Camp Office
-
#Andhra Pradesh
CM Chandrababu: పీ4 కార్యక్రమం.. సీఎం చంద్రబాబు మరో కీలక పిలుపు!
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. సంపన్నులు చేస్తే- పేదరికం తగ్గుతుంది అనే సూత్రంపై ఈ కార్యక్రమం ఆధారపడి ఉందని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి 15 లక్షల మంది 'బంగారు కుటుంబాలను' మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలని తన సంకల్పమని పేర్కొన్నారు.
Date : 19-07-2025 - 3:55 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ
క్యాంప్ కార్యాలయాన్ని విజయవాడ నుంచి మంగళగిరిలోని తన నివాసానికి మార్చుకోవాలని పవన్ నిర్ణయించుకున్నారు. దీంతో ఆ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. క్యాంప్ కార్యాలయం మార్పునకు ఆమోదం తెలపాలని లేఖలో కోరారు పవన్.
Date : 12-09-2024 - 7:19 IST -
#Andhra Pradesh
Jagan : కళ్లు మూసుకుంటే ఐదేళ్లు పూర్తి .. నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు – జగన్
‘ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాం.. ఈ ఎన్నికల్లో ఏమైందో తెలియదు.. కళ్లు మూసుకుంటే ఐదేళ్లు అయిపోయాయి.. మళ్లీ 2024 నుంచి 2029 వరకు కళ్లు మూసుకుంటే ఎన్నికలు వచ్చేస్తాయి'
Date : 13-06-2024 - 10:55 IST -
#Andhra Pradesh
CM Jagan: భారీ వర్షాలపై సీఎం జగన్ సమీక్ష!
రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు.
Date : 12-07-2022 - 1:31 IST -
#Andhra Pradesh
AP Cabinet: నేడు కొత్త కేబినెట్ తొలి సమావేశం
మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణ తర్వాత రాష్ట్ర కేబినెట్ ఇవాళ తొలిసారి సమావేశం కానుంది.
Date : 12-05-2022 - 11:23 IST -
#Speed News
AP CM: తాడేపల్లిలో సీఎం జగన్ సంక్రాంతి సంబురాలు!
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంలో శుక్రవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి భారతి సంప్రదాయ వస్త్రధారణలో హాజరయ్యారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కాగా, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే విధంగా వేడుకలు నిర్వహించారు. వేడుకల సందర్భంగా చిన్నారులతో కాసేపు ముచ్చటించిన సీఎం జగన్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ప్రతి ఇంటా […]
Date : 14-01-2022 - 4:07 IST -
#Andhra Pradesh
CM Jagan: ఘనంగా సీఎం జగన్మోహన్ రెడ్డి బర్త్ డే వేడుకలు!
ముఖ్యమంత్రి వైఎస్ 49వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంవో అధికారులు, ఉన్నతాధికారుల సమక్షంలో జగన్ మోహన్ రెడ్డి సభ జరిగింది.
Date : 21-12-2021 - 3:38 IST -
#Andhra Pradesh
AP CM: జగన్ను మర్యాదపూర్వకంగా కలిసిన చినజీయర్ స్వామి
రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని సీఎం శ్రీ వైఎస్ జగన్ను త్రిదండి చినజీయర్ స్వామి ఆహ్వనించారు.
Date : 20-11-2021 - 3:09 IST