Cm Jagan
-
#Andhra Pradesh
YSRCP: ఈ నెల 20న వైసీపీ మేనిఫెస్టో విడుదల
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ (YSRCP) కీలక ప్రకటన చేసింది. ఈ నెల 20వ తేదీన ఎన్నికల మేనిఫేస్టో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. సీఎం వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) మేనిఫేస్టోను ప్రకటిస్తారని తెలిపింది. అయితే.. ఇప్పటికే టీడీపీ సూపర్ సిక్స్ పేరిట కొన్ని పథకాలను ప్రకటిస్తుంటే.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏవిధమైన హామీలతో ముందుకు రానుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గాన్ని తన పార్టీ వైపు […]
Date : 16-03-2024 - 9:59 IST -
#Andhra Pradesh
Kurnool : లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన సీఎం జగన్
కర్నూలు (Kurnool)లో పర్యటించిన సీఎం జగన్ (CM Jagan) పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లా యూనివర్సిటీ (University of Law)కి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీకరణ దిశగానే ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. హైదరాబాద్ కు రాజధానిని తరలించే సమయంలోనూ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని తీర్మానించారని, కానీ అది సాధ్యం కాలేదని అన్నారు. తాము హైకోర్టును కర్నూలులో పెడతామని ఇదివరకే చెప్పామని అన్నారు. […]
Date : 14-03-2024 - 12:51 IST -
#Andhra Pradesh
AP Politics : జగన్లో భయాన్ని సృష్టించిన పవన్ కళ్యాణ్..!
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చాలా కాలంగా దూషిస్తున్నారు. చంద్రబాబు (Chandrababu), లోకేష్ (Nara Lokesh) కంటే జగన్.. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. అయితే.. ఆయన ఎప్పుడూ పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించకుండా.. ‘ప్యాకేజ్ స్టార్’, ‘దత్తపుత్రుడు’, ‘నిత్య పెళ్లికొడుకు’ అని సంబోధిస్తుంటారు. అయితే.. రాజకీయ అంశాల కంటే, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి జగన్ మాట్లాడుతున్నారు. వివిధ […]
Date : 11-03-2024 - 8:06 IST -
#Andhra Pradesh
Mudragada : రాష్ట్ర ప్రజలకు ముద్రగడ చిన్న మనవి..
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham)..మొత్తానికి వైసీపీ (YCP) కండువా కప్పుకునేందుకు సిద్ధం అయ్యాడు. కొద్దీ రోజుల క్రితం వరకు కూడా జగన్ (Jagan) పార్టీ లో చేరేది లేదని , టిడిపి (TDP) , లేదా జనసేన (Janasena) పార్టీలలో చేరుతా..లేదంటే సైలెంట్ గా ఉండిపోతే అంటూ చెప్పుకొచ్చిన పెద్దాయన..ఇప్పుడు మాత్రం జగన్ ను మరోసారి సీఎం చేస్తా..ప్రజలకోసం సంక్షేమ పథకాలు తెప్పిస్తా అంటూ వైసీపీ లో చేరబోతున్నాడు. ఈ నెల 14 […]
Date : 11-03-2024 - 12:58 IST -
#Andhra Pradesh
Brother Anil : జగన్కు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించిన బ్రదర్ అనిల్
ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నాయి. వచ్చే ఎన్నికలే టార్గెట్గా ప్రధాన పార్టీలు రంగంలోకి దిగేందుకు సిద్దమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచే గెలుపు గుర్రాలను ఖరారు చేసేందుకు ఆయా పార్టీల అధిష్టానాలు కసరత్తు చేస్తున్నాయి. అయితే.. మొన్నటి వరకు ఏపీలో సైలంట్ మోడ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ (Congerss)కి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila)ను నియమించడంతో ఆ పార్టీలో కొత్త జోష్ వచ్చింది. అయితే.. వచ్చే ఎన్నికల్లో వైఎస్ కుటుంబం నుంచి ఇద్దరు […]
Date : 11-03-2024 - 12:06 IST -
#Andhra Pradesh
Mudragada Padmanabham: వైసీపీలోకి ముద్రగడ చేరికకు టైం ఫిక్స్
మార్చి 14న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. తాడేపల్లి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరేందుకు తాను, తన కుమారుడు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నట్లు తెలిపారు.
Date : 11-03-2024 - 9:16 IST -
#Andhra Pradesh
CM Jagan : మరో 4 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది
ప్రకాశం జిల్లాలోని మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభ జరిగింది. అయితే.. మేదరమెట్ల సభా వేదికపైకి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajashekar Reddy) విగ్రహానికి నివాళులు అర్పించారు. ర్యాంప్పై నడుస్తూ ప్రజలకు సీఎం జగన్ అభివాదం వేశారు. వై నాట్ 175 కాన్సెప్ట్తో Y ఆకారంలో ర్యాంప్ ఏర్పాటు చేశారు. అయితే.. ఈ సభలో సీఎ జగన్ ప్రసంగిస్తూ.. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా […]
Date : 10-03-2024 - 7:10 IST -
#Andhra Pradesh
Peddireddy Ramachandra Reddy : తిరుపతి లోక్సభ ప్రాంతీయ సమన్వయకర్తగా పెద్దిరెడ్డి
ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల హడావిడి మొదలైంది. వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకొని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే అధికార వైఎస్సార్సీపీ పార్టీ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే వైసీపీ అధినేత, సీఎం జగన్ పార్టీలో కీలక మార్పలకు పూనుకున్నారు. కొందరు నాయకులను అసెంబ్లీలు దాటించి వేరే అసెంబీల్లో పోటీకి దింపుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. తిరుపతి లోక్ సభ ప్రాంతీయ సమన్వయకర్తగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వైసీపీ అధిష్ఠానం నియమించింది. ఇప్పటికే […]
Date : 09-03-2024 - 11:41 IST -
#Andhra Pradesh
Nara Lokesh : లోకేష్ “రెండు నెలలు” ప్రామిస్ ఏంటి.?
నారా లోకేష్ వైఎస్ జగన్పై తన స్వర దాడిని పెంచారు.. అంతేకాకుండా ఆయన తన బహిరంగ సభల ద్వారా వైసీపీ అధినేతపై అన్ని మాటల తుపాకీలను బయటకు తీస్తున్నారు. ఇప్పుడు ఏపీలో బీసీ సామాజిక వర్గానికి ఎలాంటి హానీ జరిగిందని లోకేష్ జగన్ని టార్గెట్ చేశారు. రాష్ట్రానికి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గత ఐదేళ్లలో 300 మందికి పైగా బీసీలు హత్యకు గురయ్యారని లోకేష్ అన్నారు. ‘‘గత ఐదేళ్లలో 300 మందికి పైగా బీసీలు […]
Date : 07-03-2024 - 8:01 IST -
#Andhra Pradesh
Mudragada Padmanabham: జగన్ ఆదేశాలతో రంగంలోకి వైసీపీ నేతలు.. ముద్రగడకు హామీ
సీఎం జగన్ ఆదేశాలతో ఆ పార్టీ ఎంపీలు మిథున్ రెడ్డి, వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దాపురం ఇంఛార్జీ దవులూరి దొరబాబు, జగ్గంపేట ఇంఛార్జీ తోట నరసింహం.. గురువారం ముద్రగడ నివాసంలోనే భేటీ
Date : 07-03-2024 - 4:45 IST -
#Andhra Pradesh
AP Politics: చిత్తూరు జిల్లాలో వైసీపీకి బలిజ ఓట్లు దూరం కానున్నాయా..?
చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. మార్చి 3న హైదరాబాద్లో అధికారికంగా పవన్కల్యాణ్తో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు.
Date : 07-03-2024 - 3:07 IST -
#Andhra Pradesh
AP : మోసాలకు బాబు కేరాఫ్ – వివాహ వ్యవస్థకే మచ్చ పవన్ : జగన్ కీలక వ్యాఖ్యలు
ఏపీ సీఎం జగన్ (Jagan) మరోసారి చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లపై కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుంది.. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తాడు. కార్లను మార్చినట్లు భార్యలను ఈ దత్త పుత్రుడు మార్చేస్తాడంటూ అనకాపల్లి సభాలో సీఎం జగన్ ధ్వజమెత్తారు. We’re now on WhatsApp. Click to Join. ‘‘మహిళా దినోత్సవం (women’s Day) ముందురోజు అక్క […]
Date : 07-03-2024 - 1:42 IST -
#Andhra Pradesh
Nara Bhuvaneswari : రాష్ట్రాన్ని కూల్చే పాలన కావాలా? నిర్మించే పాలన కావాలా? – నారా భువనేశ్వరి
ఆంధ్రప్రదేశ్ ను కూల్చే ప్రభుత్వం కావాలా? నిర్మించే పాలన కావాలో రాష్ట్ర ప్రజలే తేల్చుకోవాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి పర్యటన సందర్భంగా అనంతపురంజిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం ఆమె పర్యటించారు. నారా భువనేశ్వరికి నియోజకవర్గ మహిళలు పెద్దఎత్తున సంఘీభావం తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని భువనేశ్వరి ఆరోపించారు. మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్ తో గుద్ది చంపడం, కళ్లు పీకేయడం వంటి దుర్మార్గపు చర్యలకు వైసీపీ రౌడీ మూకలు […]
Date : 07-03-2024 - 8:26 IST -
#Andhra Pradesh
Jayaprakash: మరణ ధ్రువీకరణ పత్రంపై సిఎం ఫొటో..ఇంతకంటే దారుణం ఇంకెక్కడ ఉంటుందిః జయప్రకాశ్
Jayaprakash Narayan: సమకాలీన రాజకీయాలపై నిష్పక్షపాతంగా తన అభిప్రాయాలు వెల్లడించే మాజీ ఐఏఎస్ అధికారి, లోక్సత్తా చీఫ్ జయప్రకాశ్ నారాయణ(Jayaprakash Narayan) మరోమారు సంచలన ఆలోచింపజేసే వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు, ఐఏఎస్లకు ఇటీవల గ్లామర్ను ఆపాదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచార పిచ్చి పతాకస్థాయికి చేరిందని, లేకపోతే మరణ ధ్రువీకరణ పత్రంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(cm jagan) ఫొటో ఏంటని ప్రశ్నించారు. పట్టాదారు పాసుపుస్తకాల్లోనూ, చివరికి సర్వే రాళ్లపైనా సీఎం ఫొటోలు వేస్తున్నారని, ఇంతకంటే […]
Date : 06-03-2024 - 1:32 IST -
#Andhra Pradesh
YS Jagan: మళ్లీ గెలిచి విశాఖలో సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తా: సీఎం జగన్
YS Jagan: సిఎం జగన్ విశాఖపట్నం(Visakhapatnam)లో ఏర్పాటు చేసిన విజన్ విశాఖ సదస్సు(Vision Visakha Programme)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఎన్నికల్లో ఈసారి కూడా విజయం తమదేనని, మళ్లీ గెలిచి విశాఖ నుంచి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల తర్వాత విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని తెలిపారు. అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని, అమరావతి ఇప్పటికే శాసనరాజధానిగా కొనసాగుతోందని పేర్కొన్నారు. విభజన తర్వాత హైదరాబాద్ ను కోల్పోయామని, […]
Date : 05-03-2024 - 2:38 IST