Cm Jagan
-
#Andhra Pradesh
VV Lakshminarayana: సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అరెస్ట్
VV Lakshminarayana: జై భారత్ నేషనల్ పార్టీ(Jai Bharat National Party)అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్ట్(arrest) చేశారు. ప్రత్యేక హోదా(special status) కోసం పోరాటం ఎందుకు చేయరంటూ లక్ష్మీనారాయణ సీఎం జగన్ నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈరోజు తాడేపల్లిలో సీఎం(cm ) ఇంటి ముట్టడికి బయల్దేరిన లక్ష్మీనారాయణ, తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, లక్ష్మీనారాయణకు మధ్య వాగ్వాదం నెలకొంది. అయితే, పోలీసులు ఆయనను వాహనంలోకి ఎక్కించి […]
Published Date - 03:20 PM, Fri - 1 March 24 -
##Speed News
YS Jagan Vs Dastagiri : వైఎస్ జగన్పై దస్తగిరి పోటీ.. జైభీమ్ పార్టీ తరఫున బరిలోకి
YS Jagan Vs Dastagiri : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అఫ్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు.
Published Date - 10:51 AM, Fri - 1 March 24 -
#Andhra Pradesh
Ambati Rambabu : జగన్ నెక్స్ట్ షాక్ ఇవ్వబోయేది అంబటికేనా…?
ఈసారి ఏపీ ఎన్నికలు మాములుగా ఉండబోవని అర్ధం అవుతుంది..గత ఎన్నికల్లో ఈజీ గా విజయం సాధించిన వైసీపీ (YCP) ఈసారి మాత్రం గట్టి పోటీ ఎదురుకోబోతుంది. టీడీపీ – జనసేన కూటమి గా బరిలోకి దిగడం , మరోపక్క షర్మిల సైతం కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి బరిలోకి దిగుతుండడంతో ప్రజలు ఎవరికీ పట్టం కడతారనేది ఆసక్తిగా మారింది. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్న సీఎం జగన్ (jagan)..ఎక్కడ తగ్గడం లేదు. ముఖ్యంగా అభ్యర్థుల విషయంలో […]
Published Date - 08:43 PM, Thu - 29 February 24 -
#Andhra Pradesh
CM Jagan: రైతులకు ఉచిత పంటల బీమా కల్పించే ఏకైక రాష్ట్రం ఏపీ: సీఎం జగన్
రైతులకు ఉచిత పంటల బీమా కల్పించే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చెప్పారు సీఎం జగన్. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 19 లక్షల మందికి పైగా రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత్
Published Date - 04:13 PM, Wed - 28 February 24 -
#Andhra Pradesh
YSR Rythu Bharosa: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్
రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ రోజు వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ మూడో విడత ఆర్థిక సహాయం
Published Date - 03:56 PM, Wed - 28 February 24 -
#Andhra Pradesh
YSRCP : వైసీపీలోకి మాజీ మంత్రి గొల్లపల్లి.. మిథున్ రెడ్డి, కేశినేని నానిలతో భేటీ
ఎంపి కేశినేని నాని కార్యా లయంలో కీలక నేతల భేటీ జరిగింది. వైసీపీ ముఖ్యనేత ఎంపీ మిథున్ రెడ్డి, ఎంపీ కేశినేని శ్రీనివాస్
Published Date - 08:14 AM, Wed - 28 February 24 -
#Andhra Pradesh
CM Jagan: కుప్పం నుంచే మెజారిటీ ప్రారంభం కావాలి: సీఎం జగన్
రానున్న ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 175 స్థానాలను గెలిపించాలని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నా సామర్థ్యంతో నేను చేయగలిగినదంతా చేశాను. ఇప్పుడు మీ వంతు.
Published Date - 07:44 PM, Tue - 27 February 24 -
#Andhra Pradesh
Vangaveeti Ranga : కాపు ఓట్ల కోసం జగన్ వంగవీటి రంగా పేరు వాడుకుంటున్నారా..?
టీడీపీ (TDP), జనసేన (Janasena) మధ్య ఇటీవల పొత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)లో ఉద్రిక్తతలను రేకెత్తించింది. ముఖ్యంగా పొత్తు తర్వాత కాపు సామాజికవర్గం మద్దతు టీడీపీ వైపు మళ్లడం గురించి. వంగవీటి రంగా (Vangaveeti Ranga) పేరు చెప్పుకుని కాపు సెంటిమెంట్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి ఈ పరిణామంపై ప్రత్యేకించి ఆందోళన చెందుతున్నారు. కుప్పంలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) […]
Published Date - 12:28 PM, Tue - 27 February 24 -
#Andhra Pradesh
Nara Chandrababu Naidu : ప్రభుత్వం అంటే సంపద సృష్టించాలి.. అప్పులు చేసి బటన్ నొక్కడం కాదు
ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల కోసం ఆయా పార్టీలు అభ్యర్థులను ఫైనల్ చేయడంలో నిమగ్నమయ్యాయి. అధికార వైఎస్సార్సీపీ (YSRCP) దాదాపు అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అయితే.. పొత్తుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైన టీడీపీ (TDP) -జనసేన (Janasena) కూటమి ఇటీవల రానున్న ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అయితే.. దీంతో ఒక్కసారి ఇరు పార్టీల నుంచి టికెట్ ఆశించి భగ్గపడ్డ ఆశావహుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల […]
Published Date - 07:23 PM, Mon - 26 February 24 -
#Andhra Pradesh
Atchannaidu : ఒక్క అవకాశం అని చెప్పి జీవితాలను సర్వనాశనం చేసారు
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ (TDP) నిర్వహించిన ‘రా కదలి రా’ సభ ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు (Atchannaidu) పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. స్వతంత్ర భారత దేశంలో ఇలాంటి దుర్మార్గ ముఖ్యమంత్రి ని ఎప్పుడూ చూడలేదని ఆయన మండిపడ్డారు. ఒక కులం ఒక మతం కాదు ఐదుకోట్ల మంది వ్యతిరేకిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఒక్క అవకాశం అని చెప్పి జీవితాలను సర్వనాశనం చేసారని, 160 స్దానాలలో అధికారం చేపట్టబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. […]
Published Date - 06:50 PM, Mon - 26 February 24 -
#Andhra Pradesh
CM Jagan : ప్రజల ప్రాణాల కన్నా..జగన్ కు తన ప్రాణాలే ముఖ్యమా..?
రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి (CM)..ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిన పర్వాలేదు..ముందు తన ప్రాణాలే ముఖ్యం అని వ్యవహరిస్తున్నాడని ఏపీ సీఎం జగన్ (Jagan) ఫై రాష్ట్ర ప్రజలు, ప్రతి పక్షపార్టీలు మండిపడుతున్నారు. గత ఐదేళ్లుగా కాలంచెల్లిన డొక్కు బస్సులతో APSRTC ప్రజలు ప్రాణాలతో ఆడుకుంటుంటే..ఆ డొక్కు బస్సుల స్థానంలో కొత్త బస్సులు తీసుకొచ్చేందుకు డబ్బు లేదు కానీ..భద్రత పేరుతో గాల్లో తిరగడానికి 2 హెలికాప్టర్లను అద్దె కు తీసుకురావడం.. 20 కోట్లతో 2 బుల్లెట్ప్రూఫ్ […]
Published Date - 02:59 PM, Mon - 26 February 24 -
#Andhra Pradesh
CM Jagan: వై నాట్ 175.. కీలక సమావేశానికి సీఎం జగన్ రెడీ
CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. మరోవైపు రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు. ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు మారారు. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయిస్తారు. మరోవైపు పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 27న మంగళగిరిలోని CK కన్వెన్షన్లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి 175 […]
Published Date - 11:19 AM, Mon - 26 February 24 -
#Andhra Pradesh
Jagan : మనం సిద్ధం అంటుంటే చంద్రబాబు సతీమణి సిద్ధంగా లేమంటున్నారు – జగన్
ప్రకాశం జిల్లా ఒంగోలు (Ongole Public Meeting) ఎన్.అగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో సీఎం జగన్ (CM Jagan) పాల్గొన్నారు. చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నామని.. తద్వారా ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నామని జగన్ పేర్కొన్నారు. ప్రతీ అడుగు పేదల సంక్షేమం కోసం వేశాం. ఈ 58 నెలల కాలంలో పేదల బతుకులు మారాలని అడుగులు వేశాం. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు […]
Published Date - 03:56 PM, Fri - 23 February 24 -
#Andhra Pradesh
AP Politics: టీడీపీలోకి క్యూ కట్టనున్న వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు
ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పలువురు రాజకీయ నేతలు పార్టీలు మారుతూ మరింత హీట్ పుట్టిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్లను నిరాకరించడంతో
Published Date - 12:21 PM, Thu - 22 February 24 -
#Andhra Pradesh
YS Sharmila: పార్టీ కార్యాలయంలో నేలపై పడుకున్న షర్మిల
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు హఠాత్తుగా మారడంతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల తన పార్టీ కార్యాలయంలో రాత్రి గడపవలసి వచ్చింది. గృహనిర్బంధం చేయనున్న క్రమంలో ఆమె తన పార్టీ కార్యాలయంలో నేలపై పడుకున్నారు
Published Date - 10:18 AM, Thu - 22 February 24