Business News
-
#Business
New GST Rate: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పాలు, నెయ్యి ధరలు!
కొన్ని వస్తువులకు 0 శాతం, మరికొన్నింటికి 5 శాతం జీఎస్టీ వర్తించడం వల్ల ధరలు తగ్గాయి. ఈ మార్పు వల్ల డిమాండ్ పెరిగి, పెద్ద లాభాలు వస్తాయని కంపెనీ అంచనా వేస్తోంది.
Published Date - 03:58 PM, Tue - 16 September 25 -
#Business
Fine For Late: ఈరోజే లాస్ట్ డేట్.. మిస్ అయితే రూ. 5 వేలు ఫైన్!
ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేయడానికి మూడు రకాల ఫారాలు అందుబాటులో ఉన్నాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్లో ఈ మూడు ఫారాలు లభిస్తాయి.
Published Date - 05:27 PM, Mon - 15 September 25 -
#Business
8th Pay Commission: దీపావళికి ముందే భారీ శుభవార్త.. ఏంటంటే?
వేతన సంఘం ఏర్పాటుపై ప్రభుత్వంపై ఒత్తిడి క్రమంగా పెరుగుతోంది. ఇటీవల రైల్వే ఉద్యోగుల సంఘాలు దీనిపై గట్టిగా ఒత్తిడి తెచ్చాయి.
Published Date - 04:47 PM, Sun - 14 September 25 -
#Business
GST Reform: గుడ్ న్యూస్.. ఈ వస్తువులపై భారీగా తగ్గిన ధరలు!
హెచ్యూఎల్ ధరలు తగ్గించిన ఉత్పత్తులలో లైఫ్బాయ్ సబ్బు, డవ్ షాంపూ, కాఫీ, హార్లిక్స్, క్లోజప్ టూత్పేస్ట్, కిసాన్ జామ్, నార్ సూప్, బూస్ట్ డ్రింక్ వంటివి ఉన్నాయి.
Published Date - 09:28 PM, Sat - 13 September 25 -
#Business
Provident Fund Withdrawals: పీఎఫ్ ఖాతా ఉన్నవారికి శుభవార్త.. ఏటీఎం నుంచి డబ్బు విత్ డ్రా ఎప్పుడంటే?
దీపావళికి ముందు దాదాపు 8 కోట్ల మంది EPFO సభ్యులకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని వల్ల వారు తమ ఖర్చులను మరింత మెరుగ్గా నిర్వహించుకోగలరని నివేదిక పేర్కొంది.
Published Date - 11:13 PM, Thu - 11 September 25 -
#Business
Gold Rate: రాబోయే కాలంలో బంగారం ధర తగ్గనుందా?
ప్రస్తుతం భారతదేశంలో 22, 24 క్యారెట్ల బంగారం ధర లక్ష రూపాయలను దాటింది. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కొనుగోలు చేసేది సెంట్రల్ బ్యాంకులు.
Published Date - 09:30 PM, Thu - 11 September 25 -
#Business
GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా తగ్గనున్న ధరలు!
జీఎస్టీ రేట్ల మార్పు డైరీ రంగానికి ప్రోత్సాహం అందిస్తుంది. దీనివల్ల రైతులు, వినియోగదారులు ఇద్దరికీ ప్రయోజనం చేకూరుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
Published Date - 10:44 PM, Sat - 6 September 25 -
#Business
GST Reforms Impact: హోటల్స్ రూమ్స్లో ఉండేవారికి గుడ్ న్యూస్!
ఇకపై రూ. 7,500 కంటే తక్కువ ధరకు లభించే హోటల్ గదులపై GSTని 12% నుండి 5%కి తగ్గించారు. అయితే దీనిపై ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ITC) ప్రయోజనం లభించదు.
Published Date - 09:07 PM, Sat - 6 September 25 -
#Business
New GST: జీఎస్టీలో కీలక మార్పులు.. రూ. 48,000 కోట్లు నష్టం?!
ప్రభుత్వ అంచనాల ప్రకారం 2023-24 నాటి వినియోగ నమూనాల ఆధారంగా ఈ మార్పుల వల్ల ఏటా సుమారు రూ. 48,000 కోట్ల ఆదాయ నష్టం సంభవించవచ్చు. ఈ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాల్సి రావచ్చని రెవెన్యూ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ వార్తా సంస్థ ఐఏఎన్ఎస్కు తెలిపారు.
Published Date - 08:30 PM, Thu - 4 September 25 -
#Business
Military Equipment: కేంద్రం కీలక నిర్ణయం.. ఆయుధాలు, సైనిక విమానాలపై జీఎస్టీ రద్దు!
సాఫ్ట్వేర్తో నడిచే రేడియో కమ్యూనికేషన్ పరికరాలపై గతంలో 18-28 శాతం జీఎస్టీ ఉండేది. ఇప్పుడు దానిని కేవలం 5 శాతానికి తగ్గించారు. అలాగే వాకీ-టాకీ ట్యాంకులు, ఆర్మర్డ్ వెహికిల్స్పై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.
Published Date - 05:55 PM, Thu - 4 September 25 -
#Business
GST Rates: జీఎస్టీ 2.0.. ఏయే వస్తువులు తక్కువ ధరకు లభిస్తాయి?
లక్ట్రానిక్ రంగం విషయానికొస్తే ఇప్పుడు ఎయిర్ కండిషనర్లు 32 అంగుళాల కంటే ఎక్కువ ఉన్న LED-LCD, మానిటర్లు, ప్రొజెక్టర్లు, డిష్ వాషర్లను కొనుగోలు చేయడానికి 18 శాతం GST చెల్లించాలి.
Published Date - 11:00 AM, Thu - 4 September 25 -
#Business
GST 2.0: 40 శాతం జీఎస్టీతో భారమేనా? సిగరెట్ ప్రియుల జేబుకు చిల్లు తప్పదా?
GST వ్యవస్థ అమలులోకి వచ్చినప్పుడు రాష్ట్రాల ఆదాయానికి నష్టం వాటిల్లుతుంది. ఆ నష్టాన్ని పూరించడానికి 2017లో దీన్ని ప్రారంభించారు. మొదట దీన్ని 2022 వరకు మాత్రమే అమలు చేయాలని యోచించారు.
Published Date - 09:57 AM, Thu - 4 September 25 -
#Business
Job Market: భారతదేశంలో ఈ ఉద్యోగాలకు భారీగా డిమాండ్!
బీమా రంగంలో ఉద్యోగ నియామకాలు ఏకంగా 24% పెరిగాయి. కోల్కతాలో 36%, ఢిల్లీ-ఎన్సీఆర్లో 30% వృద్ధి నమోదైంది. ఈ రంగంలో మధ్యస్థ స్థాయి నిపుణులకు (4-7 సంవత్సరాల అనుభవం) 34% అధిక డిమాండ్ కనిపించింది.
Published Date - 05:15 PM, Wed - 3 September 25 -
#Business
Stock Market: భారత స్టాక్ మార్కెట్కు ఈ వారం ఎలా ఉండనుంది?
సెక్టోరల్ ఇండెక్స్ల గురించి చూస్తే.. పీఎస్యూ బ్యాంక్ -3.46 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ -2.85 శాతం, రియల్టీ -4.28 శాతం, ఎనర్జీ -2.52 శాతం, మెటల్ -2.35 శాతం, పీఎస్ఈ -2.84 శాతం నష్టాలతో ముగిశాయి.
Published Date - 08:25 PM, Sun - 31 August 25 -
#Business
India- China Direct Flights: భారత్- చైనా మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు.. ఎప్పుడు ప్రారంభం?
భారత్, చైనా మధ్య చివరి వాణిజ్య విమానం మార్చి 20, 2020న నడిచింది. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా ఈ సేవలు నిలిచిపోయాయి. అప్పటి నుండి ఇరు దేశాల మధ్య ఏ రెగ్యులర్ డైరెక్ట్ విమానం నడవడం లేదు.
Published Date - 06:50 PM, Sun - 31 August 25