Cm Jagan
-
#Andhra Pradesh
CM Jagan : ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన ప్రకటన
ఎన్నికల అనంతరం విశాఖపట్నం నుంచే పాలన సాగిస్తానని విజన్ వైజాగ్ సభలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తేల్చి చెప్పారు. ఇక్కడే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. వైజాగ్ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. చాలామంది వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. కానీ నేను మీకు మాట ఇస్తున్నానని, ఎలక్షన్ల తర్వాత నా నివాసం వైజాగే అని సీఎం వైఎస్ జగన్ స్పష్టం […]
Published Date - 01:18 PM, Tue - 5 March 24 -
#Andhra Pradesh
AP : జగన్ కు ఇంకో ఛాన్స్ ఇస్తే ప్రాజెక్టులను కూడా తాకట్టు పెడతారు – గంటా
రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టడం ఫై సీఎం జగన్ ఫై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కు ఇంకో ఛాన్స్ ఇస్తే ప్రాజెక్టులను కూడా తాకట్టు పెడతారంటూ వాపోతున్నారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రైనా సచివాలయాన్ని (Secretariat) అభివృద్ధి చేయాలనీ చూస్తారు..కానీ ఏపీ సీఎం జగన్ (CM Jagan) మాత్రం తాకట్టు (Hostage) పెట్టి రాష్ట్ర పరువు తీసారని ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఐదేళ్లుగా రాష్ట్రానికి రాజధానే లేకుండా చేసిన […]
Published Date - 06:56 PM, Sun - 3 March 24 -
#Andhra Pradesh
Mudragada Join YSRCP: ముద్రగడ కోసం త్యాగానికి సిద్దమైన వంగగీత
కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో జేఎస్పీ అధినేత పవన్తో భేటీ అవుతారని గత కొన్ని నెలలుగా ఊహాగానాలు సాగుతున్నప్పటికీ ఆ భేటీ కార్యరూపం దాల్చలేదు. దీంతో ముద్రగడ రూటు మార్చే అవకాశం కనిపిస్తుంది.
Published Date - 02:58 PM, Sun - 3 March 24 -
#Andhra Pradesh
AP : రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టుపెట్టిన సీఎం జగన్..ఇంతకన్నా దారుణం మరోటి ఉండదు
ఏ రాష్ట్ర ముఖ్యమంత్రైనా సచివాలయాన్ని (Secretariat) అభివృద్ధి చేయాలనీ చూస్తారు..కానీ ఏపీ సీఎం జగన్ (CM Jagan) మాత్రం తాకట్టు (Hostage) పెట్టి రాష్ట్ర పరువు తీసారని టిడిపి అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఐదేళ్లుగా రాష్ట్రానికి రాజధానే లేకుండా చేసిన జగన్..ఇప్పుడు సచివాలయం కూడా లేకుండా చేసాడు. ఇప్పటికే అడ్డగోలుగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన జగన్..చివరికి రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టుకు రాసిచ్చి రూ.370 కోట్ల అప్పు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన […]
Published Date - 11:51 AM, Sun - 3 March 24 -
#Andhra Pradesh
CM Jagan : జగన్కు సిస్టర్స్ స్ర్టోక్ తప్పదా..?
ఏపీలో ప్రస్తుత సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి రాష్ట్రంలో అధికార వ్యతిరేకత ఎదురవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో విపక్షాలు ఏకమవుతున్న తరుణంలో తాజాగా అక్కచెల్లెళ్ల రూపంలో ఆయనకు తలనొప్పి వచ్చింది. ఒకరు ఆయన సొంత సోదరి వైఎస్ షర్మిల (YS Sharmila) కాగా, రెండోవారు బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekanda Reddy) కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి (YS Sunitha Reddy). దేశ రాజధాని ఢిల్లీలో […]
Published Date - 08:50 PM, Sat - 2 March 24 -
#Andhra Pradesh
YSRCP Manifesto: 10న బాపట్ల సిద్ధం సభలో వైసీపీ మేనిఫెస్టో
బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ విజయసాయిరెడ్డి సన్నాహక సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Published Date - 03:55 PM, Sat - 2 March 24 -
#Andhra Pradesh
CM Jagan : పేదల పెన్షన్ రూ.5 వేలకు పెంచిన ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సారధ్యంలోని ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ప్రతి నెలా అందజేస్తున్న పింఛన్ను రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచింది. పింఛన్లతో పాటు ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకు రూ.21.98 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. నిధులను విడుదల చేస్తున్నట్టు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన […]
Published Date - 10:23 AM, Sat - 2 March 24 -
#Andhra Pradesh
YSRCP: కర్నూలు అసెంబ్లీ స్థానానికి ఇంతియాజ్ అహ్మద్.. కసరత్తు ఫలించేనా..?
ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన టీజీ భరత్ (TG Bharath)పై పోటీకి అభ్యర్థిని ఎంచుకోవడం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)కి కష్టమైన పనిగా మారింది. అధికార పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తరుచూ అభ్యర్థులను మారుస్తున్నారు. ఇప్పుడు నాలుగైదు మార్పుల తర్వాత కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రిటైర్డ్ సివిల్ సర్వెంట్ ఏఎండీ ఇంతియాజ్ అహ్మద్ (Imtiaz Ahmed) పేరును పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. We’re now on WhatsApp. Click to […]
Published Date - 05:58 PM, Fri - 1 March 24 -
#Andhra Pradesh
VV Lakshminarayana: సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అరెస్ట్
VV Lakshminarayana: జై భారత్ నేషనల్ పార్టీ(Jai Bharat National Party)అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్ట్(arrest) చేశారు. ప్రత్యేక హోదా(special status) కోసం పోరాటం ఎందుకు చేయరంటూ లక్ష్మీనారాయణ సీఎం జగన్ నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈరోజు తాడేపల్లిలో సీఎం(cm ) ఇంటి ముట్టడికి బయల్దేరిన లక్ష్మీనారాయణ, తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, లక్ష్మీనారాయణకు మధ్య వాగ్వాదం నెలకొంది. అయితే, పోలీసులు ఆయనను వాహనంలోకి ఎక్కించి […]
Published Date - 03:20 PM, Fri - 1 March 24 -
#Andhra Pradesh
YS Jagan Vs Dastagiri : వైఎస్ జగన్పై దస్తగిరి పోటీ.. జైభీమ్ పార్టీ తరఫున బరిలోకి
YS Jagan Vs Dastagiri : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అఫ్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు.
Published Date - 10:51 AM, Fri - 1 March 24 -
#Andhra Pradesh
Ambati Rambabu : జగన్ నెక్స్ట్ షాక్ ఇవ్వబోయేది అంబటికేనా…?
ఈసారి ఏపీ ఎన్నికలు మాములుగా ఉండబోవని అర్ధం అవుతుంది..గత ఎన్నికల్లో ఈజీ గా విజయం సాధించిన వైసీపీ (YCP) ఈసారి మాత్రం గట్టి పోటీ ఎదురుకోబోతుంది. టీడీపీ – జనసేన కూటమి గా బరిలోకి దిగడం , మరోపక్క షర్మిల సైతం కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి బరిలోకి దిగుతుండడంతో ప్రజలు ఎవరికీ పట్టం కడతారనేది ఆసక్తిగా మారింది. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్న సీఎం జగన్ (jagan)..ఎక్కడ తగ్గడం లేదు. ముఖ్యంగా అభ్యర్థుల విషయంలో […]
Published Date - 08:43 PM, Thu - 29 February 24 -
#Andhra Pradesh
CM Jagan: రైతులకు ఉచిత పంటల బీమా కల్పించే ఏకైక రాష్ట్రం ఏపీ: సీఎం జగన్
రైతులకు ఉచిత పంటల బీమా కల్పించే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చెప్పారు సీఎం జగన్. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 19 లక్షల మందికి పైగా రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత్
Published Date - 04:13 PM, Wed - 28 February 24 -
#Andhra Pradesh
YSR Rythu Bharosa: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్
రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ రోజు వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ మూడో విడత ఆర్థిక సహాయం
Published Date - 03:56 PM, Wed - 28 February 24 -
#Andhra Pradesh
YSRCP : వైసీపీలోకి మాజీ మంత్రి గొల్లపల్లి.. మిథున్ రెడ్డి, కేశినేని నానిలతో భేటీ
ఎంపి కేశినేని నాని కార్యా లయంలో కీలక నేతల భేటీ జరిగింది. వైసీపీ ముఖ్యనేత ఎంపీ మిథున్ రెడ్డి, ఎంపీ కేశినేని శ్రీనివాస్
Published Date - 08:14 AM, Wed - 28 February 24 -
#Andhra Pradesh
CM Jagan: కుప్పం నుంచే మెజారిటీ ప్రారంభం కావాలి: సీఎం జగన్
రానున్న ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 175 స్థానాలను గెలిపించాలని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నా సామర్థ్యంతో నేను చేయగలిగినదంతా చేశాను. ఇప్పుడు మీ వంతు.
Published Date - 07:44 PM, Tue - 27 February 24