Cm Kcr
-
#Telangana
KCR Contest: కామారెడ్డి, గజ్వేల్ అసెంబ్లీ స్థానాల్లో కేసీఆర్ పోటీ
సీఎం కేసీఆర్ ఇవాళ టీఆర్ఎస్ భవన్ వేదికగా బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేశారు.
Date : 21-08-2023 - 3:14 IST -
#Speed News
2023 Telangana Elections : బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ ను ప్రకటించిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ బిఆర్ఎస్ నేడు సోమవారం మొదటివిడుత అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించింది. కామారెడ్డి, గజ్వేల్ నుండి కేసీఆర్ పోటీ చేయబోతున్నారు. ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు కేసీఆర్. ఈసారి కూడా పెద్దగా మార్పులు లేకుండానే ఎన్నికలకు వెళ్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. కొన్ని స్థానాల్లో ఇష్టం లేకపోయినా అభ్యర్థులను మార్చాల్సి వచ్చిందని సీఎం తెలిపారు. వైరా, ఆసిఫాబాద్, బోథ్, ఉప్పల్ స్థానాల్లో అభ్యర్థులను మార్చినట్లు సీఎం చెప్పారు. హుజూరాబాద్ […]
Date : 21-08-2023 - 3:10 IST -
#Telangana
BRS Candidates List: బీఆర్ఎస్ మొదటి జాబితా అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ
బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం కేసీఆర్ అభ్యర్థుల ఎంపిక వేటలో పడ్డారు. ఈ మేరకు ఈ రోజు ఆయన ఏ క్షణంలో అయినా బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది.
Date : 21-08-2023 - 2:28 IST -
#Special
Telangana Liquor : మద్యం విషయంలో కేసీఆర్ పాలసీనే గ్రేట్..
దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మందుబాబులు ఉన్నారు. ప్రతి రోజు ప్రభుత్వానికి కోట్లాది కోట్ల రూపాయిలు మద్యం
Date : 21-08-2023 - 2:01 IST -
#Telangana
Aasara Pension Rs 3016 : ఆసరా పింఛను రూ.3,016కు పెంపు.. త్వరలో ఉత్తర్వులు ?
Aasara Pension Rs 3016 : ఆసరా పింఛను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. ప్రస్తుతం వివిధ విభాగాల లబ్ధిదారులకు కేసీఆర్ ప్రభుత్వం రూ.2,016 పింఛను ఇస్తోంది.
Date : 21-08-2023 - 8:53 IST -
#Telangana
Telangana: హ్యాట్రిక్ విజయంపై కేసీఆర్ ధీమా
దేశవ్యాప్తంగా ఎన్నికల భేరీ మోగనుంది. రానున్న ఎన్నికల్ని బీఆర్ఎస్ అంత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు పర్యాయాలు ప్రజల మద్దతుతో అధికార చేపట్టిన కేసీఆర్ తెలంగాణ గడ్డపై హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ముందుకెళుతున్నారు.
Date : 21-08-2023 - 8:30 IST -
#Telangana
CM KCR : సూర్యాపేట ప్రగతి నివేదన సభలో కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ ఫైర్..
తాజాగా సీఎం కేసీఆర్ సూర్యాపేట(Suryapet) ప్రగతి నివేదన సభలో పాల్గొన్నారు. ఈ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ముఖ్యంగా కాంగ్రెస్(Congress) పై ఫైర్ అయ్యారు.
Date : 20-08-2023 - 9:00 IST -
#Telangana
Telangana: దళిత బంధుని పారదర్శకంగా అమలు చేయాలి
తెలంగాణ సీఎం కేసీఆర్ ని లక్ష్యంగా చేసుకుని వైఎస్ షర్మిల రోజుకో అంశంపై పోరాటం చేస్తున్నారు. తెలంగాణాలో వైఎస్ఆర్టీపి పార్టీని నెలకొల్పిన వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతున్నారు.
Date : 19-08-2023 - 6:50 IST -
#India
Jayaprada : బీఆర్ఎస్లోకి జయప్రద.. ? పోటీ ఎక్కడి నుండి అంటే..
జయప్రదను బిఆర్ఎస్ లోకి చేర్చుకొని ఆమెను మహారాష్ట్ర ఎన్నికల బరిలో నిల్చోపెట్టాలని కేసీఆర్
Date : 19-08-2023 - 5:59 IST -
#Telangana
TSRTC Bill : తెలంగాణ ఆర్టీసీ బిల్లుకు న్యాయ పరీక్ష
తెలంగాణ ఆర్టీసీ బిల్లు (TSRTC Bill)కార్మికులు,గవర్నర్ మధ్య చిచ్చు రాజుకుంది.రాజ్ భవన్, ప్రగతిభవన్ మధ్య అంతరం కొనసాగుతోంది.
Date : 18-08-2023 - 5:17 IST -
#Telangana
Telangana: తెలంగాణలో దొర గారి భూదందాలు: షర్మిల
ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ వైఎస్ షర్మిల మాటలు తూటాల్లా పేల్చుతున్నారు. తెలంగాణాలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని వైఎస్ఆర్టీపి పార్టీ నెలకొల్పి సీఎం కేసీఆర్ మరియు ఆ పార్టీని ఎండగడుతున్నారు.
Date : 17-08-2023 - 5:31 IST -
#Telangana
Hyderabad: సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు మృతికి సీఎం కేసీఆర్ సంతాపం
సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్ సి.హెచ్.వీ.ఎం కృష్ణారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలియజేశారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా
Date : 17-08-2023 - 3:30 IST -
#Telangana
Rajyasabha Selection : తుమ్మలకు రాజ్యసభ? దక్షిణ తెలంగాణపై కేసీఆర్ స్కెచ్ !
అసెంబ్లీ ఎన్నికలను పరిగణనలోకి తీసుకుని ఈసారి రాజ్యసభ (Rajyasabha Selection)ఎంపిక ఉంటుందని గులాబీశ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
Date : 17-08-2023 - 3:17 IST -
#Telangana
Telangana: ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ పేరుతో కోట్లు నొక్కేసిన కేసీఆర్: షర్మిల
తెలంగాణాలో దొర కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో కోట్లు దండుకున్నారని ఆరోపించారు వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 38 వేల కోట్లతో
Date : 17-08-2023 - 3:09 IST -
#Telangana
Telangana : వరదల కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వండి .. సర్కార్కు తెలంగాణ రైతులు విజ్ఞప్తి
వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. తెలంగాణ
Date : 17-08-2023 - 7:32 IST