Cm Jagan
-
#Andhra Pradesh
Parchur Constituency: వైసీపీ నుంచి పర్చూరులో పోటీ చేసేవారే లేరా..?
పర్చూరు నియోజకవర్గం (Parchur Constituency)లో వైఎస్సార్సీపీ (YSRCP)ఆశించిన అభ్యర్థులు ముందుకు రావడం లేదు. సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఇన్ఛార్జ్గా నియమించిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ (Amanchi Krishna Mohan) పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా పర్చూరులో పోటీకి సిద్ధం కావడానికి కాపు సామాజికవర్గానికి చెందిన నేతలెవరూ సుముఖంగా లేరు. ఈ సవాల్ను ఎదుర్కొంటూ గత ఎన్నికల్లో పొమ్మని పార్టీ […]
Date : 16-02-2024 - 3:02 IST -
#Andhra Pradesh
CM Jagan : పిల్లలకు నాణ్యమైన విద్య.. ఎడ్ఎక్స్తో ఏపీ విద్యాశాఖ ఒప్పందం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నాణ్యమైన విద్య ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. రాష్ట్రంలోని పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా చూడాలని అన్నారు. ఈ విజన్కు అనుగుణంగా, రాష్ట్రంలో ఉన్నత విద్యావకాశాలను పెంపొందించేందుకు ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్ఎక్స్(EdX)తో ఏపీ విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో అవగాహన ఒప్పందం (ఎంఒయు)పై సంతకాలు చేసిన సందర్భంగా సీఎం జగన్ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం వారి హక్కు అని పేర్కొన్నారు. విద్యలో […]
Date : 16-02-2024 - 2:40 IST -
#Andhra Pradesh
CM Jagan : నేడు పరిశ్రమలకు శంకుస్థాపన చేయనున్న జగన్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పారిశ్రామిక రంగాభివృద్ధిలో.. నేడు మరో కీలక అడుగు పడనుంది. ఆంధ్రప్రదేశ్లో రూ.4,833 కోట్లతో ఏర్పాటు చేయనున్న పలు పరిశ్రమలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నేడు వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. రూ.1,024 కోట్లతో 8 ప్రాంతాల్లో బయో గ్యాస్ ప్లాంట్లను రిలయన్స్ బయో ఎనర్జీ (Reliance Bio Energy Limited) ఏర్పాటు చేయనుంది. ఆదిత్య బిర్లా గ్రూపు (Aditya Bilra Group) రూ.1,700 కోట్లతో నాయుడుపేటలో […]
Date : 14-02-2024 - 10:51 IST -
#Andhra Pradesh
CM Jagan : నేడు ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకలు.. హాజరుకానున్న సీఎం
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు సాగిన ‘ఆడుదాం ఆంధ్రా’ (Aadudam Andhra) క్రీడా పోటీలు నేటితో ముగియనున్నాయి. ఈ మేరకు వైజాగ్ లోని వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో జరిగే ముగింపు వేడుకల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనున్నా సీఎం జగన్ విజేతలకు నగదు పురస్కారాలు, బహుమతులు అందజేయనున్నారు. కాగా వివిధ క్రీడల్లో 25.40 లక్షల మందికి పైగా క్రీడాకారులు పోటీ పడ్డారు. ఇకపై ఈ […]
Date : 13-02-2024 - 11:50 IST -
#Andhra Pradesh
AP : జగనన్న పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నాడు – షర్మిల
ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (YS Sharmila)..మరోసారి తన అన్న , ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) ఫై విరుచుకపడ్డారు. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన దగ్గరి నుండి జగన్ ఫై ఏ రేంజ్ లో విరుచుకపడుతుందో తెలియంది కాదు..ఓ పక్క కాంగ్రెస్ వస్తే రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందో చెపుతూనే..వైసీపీ ప్రభుత్వం , ముఖ్యంగా జగన్ ఫై తనకున్న ఆగ్రహాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వస్తుంది. ప్రస్తుతం జిల్లాల పర్యటన మొదలుపెట్టిన షర్మిల..ఈరోజు బాపట్ల […]
Date : 07-02-2024 - 9:33 IST -
#Andhra Pradesh
AP Politics: ప్రత్యేక హోదా కోసం జగన్.. అధికారం కోసం కూటమి
ఇన్నాళ్లూ బీజేపీతో దోస్తీ కట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు మాట మార్చుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. తాజాగా సీఎం జగన్ మాట్లాడిన మాటలను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ఆయన మద్దతు ఎవరికనేది తెలియాలంటే
Date : 07-02-2024 - 5:23 IST -
#Andhra Pradesh
CM Jagan: ర్యాంప్ వాక్ పై సీఎం జగన్.. క్యాడర్ అసంతృప్తి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి జనవరి 27న విశాఖపట్నంలో “సిద్ధం” అనే నినాదంతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత పార్టీ కార్యకర్తలతో జగన్మోహన్రెడ్డి తొలిసారిగా కలిసిన సభ ఇదే.
Date : 07-02-2024 - 4:35 IST -
#Andhra Pradesh
TDP : జగన్ రెడ్డి అర్జునుడు కాదు..అక్రమార్జనుడు : టీడీపీ అధినేత చంద్రబాబు
సీఎం జగన్ తాను అర్జునుడిలా పోల్చుకుంటున్నాడని..ముమ్మాటికీ జగన్ అక్రమార్జనుడేనని టీడీపీ అధినేత చంద్రబాబు
Date : 06-02-2024 - 9:10 IST -
#India
Top News Today: దేశవ్యాప్తంగా ఈ రోజు తాజా వార్తలు
పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. గౌరవం లేని చోట తాను ఉండనని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నాని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ప్రకటించారు.
Date : 03-02-2024 - 4:30 IST -
#Andhra Pradesh
TDP vs YCP : హిందూపుర్లో దూకుడు పెంచిన వైసీపీ.. టీడీపీ కంచుకోటలో పాగా వేసేందుకు ప్లాన్
టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపూర్ నియోజకవర్గంపై వైసీపీ గురిపెట్టింది. హిందూపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న
Date : 01-02-2024 - 8:13 IST -
#Andhra Pradesh
CM Jagan : భార్య డైరెక్టర్ గా ఉన్న సాక్షితో జగన్ కు సంబంధం లేదా?: ఆనం వెంకటరమణారెడ్డి
టిడిపి అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి(Anam Venkataramana Reddy) సిఎం జగన్(CM Jagan) మరోసారి మండిపడ్డారు. తనకు మీడియా లేదని, సాక్షి టీవీ, సాక్షి పత్రిక తనది కాదని జగన్ నాటకాలు ఆడుతున్నారంటూ సాక్షి మీడియా జగన్ దేనని, వైఎస్ కుటుంబం మొత్తానికి సాక్షిలో వాటాలు ఉన్నాయని ఆయన చెప్పారు. జగన్ లక్కీ నెంబర్ లక్ష అని… లక్ష రూపాయల పెట్టుబడితో ఆయన పెట్టిన కంపెనీలన్నీ వేల కోట్లకు చేరుకున్నాయని అన్నారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన […]
Date : 30-01-2024 - 1:48 IST -
#Andhra Pradesh
TDP : నాది విజన్.. జగన్ ది పాయిజన్ : టీడీపీ అధినేత చంద్రబాబు
టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు
Date : 30-01-2024 - 8:10 IST -
#Andhra Pradesh
YS Sisters Meet: వైఎస్ సునీతారెడ్డిని కలిసిన వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించిన వైఎస్ షర్మిల కజిన్ సిస్టర్ ని కలవడం, పైగా ఆమె వార్తల్లో నిలుస్తుండటంతో ఈ భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాలలోకి వెళితే..
Date : 29-01-2024 - 3:25 IST -
#Andhra Pradesh
CM Jagan: సీఎం జగన్ టార్గెట్ ఉత్తరాంధ్ర.. ఏలూరులో సిద్ధం 2
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఎన్నికలకు సిద్దమవుతున్నాడు. ఇప్పటికే విశాఖపట్నం వేదిక సీఎం ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఇక ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు
Date : 29-01-2024 - 10:37 IST -
#Andhra Pradesh
TDP : పర్చూరులో హ్యాట్రిక్ కొడతాం.. రాజకీయంగా ఎదుర్కోలేక ఎమ్మెల్యే ఏలూరి పై కుట్ర : ఎమ్మెల్యే డీబీవీ స్వామి
బలమైన నేతగా ఉన్న తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుని రాజకీయంగా
Date : 29-01-2024 - 8:44 IST