్ఎస్ లోకి తీసుకొచ్చేందుకు ఓ కీలక నేత రెడీ గా ఉన్నారని
Published Date - 08:33 PM, Thu - 18 April 24 -
#Telangana
BRS: కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో అధికారి.. ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు..!
congress: ప్రభుత్వానికి చెందిన అధికారి కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో ఎలా పాల్గొంటారని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది. ఈ మేరకు బీఆర్ఎస్(brs) పార్టీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అధికారిక ఉత్తర్వులతో ముఖ్యమంత్రి సలహాదారుడిగా నియమితులై, క్యాబినెట్ మంత్రి హోదాలో ఉంటూ, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి జీతభత్యాలు పొందుతున్న వేం నరేందర్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో పాల్గొనడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుంది. నిర్దేశించిన విధులకు బదులుగా రాజకీయ… pic.twitter.com/qOSbdi8ysc — BRS Party (@BRSparty) April […]
Published Date - 03:06 PM, Thu - 18 April 24 -
#Telangana
KTR : ఇంత నికృష్ట రాజకీయం కేవలం ఎన్నికలలో లాభం కోసమేనా?: కేటీఆర్
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. . కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం, రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యం అని మరోసారి తేలిపోయిందని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. మేడిగడ్డ దగ్గర కాఫర్ డాం కట్టి, మరమతులు చేసి, నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోమని తమ పార్టీ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారని అన్నారు. మరోసారి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం మరియు రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే […]
Published Date - 11:44 AM, Thu - 18 April 24 -
#India
Elections 2024: రేపే మొదటి దశ పోలింగ్.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధించింది..?
2024 లోక్సభ ఎన్నికలకు మొదటి దశ ఓటింగ్ రేపు, శుక్రవారం (ఏప్రిల్ 19) జరగనుంది. దీని ఎన్నికల ప్రచారం బుధవారం (ఏప్రిల్ 17)తో ముగిసింది.
Published Date - 11:00 AM, Thu - 18 April 24 -
#Andhra Pradesh
YS Sharmila : రోజా ఇంట్లో నలుగురు మంత్రులు.. నగరిలో షర్మిల సెటైర్లు!
భారత ఎన్నికల సంఘం ప్రకటించిన విధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13, 2024న లోక్సభ ఎన్నికలతో పాటు అదే రోజున జరగనున్నాయి .
Published Date - 11:26 PM, Wed - 17 April 24