Champions Trophy 2025
-
#Sports
Champions Trophy 2025: గత ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్, విరాట్ ప్రదర్శన ఎలా ఉందంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శిఖర్ ధావన్ నిలిచాడు. ఆ సమయంలో ధావన్ 5 మ్యాచ్ల్లో 338 పరుగులు చేశాడు.
Date : 11-01-2025 - 2:30 IST -
#Sports
KL Rahul: సెలక్టర్లను విరామం కోరిన కేఎల్ రాహుల్.. కారణమిదే?
ఇటీవలి కాలంలో వన్డే క్రికెట్లో కేఎల్ రాహుల్ ఆటతీరు అద్భుతంగా ఉంది. 2023వ సంవత్సరంలో రాహుల్ మొత్తం 24 ఇన్నింగ్స్లు ఆడాడు.
Date : 10-01-2025 - 12:58 IST -
#Sports
Mohammed Shami: మరోసారి బౌలింగ్లో రెచ్చిపోయిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ షమీ
2024 ప్రారంభంలో వన్డే ప్రపంచకప్ సందర్భంగా షమీ చీలమండ గాయంతో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.
Date : 09-01-2025 - 5:22 IST -
#Sports
Younis Khan: ఆఫ్ఘనిస్థాన్ మెంటార్గా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్
2009లో టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. యూనిస్కు అపారమైన కోచింగ్ అనుభవం ఉంది. అతను పాక్ క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కోచ్ పాత్రను పోషించాడు.
Date : 08-01-2025 - 7:50 IST -
#Sports
Jasprit Bumrah: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్!
ఇంతకుముందు వెన్నుముకలో సమస్య ఉండటంతో బుమ్రా సరైన సమయంలో సూచన తీసుకొని సిడ్నీలోనే ఉండాలని నిర్ణయించుకుని ఉండవచ్చు.
Date : 08-01-2025 - 5:42 IST -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మకు మరో షాక్.. టీమిండియా వన్డే జట్టుకు కొత్త కెప్టెన్!
రోహిత్ ఇప్పటికే టీ20 ఇంటర్నేషనల్ నుండి రిటైర్ అయ్యాడు. గతేడాది 17 ఏళ్ల తర్వాత టీ-20 ప్రపంచకప్ను తన టీమ్ఇండియా గెలుచుకునేలా చేశాడు. అతను చివరిగా ఆగస్టులో శ్రీలంకతో వన్డే మ్యాచ్ ఆడాడు.
Date : 03-01-2025 - 10:11 IST -
#Speed News
Champions Trophy 2025 Schedule: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల.. భారత్ మ్యాచ్లు ఎప్పుడంటే?
ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. దీని తర్వాత భారత్ రెండో మ్యాచ్ పాకిస్థాన్తో ఆడనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. అదే సమయంలో మార్చి 2న న్యూజిలాండ్తో భారత్ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.
Date : 24-12-2024 - 6:16 IST -
#Sports
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ పంచాయితీ తేల్చనున్న ఐసీసీ
29న జరిగే మీటింగ్ లో ఐసీసీ అనేక సమస్యలపై చర్చించనుంది. భద్రత సమస్యలు, అలాగే హోస్టింగ్ హక్కులు మరియు హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనలపై ఐసీసీ అందరి అభిప్రాయాలు సేకరించనుంది.
Date : 28-11-2024 - 1:28 IST -
#Sports
Champions Trophy 2025: పాకిస్థాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. ఈనెల 26న కీలక నిర్ణయం తీసుకోనున్న ఐసీసీ!
ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పూర్తిగా నిలుపుకోవాలని పాకిస్థాన్ భావిస్తోంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు పాకిస్థాన్లో పర్యటించడం లేదని బీసీసీఐ ఐసీసీకి లేఖ రాసింది.
Date : 23-11-2024 - 11:15 IST -
#Sports
Azhar Ali: పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో పెను మార్పు.. ఏంటంటే?
అజహర్ 2002లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. 2002 సంవత్సరంలోనే అతను పాకిస్తాన్ అండర్ 19 తరపున ఆడాడు. ఈ ముఖ్యమైన పాత్రను పోషించడం పట్ల నేను గౌరవంగా, సంతోషిస్తున్నాను అని అజహర్ పిసిబి వెబ్సైట్లో పేర్కొన్నాడు.
Date : 22-11-2024 - 10:15 IST -
#Sports
Champions Trophy Tour: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు షాకిచ్చిన ఐసీసీ!
ఇస్లామాబాద్ తర్వాత, ఈ పర్యటన పాకిస్థాన్లోని కరాచీ, అబోటాబాద్చ తక్సిలా వంటి ప్రతిష్టాత్మక నగరాల్లో జరుగుతుంది. దీని తర్వాత ట్రోఫీ ఇతర దేశాల పర్యటనకు వెళ్తుంది.
Date : 17-11-2024 - 8:13 IST -
#Sports
Champions Trophy Tour: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్కు భారీ షాక్.. ఐసీసీ కీలక నిర్ణయం
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకారం టోర్నమెంట్ ట్రోఫీ ఇస్లామాబాద్కు చేరుకుంది. అయితే ఇప్పుడు నవంబర్ 16 నుంచి నవంబర్ 24 వరకు ట్రోఫీని పాకిస్థాన్లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది.
Date : 15-11-2024 - 6:01 IST -
#Speed News
Champions Trophy Host: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుందా?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ను త్వరలో ప్రకటించవచ్చని భావిస్తున్నారు. నివేదికల ప్రకారం ICC రూపొందించిన టోర్నమెంట్ ముసాయిదా షెడ్యూల్లో భారతదేశం, పాకిస్తాన్లు ఒకే గ్రూప్లో ఉన్నాయి.
Date : 15-11-2024 - 11:45 IST -
#Sports
Champions Trophy 2025: పాకిస్థాన్కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి ఐసీసీ వంతు!
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలనే ఆలోచనను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) పూర్తిగా తిరస్కరించింది.
Date : 08-11-2024 - 4:49 IST -
#Sports
Mohammad Nabi: క్రికెట్కు స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్!
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ నసీబ్ ఖాన్ ఈ నిర్ణయం గురించి నబీ తనకు తెలియజేసినట్లు వెల్లడించారు. నబీ నిర్ణయాన్ని నిర్ణయాన్ని అంగీకరించినట్లు బోర్డు పేర్కొంది.
Date : 08-11-2024 - 9:48 IST