Central Goverment
-
#Telangana
KTR: పదేళ్ల కష్టానికి దక్కిన ఫలితమిది, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం బీఆర్ఎస్ కల
KTR: ఒకటి కాదు రెండు కాదు.. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి పదేళ్ల పాటు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు బీఆర్ఎస్ చేసిన సుదీర్ఘ ఫోరాటం ఫలించడం సంతోషంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారి, హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారి రూట్లలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఇవ్వడానికి కేంద్రం పచ్చజెండా ఊపడంపట్ల కేటిఆర్ హర్షం వ్యక్తంచేశారు. ఇది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయమని గుర్తుచేశారు. […]
Published Date - 06:44 PM, Sat - 2 March 24 -
#Speed News
Telangana: ఎలివేటేడ్ కారిడార్లకు కేంద్రం అనుమతి
Telangana: హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారితో పాటు హైదరాబాద్ నాగ్పూర్ జాతీయ రహదారిపై ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ లోని డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతించాలని లేఖను అందించారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి […]
Published Date - 12:23 AM, Sat - 2 March 24 -
#India
RamDevBaba: రామ్ దేవ్ బాబా కు షాకిచ్చిన సుప్రీంకోర్టు, కారణం ఇదే
Ram Dev Baba: పతంజలి ఉత్పత్తులకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మంగళవారం నాడు ప్రశ్నించింది. పతంజలి ఉత్పత్తులకు సంబంధించిన తప్పుడు ప్రచారం ఇప్పటికే అందరికీ చేరింది. ఇది దురదృష్టకరం, పతంజలి ఉత్పత్తులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం కోరింది. ఇంత జరుగుతోన్న కేంద్ర ప్రభుత్వం కళ్లు మూసుకొని కూర్చొని ఉందని తీవ్రస్థాయిలో మండిపడింది. పతంజలి సంస్థ కో ఓనర్ యోగా గురువు రామ్ దేవ్ బాబా […]
Published Date - 11:44 PM, Tue - 27 February 24 -
#Speed News
Kishan Reddy: వరంగల్ పోర్టుకు నూతన లైటింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తున్నాం : కిషన్ రెడ్డి
Kishan Reddy: వేయి స్తంబాల గుడి మండపం పనులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. తరువాత మీడియా తో మాట్లాడారు. హనుమకొండలోని కాకతీయుల కాలం నాటి శ్రీ రుద్రేశ్వర స్వామివారి వేయిస్తంభాల గుడి కల్యాణ మండపం పనులు పూర్తయ్యాయి. కొన్ని స్తంభాలను కొత్తగా నిర్మించడం జరిగింది. ఫిబ్రవరి చివరి వారంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి మండపాన్ని భక్తులకు అంకితం చేస్తాం. తెలంగాణలో రామప్ప దేవాలయాన్ని రూ. 60 కోట్లతో పర్యాటకులకు వసతులు కల్పిస్తున్నాం. దేవాలయంలో ద్వంసమైన ఆర్కియాలజీ […]
Published Date - 09:08 PM, Tue - 13 February 24 -
#India
Indian Students: విదేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థులు మృతి.. కెనడాలో అత్యధికంగా..!?
భారతదేశంలో నివసిస్తున్న చాలా మంది విద్యార్థులు (Indian Students) తమ కలలను నెరవేర్చుకోవడానికి విదేశాలకు వెళతారు.
Published Date - 02:00 PM, Fri - 8 December 23 -
#Telangana
CM KCR: రైతులను ఉగ్రవాదులతో పోల్చడం దుర్మార్గం: కేసీఆర్
రైతుల సమస్యలు ఇంకా ఎందుకు పరిష్కరించబడట్లేవంటే రైతుల బాధలు తెలిసిన వారు నేతలైతేనే సాధ్యం.
Published Date - 08:24 PM, Sat - 1 April 23 -
#Telangana
Harish Rao: మెడికల్ కాలేజీల విషయంలో తీవ్ర అన్యాయం: హరీశ్ రావు
మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం అన్యాయం చేసిందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
Published Date - 05:13 PM, Sun - 5 March 23 -
#Telangana
MLC Kavitha: ఈడీ, మోడీకి భయపడే ప్రసక్తే లేదు.. కేంద్రంపై కవిత ఫైర్!
భారతీయ జనతా పార్టీ ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను తమపైకి ఉసిగొల్పినా భయపడే ప్రస్తకే లేదని తేల్చిచెప్పారు.
Published Date - 04:45 PM, Wed - 23 November 22 -
#Telangana
TRS Leaders: ఐటీ, ఈడీ రైడ్స్ పై మంత్రి తలసాని రియాక్షన్
కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని
Published Date - 02:46 PM, Tue - 22 November 22 -
#India
Centre Hikes MSP : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఆ పంటలకు మద్దతు ధర పెంపు..!
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2023-24 మార్కెటింగ్ సీజన్కు సంబంధించి ఆరు రబీ పంటలకు కేంద్రం..
Published Date - 03:32 PM, Tue - 18 October 22 -
#Andhra Pradesh
Andhra Pradesh : ఏపీ కీ కేంద్రం గుడ్ న్యూస్ .. రెవెన్యూ లోటు గ్రాంట్ కింద..?
ఆంధ్రప్రదేశ్కు ఏడో విడత రెవెన్యూ లోటు గ్రాంట్ కింద రూ.879.08 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది...
Published Date - 05:34 PM, Fri - 7 October 22