Complaints
-
#Andhra Pradesh
Kuppam : స్వర్ణ కుప్పం విజన్ 2029 విడుదల చేసిన సీఎం చంద్రబాబు
జననాయకుడు కార్యక్రమం సక్సెస్ అయితే ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాన్ని చేపడుతాము. జననాయకుడు లో వచ్చే ప్రతి అర్జీనీ ఆన్ లైన్ ఎంట్రీ చేస్తాం.
Published Date - 04:12 PM, Tue - 7 January 25 -
#Andhra Pradesh
Praja Darbar : పులివెందులలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్
స్థానిక సమస్యలపై జనం ఎక్కువగా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పులివెందుల వీధులు కిక్కిరిసిపోయాయి.
Published Date - 12:55 PM, Thu - 26 December 24 -
#India
UP Bypolls : ఏడుగురు పోలీసులపై ఈసీ సస్పెండ్ వేటు
సస్పెండైన వారిలో కాన్పూర్, ముజఫర్నగర్ జిల్లాలకు చెందిన చెరో ఇద్దరు అధికారులు, మొరాదాబాద్ నుంచి ముగ్గురు అధికారులు ఉన్నారు.
Published Date - 04:20 PM, Wed - 20 November 24 -
#Speed News
Ameenpur : ఆక్రమణల వెనుక ఎవరున్నా విడిచిపెట్టాం: హైడ్రా కమిషనర్
చెరువు అలుగులు, తూము మూసేయడంతో వర్షాలు కురిసినప్పుడు పరిసర ప్రాంతాల్లోకి చెరువు నీరు వస్తోందని స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు.
Published Date - 08:55 PM, Tue - 19 November 24 -
#India
Rahul Gandhi : నియోజకవర్గాల్లో వచ్చిన ఫిర్యాదులపై ఈసీకి తెలియజేస్తా : రాహుల్ గాంధీ
Rahul Gandhi : రాజ్యాంగ విజయం. ప్రజాస్వామ్య ఆత్మగౌరవ విజయం. హర్యానాలో వచ్చిన ఊహించని ఫలితాలపై మేము విశ్లేషిస్తున్నాం. పలు నియోజవర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ఎన్నికల సంఘానికి తెలియజేస్తాం.
Published Date - 01:59 PM, Wed - 9 October 24 -
#Speed News
CV Anand: ఇక పై హైదరాబాద్లో డీజేలపై నిషేధం: సీవీ ఆనంద్
CV Anand : నేటి నుండి హైదరాబాద్లో డీజేలు, క్రాకర్స్పై నిషేధం విధింపు ఉంటుంది. మతపరమైన ర్యాలీలలో ఎలాంటి డీజేలను ఉపయోగించకూడదు. మైకులు, సౌండ్ సిస్టంను మాత్రం పరిమిత స్థాయిలో అనుమతిస్తాము. సౌండ్ సిస్టం పెట్టడానికి కూడా పోలీస్ క్లియరెన్స్ తప్పనిసరి తీసుకోవాల్సిందే.
Published Date - 03:12 PM, Tue - 1 October 24 -
#World
Pakistan: పాకిస్థాన్ లో రీ పోలింగ్
పాకిస్థాన్లో మూడు రోజులుగా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాలేదు. ఫలితాల్లో ఇప్పటి వరకు ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. మరోవైపు పలు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని పాకిస్థాన్ ఎన్నికల సంఘం మరోసారి ప్రకటించింది.
Published Date - 01:20 PM, Sun - 11 February 24 -
#Telangana
Praja Bhavan : బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఫై పిర్యాదులే పిర్యాదులు..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (MLA Mallareddy) తమ భూములను కబ్జా చేశారని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ప్రజాభవన్ లో పిర్యాదులు చేసారు. సోమాజిగూడలోని ప్రజా భవన్ వద్ద శుక్రవారం జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో గుండ్ల పోచంపల్లిలో తమ భూమిని మల్లారెడ్డి కబ్జా చేశాడంటూ దాదాపు 700 మంది ర్యాలీగా వచ్చి దరఖాస్తులు ఇచ్చారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు నుంచి తమ ప్లాట్లను కాపాడాలంటూ కాప్రా కృష్ణా […]
Published Date - 12:58 PM, Fri - 5 January 24