Business
-
#Speed News
Interim Budget: భారతదేశంలో ఇప్పటివరకు ఎన్నిసార్లు మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారో తెలుసా..?
ఫిబ్రవరి 1, 2024న కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ (Interim Budget)ను ప్రవేశపెట్టనుంది. ప్రతి సంవత్సరం వచ్చే సాధారణ బడ్జెట్కు ఇది భిన్నంగా ఉంటుంది.
Date : 27-01-2024 - 6:30 IST -
#automobile
Tata Helicopters : టాటా హెలికాప్టర్లు వస్తున్నాయ్..
Tata Helicopters : ఇప్పటిదాకా మనం టాటా కార్లు, లారీలు, ట్రక్కులు, మినీ ఆటోలను వాడుతున్నాం..
Date : 26-01-2024 - 6:10 IST -
#India
Richest Countries: భారత్కు బిగ్ షాక్.. అత్యంత సంపన్న దేశాల టాప్-100లో నో ప్లేస్..!
ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల (Richest Countries) జాబితాలో చేరే విషయానికి వస్తే టాప్-100లో భారత్ పేరు కూడా కనిపించడం లేదు.
Date : 26-01-2024 - 1:30 IST -
#Speed News
Sukanya Samridhi Yojana: ఆడపిల్ల ఉన్నవారు ఖచ్చితంగా ఈ పథకం గురించి తెలుసుకోవాల్సిందే..!
ఆడబిడ్డల భవిష్యత్తు బంగారుమయం చేసేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. అలాంటి ఒక పథకం పేరు సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samridhi Yojana).
Date : 26-01-2024 - 11:20 IST -
#India
PM Modi UPI Payments: యూపీఐ ద్వారా పేమెంట్ చేసిన ప్రధాని మోదీ..!
ఫ్రెంచ్ అధ్యక్షుడు గురువారం రాజస్థాన్లోని జైపూర్కు చేరుకుని అక్కడ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు మాక్రాన్ కలిసి రోడ్షో కూడా చేశారు. దీని తరువాత వారిద్దరూ హవా మహల్కు వెళ్లారు. అక్కడ ప్రధాని మోడీ కూడా UPI డిజిటల్ ద్వారా చెల్లింపులు (PM Modi UPI Payments) చేశారు.
Date : 26-01-2024 - 10:10 IST -
#Speed News
Loss-Making Companies: దేశంలో అత్యధికంగా నష్టపోతున్న కంపెలు ఇవే.. లాస్లో ఉన్న టాప్-5 సంస్థలు..!
2022 ఆర్థిక సంవత్సరంలో బైజూ రూ. 8245 కోట్ల నష్టాన్ని (Loss-Making Companies) చవిచూసింది. ప్రస్తుతం ఇది అతిపెద్ద లాస్ మేకింగ్ స్టార్టప్గా అవతరించడమే కాకుండా దేశంలోనే అత్యధికంగా నష్టపోతున్న కంపెనీలలో ఒకటిగా కూడా మారింది.
Date : 24-01-2024 - 11:30 IST -
#Speed News
Stock Market: నష్టాల్లో మార్కెట్ సూచీలు..!
దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) ఈరోజు కూడా నష్టాలతోనే ప్రారంభమైంది. బిఎస్ఇ సెన్సెక్స్ 205.06 పాయింట్లు లేదా 0.24 శాతం పతనంతో 70,165.49 వద్ద ప్రారంభమైంది.
Date : 24-01-2024 - 10:09 IST -
#Speed News
Five Budgets: దేశాన్ని మార్చిన 5 బడ్జెట్లు ఇవే.. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్..!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న తన ఆరో బడ్జెట్ (Five Budgets)ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల సంవత్సరం అయినందున ఇది 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ అవుతుంది.
Date : 23-01-2024 - 12:55 IST -
#Speed News
Budget 2024: మధ్యంతర బడ్జెట్లో ప్రజాకర్షక ప్రకటనలు చేస్తారా..? భారీ అంచనాలు పెట్టుకున్న రియల్ ఎస్టేట్ రంగం..!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2024న మధ్యంతర బడ్జెట్ (Budget 2024)ను ప్రవేశపెట్టనున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నందున మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రజాకర్షక ప్రకటనలు చేస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు.
Date : 23-01-2024 - 12:00 IST -
#Speed News
Budget 2024: మధ్యంతర బడ్జెట్లో రైతులకు గుడ్ న్యూస్ అందుతుందా..?
రాబోయే మధ్యంతర బడ్జెట్ (Budget 2024)లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.22-25 లక్షల కోట్లకు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించవచ్చు. అర్హులైన ప్రతి రైతుకు సంస్థాగత రుణం అందుబాటులో ఉండేలా కూడా ఇది నిర్ధారిస్తుంది.
Date : 23-01-2024 - 9:52 IST -
#Speed News
Delhi Airport: ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు రెండున్నర గంటలు బ్రేక్.. ఎందుకో తెలుసా..?
మీరు ఢిల్లీ విమానాశ్రయం (Delhi Airport) నుండి విమానంలో ప్రయాణించాలని ప్లాన్ చేస్తుంటే అలర్ట్గా ఉండండి. ఎందుకంటే ఈ విమానాశ్రయంలో 8 రోజుల పాటు రెండున్నర గంటలపాటు విమానాల రాకపోకలకు విరామం ఉంటుంది.
Date : 19-01-2024 - 9:02 IST -
#Speed News
Share Market: నష్టాల బాటలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు..!
దేశీయ స్టాక్ మార్కెట్ల (Share Market)కు ఇప్పట్లో ఊరట లభించే అవకాశం లేదు. ఈరోజు గురువారం కూడా మార్కెట్ వరుసగా మూడో రోజు నష్టాల బాటలో పయనిస్తోంది.
Date : 18-01-2024 - 9:35 IST -
#India
Baba Ramdev: బాబా రామ్దేవ్ ఎవరి సహాయంతో పతంజలి కంపెనీని ప్రారంభించారో తెలుసా..?
యోగా గురువు బాబా రామ్దేవ్ (Baba Ramdev), అతని సంస్థ పతంజలి పేరు నేడు దేశవ్యాప్తంగా మార్మోమోగుతోంది. అయితే ఈ సంస్థ ప్రారంభంలో ఒక జంట ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ జంట పేరు సునీత, సర్వన్ సామ్ పొద్దర్.
Date : 17-01-2024 - 12:00 IST -
#Speed News
Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. నష్టాల్లో బ్యాంకు షేర్లు..!
భారత స్టాక్ మార్కెట్లు (Stock Market) ఈరోజు నిరాశాజనకంగా ప్రారంభమైంది. సెన్సెక్స్ 1130 పాయింట్లు, నిఫ్టీ 370 పాయింట్లు దిగువన ప్రారంభమయ్యాయి. బ్యాంక్ నిఫ్టీలోనూ 1552 పాయింట్ల క్షీణత నమోదైంది.
Date : 17-01-2024 - 9:49 IST -
#Speed News
OYO CEO Ritesh Agarwal: ఓయో సీఈవో రితేష్ అగర్వాల్కు రామ మందిర ఆహ్వాన పత్రిక..!
జనవరి 22న అయోధ్యలోని రామ మందిరంలో జరిగే రామ్లాలా మహోత్సవానికి ఓయో సీఈవో రితేష్ అగర్వాల్ (OYO CEO Ritesh Agarwal)ను కూడా ఆహ్వానించారు.
Date : 17-01-2024 - 8:37 IST