CM Chandrababu
-
#Andhra Pradesh
AP DSC 2025 Notification: సీఎం చంద్రబాబు కానుకగా రేపు డీఎస్సీ నోటిఫికేషన్!
ఈ నోటిఫికేషన్ గతంలో అనేకసార్లు వాయిదా పడినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
Date : 20-04-2025 - 12:16 IST -
#Andhra Pradesh
Minister Narayana : అమరావతిపై అపోహలు సృష్టించొద్దు: మంత్రి నారాయణ
రైతుల భూముల ధర నిలవాలన్నా.. పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని చెప్పారు. అమరావతిపై లాంగ్ విజన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు అని పేర్కొన్నారు. అమరావతికి పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందన్నారు. రై
Date : 16-04-2025 - 3:48 IST -
#Andhra Pradesh
CM Chandrababu : అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఫొటో ఎగ్జిబిషన్
ఈ మేరకు ఫొటో ఎగ్జిబిషన్లోని అంశాలపై సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు వంటి అంశాలను ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వ ఆలోచనలను సీఎం వివరించారు.
Date : 16-04-2025 - 1:25 IST -
#Andhra Pradesh
PM Modi : మే 2న అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన
ప్రధాని మోడీ ఏప్రిల్ 3వ వారంలో లేదా నాలుగో వారంలో అమరావతి పర్యటనకు వస్తారని భావించారు. అయితే ఆఖరి నిమిషంలో మే 2వ తేదీన ప్రధాని మోడీ వస్తారని పీఎంవో కన్ ఫర్మేషన్ ఇచ్చింది. ఇదే విషయాన్ని క్యాబినెట్ సహచరులకు సీఎం చంద్రబాబు చెప్పారు.
Date : 15-04-2025 - 6:05 IST -
#Andhra Pradesh
AP Cabinet : ఎస్సీవర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కు ఏపీ మంత్రివర్గం ఆమోదం
రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులను ఎల్1 బిడ్డర్కు అప్పగించాలని నిర్ణయించింది. స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Date : 15-04-2025 - 3:27 IST -
#Andhra Pradesh
CM Chandrababu : దళితాభ్యుదయానికి అందరం పునరంకితమవుదాం : సీఎం చంద్రబాబు
ఈ మేరకు ‘ఎక్స్’లో చంద్రబాబు పోస్ట్ చేశారు. ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన అంబేడ్కర్ సేవలను స్మరించుకుందామని అన్నారు.
Date : 14-04-2025 - 11:14 IST -
#Andhra Pradesh
CM Chandrababu : వనజీవి రామయ్య మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం
పర్యావరణ పరిరక్షణకు వనజీవి రామయ్య ఒక్కరే కోటి మొక్కలు నాటడం స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. మొక్కలు నాటుతూ అడవులను సృష్టించిన రామయ్య సేవలు అమోఘమని కొనియాడారు. రామయ్య ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
Date : 12-04-2025 - 2:05 IST -
#Andhra Pradesh
Chebrolu Kiran: చేబ్రోలు కిరణ్ కు 14 రోజుల రిమాండ్.. వారికి చంద్రబాబు వార్నింగ్
జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్కుమార్ను..
Date : 11-04-2025 - 9:39 IST -
#Andhra Pradesh
CM Chandrababu : రేపు ఒంటిమిట్ట రాముని కళ్యాణోత్సవం..పట్టు వస్త్రాలు, సమర్పించనున్న సీఎం చంద్రబాబు
రేపు ఒంటిమిట్ట కోదండ రాముని కళ్యాణోత్సవం జరగనుంది. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9:30 మధ్య పండు వెన్నెలలో పౌర్ణమి రోజున రాముల వారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈ కల్యాణోత్సవంలో పాల్గొనడానికి రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడపకు రానున్నారు.
Date : 10-04-2025 - 12:11 IST -
#Andhra Pradesh
Digital Registration System : ఇకపై ఏపీలో ఇంట్లో ఉండే భూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు..ఎలా అంటే !
Digital Registration System : గతంలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్, వివాహాలు, ఇతర లీగల్ డాక్యుమెంట్ల కోసం ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది
Date : 09-04-2025 - 4:40 IST -
#Andhra Pradesh
CM Chandrababu: గ్లోబల్ మెడ్సిటీగా అమరావతి
రాజధాని అమరావతిలో గ్లోబల్ మెడ్సిటీని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 నుండి 300 పడకల ఆస్పత్రుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Date : 07-04-2025 - 2:41 IST -
#Andhra Pradesh
Amaravati : అమరావతి నిర్మాణానికి రూ.4,285 కోట్లు విడుదల చేసిన కేంద్రం
రాజధానిలో నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధుల నుంచి 25 శాతం ఇచ్చింది. కేంద్రం వాటా రూ.750 కోట్లు కలిపి మొత్తం రూ.4,285 విడుదల చేసింది.
Date : 07-04-2025 - 2:34 IST -
#Andhra Pradesh
AP Growth Rate: దేశంలో వృద్ధి రేటులో టాప్ లోకి దుసికెళ్ళిన ఏపీ…
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర గణాంక శాఖ (MoSPI) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్ 8.21% వృద్ధి రేటుతో దేశంలో రెండో స్థానాన్ని సాధించింది.
Date : 07-04-2025 - 12:45 IST -
#Andhra Pradesh
Chandrababu : కొలికపూడికి ‘కోలుకోలేని’ షాక్ ఇచ్చిన బాబు !
Chandrababu : నందిగామ పర్యటనలో తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుని చంద్రబాబు పట్టించుకో లేదు. అక్కడ హెలికాప్టర్ దిగి నేతలను పరిచయం చేసుకున్న సందర్భంలో
Date : 05-04-2025 - 8:46 IST -
#Andhra Pradesh
CM Chandrababu : జగ్జీవన్రామ్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది: సీఎం చంద్రబాబు
గ్జీవన్రామ్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం మన నెత్తిన అప్పులు పెట్టి వెళ్లిపోయింది. సంపద సృష్టించాలి.. ఆదాయం పెంచాలి. సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే అభివృద్ధి చేయాలి అని సీఎం పేర్కొన్నారు.
Date : 05-04-2025 - 3:34 IST