Calls
-
#Technology
BSNL : నెట్వర్క్ లేకపోయినా ఫోన్ మాట్లాడొచ్చు..BSNL లో సరికొత్త విధానం
BSNL : ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL ఈ మధ్య కాలంలో చేపడుతున్న సాంకేతిక మార్పులు, సర్వీస్ అప్గ్రేడ్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ప్రైవేట్ కంపెనీల మధ్య తీవ్రమైన పోటీలో ఉన్నప్పటికీ, BSNL తన సేవలను ఆధునికీకరించేందుకు
Date : 07-10-2025 - 6:00 IST -
#Business
Jio recharge Plans : తక్కువ ధరకే మంత్లీ రీచార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చిన జియో..త్వరపడండి
Jio recharge Plans : రిలయన్స్ జియో భారతీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. సరసమైన ధరలకే 4జీ, 5జీ సేవలను అందిస్తూ, కోట్లాదిమంది వినియోగదారులకు ఇంటర్నెట్ను చేరువ చేసింది.
Date : 06-08-2025 - 5:50 IST -
#Technology
Jio Down: దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో డౌన్
భారతదేశంలోని అగ్రశ్రేణి టెలికాం ఆపరేటర్లలో ఒకటిగా పరిగణించబడుతున్న జియో మంగళవారం అంతరాయాన్ని ఎదుర్కొంది. దీంతో వేలాది మంది వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. కాల్స్ మరియు ఇంటర్నెట్ను ఉపయోగించలేకపోయారు
Date : 18-06-2024 - 4:17 IST -
#Andhra Pradesh
Anchor Shyamala : బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు
వైసీపీ ఓడిన నాటి నంచి తనకు విపరీతంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని శ్యామల ఆందోళన వ్యక్తం చేసింది
Date : 07-06-2024 - 2:54 IST -
#Speed News
Delhi Police: మోడీ హత్యకు కుట్ర.. మద్యం మత్తులో కాల్
ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తామని ఢిల్లీ పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేశాడు. ప్రధాని మోడీతో పాటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కూడా చంపేస్తామంటూ
Date : 21-06-2023 - 2:02 IST -
#Andhra Pradesh
Chandrababu Calls: ఆ రెండు ఛానళ్లను ఎవరూ చూడొద్దు!
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు టీవీ9, ఎన్టీవీని బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
Date : 03-09-2022 - 1:42 IST -
#Speed News
Modi call to Bandi: బండి సంజయ్ కి మోడీ ఫోన్!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. తెలంగాణ లో తాజా రాజకీయ పరిస్థితులను మోడీ అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ జాగరణ దీక్ష, అరెస్ట్ పరిణామాలను ఆరా తీశారు. తెలంగాణలో చోటుచేసుకుంటన్న పరిస్థితులు, ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను మోడీకి తెలియజేసినట్టు సమాచారం. దాదాపు 15 నిమిషాల పాటు మోడీ బండి సంజయ్ తో మాట్లాడినట్టు సమాచారం. బండి సంజయ్ జైలు నుంచి విడుదల అయిన తర్వాత జాతీయ అధ్యక్షుడు […]
Date : 08-01-2022 - 6:00 IST -
#Speed News
Revanth calls: రాష్ట్రవ్యాప్తంగా మంత్రుల పర్యటనలు అడ్డుకుంటాం!
తెలంగాణ లో ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు ఎవరు సంతోషంగా లేరని టీపీసీసీ చీఫ్ రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ పాలన వల్ల ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామనే సంతృప్తి కూడా లేకుండా చేస్తున్నారని రేవంత్ తెలిపారు.
Date : 31-12-2021 - 3:10 IST