Chandrababu
-
#Andhra Pradesh
TDP-Janasena Alliance: టీడీపీ-జనసేన తొలి జాబితాపై ఉత్కంఠ
ఈ రోజు శనివారం ఫిబ్రవరి 24న టీడీపీ మరియు జనసేన పార్టీ తమ తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబును తక్కువ అంచనా వేసేది లేదు.చివరి నిమిషంలో కూడా తన నిర్ణయాన్ని మార్చుకోగలడు
Published Date - 09:08 AM, Sat - 24 February 24 -
#Andhra Pradesh
Jagan : మనం సిద్ధం అంటుంటే చంద్రబాబు సతీమణి సిద్ధంగా లేమంటున్నారు – జగన్
ప్రకాశం జిల్లా ఒంగోలు (Ongole Public Meeting) ఎన్.అగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో సీఎం జగన్ (CM Jagan) పాల్గొన్నారు. చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నామని.. తద్వారా ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నామని జగన్ పేర్కొన్నారు. ప్రతీ అడుగు పేదల సంక్షేమం కోసం వేశాం. ఈ 58 నెలల కాలంలో పేదల బతుకులు మారాలని అడుగులు వేశాం. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు […]
Published Date - 03:56 PM, Fri - 23 February 24 -
#Andhra Pradesh
Ghattamaneni Adiseshagiri Rao : పెనమలూరి టీడీపీ అభ్యర్థిగా ఘట్టమనేని ఆదిశేషగిరిరావు..?
ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)..తన రాజకీయ అనుభవం మొత్తం చూపిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బాబు..ఈసారి ఎలాగైనా విజయం సాధించి జగన్ (Jagan) ను ఇంటికి పంపించాలని చూస్తున్నారు. ఇందుకు తగ్గట్లే వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే జనసేన తో పొత్తు పెట్టుకొని ఓట్లు చీలకుండా చేసుకున్నాడు. త్వరలోనే బిజెపి కూడా టీడీపీ తో జత కట్టబోతుంది. ఇదే తరుణంలో కీలక నేతలకు టికెట్స్ ఇవ్వాలని చూస్తున్నారు. We’re now […]
Published Date - 03:40 PM, Fri - 23 February 24 -
#Andhra Pradesh
Roja: చంద్రబాబు, కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో షర్మిల ఒక పావుః రోజా
Roja: మంత్రి రోజా(roja) టీడీపీ అధినేత చంద్రబాబు(chandrababu), జనసేనాని పవన్ కల్యాణ్(pawan kalyan), ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(ys sharmila)పై విమర్శలు గుప్పించారు. డీఎస్సీ విషయంలో అనవసరమైన వ్యాఖ్యలు మానుకోవాలని ఆమె అన్నారు. 1998, 2008, 2018లో ఇవ్వాల్సిన డీఎస్సీలను జగన్ ఇచ్చి… 17 వేల పోస్టులను భర్తీ చేశారని కొనియాడారు. తాజాగా 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారని చెప్పారు. ఈరోజు తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ […]
Published Date - 01:49 PM, Fri - 23 February 24 -
#Andhra Pradesh
Condom Politics: ఆంధ్రప్రదేశ్లో కండోమ్ రాజకీయం
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీకి, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ కండోమ్ రాజకీయాలు మొదలయ్యాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ , ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ
Published Date - 10:43 PM, Thu - 22 February 24 -
#Andhra Pradesh
AP Politics: టీడీపీలోకి క్యూ కట్టనున్న వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు
ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పలువురు రాజకీయ నేతలు పార్టీలు మారుతూ మరింత హీట్ పుట్టిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్లను నిరాకరించడంతో
Published Date - 12:21 PM, Thu - 22 February 24 -
#Telangana
Telangana: గత ప్రభుత్వ నిర్ణయాలు కొనసాగిస్తా: సీఎం రేవంత్
తెలంగాణ అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీపడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజూ బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.
Published Date - 04:30 PM, Wed - 21 February 24 -
#Andhra Pradesh
Bhuvaneswari: వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర పరిస్థితులు దిగజారాయిః నారా భువనేశ్వరి
Nara Bhuvaneswari: టీడీపీ (tdp)అధినేత చంద్రబాబునాయుడు(chandrababu) అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో పర్యటించారు. నిజం గెలవాలి యాత్ర(Nijam Gelavali Yatra )కోసం వచ్చిన నారా భువనేశ్వరి ఆడబిడ్డలకు ఆర్థికస్వేచ్ఛ కార్యక్రమంలో కుప్పం మహిళలతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైసీపీ(ysrcp) ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం పరిస్థితి క్షీణించిందని అన్నారు. జగన్ పాలనలో ఏపీని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారని, మహిళలపై అత్యాచారాల్లో ఏపీని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారని నారా […]
Published Date - 04:06 PM, Wed - 21 February 24 -
#Andhra Pradesh
Nara Bhuvaneswari : ‘శునకానందం పొందే బతుకులూ బతుకేనా?’ ..వైసీపీ ఫై టీడిపి ఫైర్
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా టీడీపీ (TDP) – వైసీపీ (YCP) నేతల మధ్య ఘాటైన వ్యాఖ్యలే నడుస్తున్నాయి. ఇరు ఎంతలు ఎక్కడ తగ్గడం లేదు..నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటాను అనే పద్దతిలో దాడి చేసుకుంటున్నారు. తాజాగా టీడీపీ చీఫ్ చంద్రబాబు (CBN) స్థానంలో కుప్పం (Kuppam) నుంచి తాను పోటీ చేస్తానని ఆయన భార్య చెప్పినట్లు వైసీపీ చేసిన ట్వీట్ […]
Published Date - 03:53 PM, Wed - 21 February 24 -
#Andhra Pradesh
Chandrababu : రాష్ట్రం ఎటుపోతుందో ప్రజలు ఆలోచించాలి
ఏపీలో రాజకీయం రాజుకుంటోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రజల్లో పార్టీ బలోపేతం చేసేందుకు రంగంలోకి దిగారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన నేతలు ప్రజల్లో తిరుగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థులపై విమర్శ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రం ఎటుపోతుందో ప్రజలు ఆలోచించాలన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu) అన్నారు. చిత్తూరులో వైసీపీ మూక […]
Published Date - 12:52 PM, Wed - 21 February 24 -
#Andhra Pradesh
TDP vs Janasena: టీడీపీ-జనసేన కూటమిలో అంతర్గత విభేదాలు
టీడీపీ-జనసేన కూటమిలో అంతర్గత విభేదాలు మెల్లమెల్లగా ముదురుతున్నాయా? వివిధ చోట్ల టిక్కెట్లు ఆశించే టీడీపీ, జనసేన నేతల మధ్య చిచ్చు రాజుకోవడంతో పరిస్థితి ఇలాగే కనిపిస్తోంది. త్యాగాలకు సిద్ధపడాలని, పొత్తుల దృష్ట్యా ఎన్నికల తర్వాత వాటిని చూసుకుంటానని టీడీపీ అధినేత చంద్రబాబు
Published Date - 01:50 PM, Tue - 20 February 24 -
#Andhra Pradesh
CM Jagan: ఫ్యాన్ ఇళ్లలో , సైకిల్ బయట, టీ గ్లాస్ సింక్లో : వైఎస్ జగన్
ఫ్యాన్ ఎప్పుడూ ఇళ్లలోనే ఉండాలి, సైకిల్ బయట పెట్టాలి, టీ గ్లాస్ను సింక్లో వేయాలి ఇది జగన్ నినాదం. ఆంధ్రప్రదేశ్ లో త్రిముఖ పోటీ నేపథ్యంలో వైసిపి, టీడీపీ, జనసేన పోటీ పడుతున్నాయి. టీడీపీ, జనసేన మిత్రపక్షాలుగా బరిలోకి దిగుతుండటం ఖాయమైంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీకి దిగుతుంది.
Published Date - 09:28 PM, Sun - 18 February 24 -
#Telangana
Hyderabad : హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది ఆ ముగ్గురే – సీఎం రేవంత్ రెడ్డి
గత ముప్పై ఏళ్లుగా హైదరాబాద్ (Hyderabad) నగరాన్ని చంద్రబాబు (Chandrababu), వైఎస్ఆర్ (YCR), కేసీఆర్ (KCR) ఎంతో అభివృద్ధి చేశారని, రాజకీయాలకు అతీతంగా వారు తీసుకున్న నిర్ణయాలు, అనుభవాలను మా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని సీఎం రేవంత్ అన్నారు. ఈరోజు ఆదివారం హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో సీఎం రేవంత్ రెడ్డి నేడు ఫైర్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ లో కమాండ్ కంట్రోల్ రూం ప్రారంభించారు. We’re now on WhatsApp. Click to Join. […]
Published Date - 04:46 PM, Sun - 18 February 24 -
#Andhra Pradesh
Jagan : ‘రాప్తాడు అడుగుతోంది జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని..?’ – జగన్ సమాదానికి సిద్ధమా..?
అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ ‘సిద్ధం’ (Siddham )సభ నిర్వహిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ పార్టీ కార్యకర్తలకు సీఎం జగన్ (Jagan) దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఈ సభలో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు (Chandrababu) సోషల్ మీడియా వేదికగా జగన్ కు ప్రశ్నలు సంధించారు. ‘రాప్తాడు అడుగుతోంది జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని? అనంత అడుగుతోంది కియా అనుబంధ పరిశ్రమలు ఏమయ్యాయని? సీమ రైతన్న అడుగుతున్నాడు […]
Published Date - 03:55 PM, Sun - 18 February 24 -
#Andhra Pradesh
Chandrababu : వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా మూడు రాజధానుల ప్రతిపాదనను ముందుకు తెచ్చినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం కూడా లేకపోవడంతో ఇది వైసీపీ (YCP) ప్రభుత్వాన్ని వెంటాడే అవకాశం ఉంది. కట్ చేస్తే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను వదిలేసి ఇప్పుడు నాలుగో రాజధాని ప్రతిపాదనను ప్రారంభించిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రకటించారు. వైజాగ్ అభివృద్ధి చెందేంత వరకు […]
Published Date - 11:14 AM, Sun - 18 February 24