Cm Kcr
-
#Speed News
Bandi Sanjay : ఉపాధ్యాయులపై కేసీఆర్ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటోంది – బండి సంజయ్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల ఆస్తుల వివరాలను ఏటా సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేస్తూ వారిపై ప్రతీకారం తీర్చుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ప్రతి సంవత్సరం తన ఆస్తుల వివరాలను ఎందుకు ప్రకటించడం లేదని సీఎం కేసీఆర్ ని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్కు దమ్ము, ధైర్యం ఉంటే ముందుగా తన ఆస్తులను స్వయంగా వెల్లడించాలని, అలాగే తన కేబినెట్లోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఆస్తులు ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని బండి సంజయ్ […]
Date : 26-06-2022 - 10:40 IST -
#Speed News
Telangana HC: కేసీఆర్ కు ‘హైకోర్టు’ ఝలక్
హైదరాబాద్లో టీఆర్ఎస్ కార్యాలయానికి భూకేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై
Date : 23-06-2022 - 4:42 IST -
#Telangana
Revanth Demands: ధనిక రాష్ట్రం దివాలా తీసింది!
హోంగార్డులు, మోడల్ స్కూల్ సిబ్బందికి వేతనాలు చెల్లించాలని రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు బహిరంగ లేఖ రాశారు.
Date : 23-06-2022 - 11:59 IST -
#Speed News
Basara IIIT Students: బాసర విద్యార్థులతో ‘కేసీఆర్’ గేమ్స్!
బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థుల ఎక్కడా వెనక్కు తగ్గట్లేదు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు.
Date : 20-06-2022 - 2:27 IST -
#Special
KCR Plan: కేటీఆర్ ను సీఎం చేయడానికే.. కేసీఆర్ దేశ్ కీ నేత అవుతున్నారా?
కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. అంటే తెలంగాణలో సెగ తగలుతోందా లేక తెలంగాణతో పాటు జాతీయస్థాయిలో ఓ వెలుగు వెలగాలనా?
Date : 19-06-2022 - 11:00 IST -
#Speed News
CM KCR: రాకేష్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం!
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్కు వ్యతిరేకంగా ధర్నాలో పాల్గొని
Date : 18-06-2022 - 10:43 IST -
#Speed News
CM KCR : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి…!!
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో అగ్నిపథ్ కు వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక ఘటనపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే పోలీసుల కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్ మరణించడం బాధాకరమన్నారు సీఎం కేసీఆర్.
Date : 18-06-2022 - 12:12 IST -
#Telangana
TRS National Party: కేసీఆర్ ఆ లాజిక్ మిస్సయితే.. జాతీయ పార్టీ కష్టమేనా?
తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టుకు వచ్చిందే తెలంగాణ రాష్ట్ర సమితి. ఉద్యమాన్ని బలంగా నడపబట్టి.. తెలంగాణ సాధనలో ముందుండబట్టి టీఆర్ఎస్ కు అధికారం దక్కింది.
Date : 17-06-2022 - 12:07 IST -
#Speed News
Bandi Sanjay : కొత్త పెన్షన్లపై సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ
హైదరాబాద్: ఆసరా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు గురువారం బహిరంగ లేఖ రాశారు. ఎలాంటి కారణం లేకుండా పింఛన్లు రద్దు చేసిన లబ్ధిదారులకు పింఛన్లు పునరుద్ధరించాలని సీఎంను కోరారు. లబ్ధిదారుల వేల పింఛన్లను సంబంధిత అధికారులు రద్దు చేసిన విషయాన్ని తాను దృష్టికి తీసుకువస్తున్నట్లు బండి సంజయ్ తన లేఖలో తెలిపారు. ఆయన సేకరించిన వివరాలను ప్రస్తావిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం […]
Date : 17-06-2022 - 8:39 IST -
#Speed News
TRS MLAs: 40 మంది ఎమ్మెల్యేల గ్రాఫ్ ఢమాల్
తెలంగాణలో ఏ ఇద్దరు రాజకీయ నేతలు కలిసినప్పటికీ ఇటీవల ప్రశాంత్ కిషోర్ చేసిన నర్వే రిపోర్ట్ మీద చర్చించుకోవడం వినిపిస్తోంది. కనీసం 40 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని ఆయన తేల్చారని తెలుస్తోంది. ఆ జాబితాలో ఎవరు ఉన్నారు? అనేది తెలంగాణ రాజకీయాల్లోని హాట్ టాపిక్.
Date : 16-06-2022 - 3:11 IST -
#Speed News
IIIT Basara: తిరగబడ్డ త్రిపుల్ ఐటీ స్టూడెంట్స్!
బాసర త్రిపుల్ ఐఐటీ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది.
Date : 15-06-2022 - 4:27 IST -
#India
TRS Decide: దీదీ ‘విపక్షాల’ భేటీకి టీఆర్ఎస్ డుమ్మా!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని విపక్షాల సమావేశంలో పాల్గొనకూడదని (టీఆర్ఎస్) నిర్ణయించింది.
Date : 15-06-2022 - 12:47 IST -
#Speed News
Bandi: సీఎం కేసిఆర్ కించపరుస్తూ స్కిట్.. బండి సంజయ్ కు నోటీసులు జారీ..?
తాజాగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు హయత్ నగర్ పోలీసులు 41ఎ సిఆర్ పిసి కింద నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాజాగా భాజపా ఆధ్వర్యంలో నాగోల్ బండ్లగూడ లో అమరుల యాది సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో సీఎం కేసీఆర్ తో పాటుగా ప్రభుత్వ పథకాలను కించపరిచే విధంగా స్కిట్లు వేస్తున్నట్లు ఆరోపణలు వినిపించాయి. దీంతో ఈ కేసులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా […]
Date : 14-06-2022 - 3:19 IST -
#South
KCR BRS: బీఆర్ఎస్ కోసం తమిళ హీరో విజయ్!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ ఎజెండా ఎత్తుకున్న విషయం తెలిసిందే.
Date : 14-06-2022 - 2:28 IST -
#Speed News
Dharani: ధరణి సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!
తెలంగాణలో ధరణి పోర్టల్ సమస్యలపై తుది కసరత్తు, పరిష్కారాల అధ్యయనంపై చీఫ్ సెక్రటరీ, సీఎంఓ ముఖ్యకార్యదర్శి స్మితా సబర్వాల్, రాష్ట్ర ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్ రావు సుదీర్ఘంగా చర్చించారు.
Date : 14-06-2022 - 12:55 IST