CM Revanth Reddy
-
#Telangana
Maganti Gopinath Assets : మాగంటి గోపీనాథ్ ఆస్తుల పై ఆ ఇద్దరి కన్ను – బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Maganti Gopinath Assets : కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మరోసారి రాజకీయ వాతావరణాన్ని కుదిపే వ్యాఖ్యలు చేశారు. మాగంటి గోపీనాథ్ ఆస్తుల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య ఆస్తి పంపకాల వివాదం చెలరేగిందని ఆయన ఆరోపించారు
Date : 08-11-2025 - 9:42 IST -
#Telangana
Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!
చర్చలు సఫలం కావడంతో నవంబర్ 8న అనుకున్న లెక్చరర్ల ప్రదర్శన (యాక్షన్ ప్లాన్), అలాగే నవంబర్ 15న విద్యార్థులతో చేపట్టాలనుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్టు పాతి సంఘం జనరల్ సెక్రెటరీ రవికుమార్ తెలిపారు.
Date : 07-11-2025 - 10:20 IST -
#Telangana
Azharuddin: మంత్రి అజారుద్దీన్కు కీలక శాఖలు.. అవి ఇవే!
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మంగళవారం (నవంబర్ 4, 2025) ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేటాయింపులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రుల సంఖ్య 16కు చేరింది.
Date : 04-11-2025 - 5:30 IST -
#Telangana
Collector Field Visit: దెబ్బతిన్న పంటల పరిశీలనకు బైక్పై కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన!
నర్సింగాపురం గ్రామంలోని తిరుమల రైస్ మిల్లును తనిఖీ చేసిన కలెక్టర్, ధాన్యం కొనుగోలులో అనవసరమైన కోతలు లేకుండా చూడాలని మిల్లు యాజమాన్యాన్ని ఆదేశించారు.
Date : 04-11-2025 - 2:20 IST -
#Telangana
Congress: సీఎం రేవంత్- అజారుద్దీన్ల వివాదంపై కాంగ్రెస్ క్లారిటీ!
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న చిన్న క్లిప్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి అజారుద్దీన్ను పట్టించుకోలేదనే అభిప్రాయం ప్రజల్లో కలిగేలా చేశారు.
Date : 03-11-2025 - 9:11 IST -
#Telangana
CM Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి!
సీఎం రేవంత్ రెడ్డి రెండు దశల్లో ప్రచారం చేయనున్నారు. మొదటి దశ అక్టోబర్ 30, 31 తేదీలలో, రెండో దశ నవంబర్ 4వ తేదీలో ఉంటుంది. దీనితో పాటు భారీ బహిరంగ సభ, పలు చోట్ల రోడ్ షోలలో పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థి నవీన్ యాదవ్తో కలిసి మొత్తం ఆరు డివిజన్లలో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు.
Date : 29-10-2025 - 4:19 IST -
#Speed News
Telangana Cabinet: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వ్యూహం.. మంత్రివర్గంలో మైనారిటీకి చోటు?
మైనారిటీ వర్గానికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ కేవలం జూబ్లీహిల్స్ ఉపఎన్నికపైనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీలలో తమ పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.
Date : 29-10-2025 - 3:44 IST -
#Telangana
Pranahita-Chevella Project: ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!
మొత్తంగా రాష్ట్రంలోని రైతులకు, కరువు ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన ఈ కీలక ప్రాజెక్టును తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Date : 27-10-2025 - 5:42 IST -
#Telangana
DCC Presidents: డీసీసీ అధ్యక్షుల నియామకంపై కొత్త నిబంధనలు.. వారికి పదవులు కష్టమే!
డీసీసీ అధ్యక్ష పదవుల కోసం ఆసక్తి చూపుతున్న నాయకులలో ప్రచారంలో ఉన్న కొన్ని నిబంధనలు నిరాశను కలిగిస్తున్నాయి. పార్టీలో కనీసం ఐదు సంవత్సరాల నుంచి ఉన్నవారికి మాత్రమే పదవులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.
Date : 26-10-2025 - 1:35 IST -
#Telangana
Telangana Government: మున్సిపాలిటీలకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా!
మొత్తం రూ. 2,780 కోట్లను 138 పట్టణ స్థానిక సంస్థలకు విడుదల చేయడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు, స్థానిక ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
Date : 25-10-2025 - 9:50 IST -
#Cinema
Congress: కాంగ్రెస్తోనే తెలుగు సినీ పరిశ్రమకు స్వర్ణయుగం!
ఆ దుష్చక్రాన్ని అంతం చేసి, సినీ పరిశ్రమకు స్వేచ్ఛను ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఈ ప్రకటన స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత పరిశ్రమలోని నటులు, నిర్మాతలు అందరికీ నమ్మకం తిరిగి వచ్చిందని పేర్కొంది.
Date : 21-10-2025 - 2:37 IST -
#Telangana
Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!
సదర్ సమ్మేళనం ఉత్సవ ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ దగ్గరుండి పర్యవేక్షించారు.
Date : 19-10-2025 - 1:50 IST -
#Telangana
Dussehra: రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్!
విజయదశమి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ పవిత్రమైన సందర్భంగా ఆయన బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Date : 01-10-2025 - 7:55 IST -
#Telangana
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై రంగంలోకి ఏసీబీ?!
విజిలెన్స్ లేఖ అందిన తర్వాత ఏసీబీ డైరెక్టర్ జనరల్ (DG) దీనిని తదుపరి చర్యల కోసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (CS) కార్యాలయానికి పంపారు. ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ (అనుమతి) వచ్చిన వెంటనే ఏసీబీ ఈ అక్రమాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించనుంది.
Date : 29-09-2025 - 10:55 IST -
#Speed News
Telangana: టూరిజం కాంక్లేవ్లో తెలంగాణకు రూ. 15,279 కోట్ల పెట్టుబడులు.. 50 వేల ఉద్యోగాలు!
ఈ సదస్సులో మొత్తం 30 టూరిజం ప్రాజెక్టులకు సంబంధించి రూ. 15,279 కోట్ల భారీ పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 19,520 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనుండగా, మొత్తం 50,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి.
Date : 27-09-2025 - 5:55 IST