BRS Government
-
#Telangana
Bandi Sanjay : ఫోన్ టాపింగ్ కేసులో SIT ముందుకు బండి సంజయ్
Bandi Sanjay : ఫోన్ టాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ముందు హాజరయ్యారు.
Date : 08-08-2025 - 2:06 IST -
#Telangana
CM Revanth Reddy : కాళేశ్వరం కమిషన్ నివేదికపై సీఎం వ్యాఖ్యలు
CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్ట్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అజాగ్రత్తలతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను నిర్మించిందని ఆరోపించారు.
Date : 04-08-2025 - 9:58 IST -
#Telangana
Gone Prakash Rao : ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ట్యాపింగ్ బీఆర్ఎస్ పాలనలోనే
తెలంగాణలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) దర్యాప్తు వేగం పుంజుకుంటోంది.
Date : 20-06-2025 - 1:19 IST -
#Speed News
Kishan Reddy : తెలంగాణ ఆర్థిక పరిస్థితి దివాళా తీసింది..
Kishan Reddy : కేంద్ర ప్రభుత్వ సహాయం లేకుండా రాష్ట్రాలు ముందుకు సాగలేనన్న వాస్తవాన్ని మరోసారి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తేల్చిచెప్పారు.
Date : 07-06-2025 - 4:29 IST -
#Telangana
Etela Rajender : కాళేశ్వరం నోటీసులు..కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో వివరిస్తా : ఈటల రాజేందర్
తమతో పాటు అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కడియం శ్రీహరి వంటి నేతలు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారన్న ఈటల, “వాళ్లకు అప్పటి పరిస్థితులు తెలియవా? వాళ్లే ఇప్పుడు సీఎంతో కలిసి ఉన్నారు.
Date : 21-05-2025 - 1:07 IST -
#Telangana
KTR : ఢిల్లీ బాసుల దగ్గరకు చక్కర్లు కొట్టడం కాదు..గోపాన్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభించండి – కేటీఆర్
ఢిల్లీ బాసుల దగ్గరకు చక్కర్లు కొట్టడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు తిరగడం కాదు ఎప్పుడో పూర్తి అయినా గోపాన్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభించి ప్రజల కష్టాలు తీర్చడండని డిమాండ్ చేసారు
Date : 12-07-2024 - 6:56 IST -
#Speed News
Padma Rao Goud: పదేళ్లల్లో క్రిస్టియన్ల అభివృద్ధికి బీఆర్ఎస్ ఎంత కృషి చేసింది : పద్మరావు గౌడ్
Padma Rao Goud: సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ హైదరాబాద్ అర్చి బిషప్ కార్డినల్ పూల అంటోనిని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్, సికింద్రాబాద్ అసెంబ్లీ ఇంఛార్జి మేడే రాజీవ్ సాగర్ తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. సికింద్రాబాద్ బిషప్ హౌస్ కు చేరుకున్న పద్మారావు బిషప్ ను సత్కరించి పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ గత పదేళ్లల్లో క్రిస్టియన్ల అభివృద్ధికి బీఆర్ఎస్ ఎంత […]
Date : 02-05-2024 - 5:03 IST -
#Speed News
Phone Tapping : సీఎం రేవంత్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ! ఆ అధికారిపై వేటు
Phone Tapping : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్, బీజేపీ కీలక నేతల ఫోన్లను ట్యాంపరింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావ్ను సస్పెండ్ చేశారు.
Date : 05-03-2024 - 7:56 IST -
#Telangana
KTR: పదేళ్ల కష్టానికి దక్కిన ఫలితమిది, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం బీఆర్ఎస్ కల
KTR: ఒకటి కాదు రెండు కాదు.. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి పదేళ్ల పాటు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు బీఆర్ఎస్ చేసిన సుదీర్ఘ ఫోరాటం ఫలించడం సంతోషంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారి, హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారి రూట్లలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఇవ్వడానికి కేంద్రం పచ్చజెండా ఊపడంపట్ల కేటిఆర్ హర్షం వ్యక్తంచేశారు. ఇది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయమని గుర్తుచేశారు. […]
Date : 02-03-2024 - 6:44 IST -
#Speed News
Bandi Sanjay: బీఆర్ఎస్ తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దాలి: బండి సంజయ్
Bandi Sanjay: బీజేపీ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ లో పలు అభివ్రుద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సర్పంచులు వచ్చే వారం నుండి ఆందోళన చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు చూశానని, సర్పంచుల పోరాటం న్యాయమైనదని, మా పార్టీ నాయకత్వంతో మాట్లాడి సర్పంచుల పోరాటానికి మద్దతిస్తానని వివరణ ఇచ్చారు. తెలంగాణలో సర్పంచుల పదవీ కాలం వచ్చే నెల 1న ముగియబోతుందని, సర్పంచులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని […]
Date : 29-01-2024 - 1:29 IST -
#Telangana
TS Assembly: అసెంబ్లీ సమావేశాలకు TCongress వ్యూహం, బీఆర్ఎస్ అవినీతిపై వాడీవేడీ చర్చకు సిద్ధం!
TS Assembly: BRS పరిపాలనలో అవినీతిని ఎత్తిచూపడానికి, త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు సమావేశాలు జరగనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, నిర్మాణ లోపాలు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలపై విచారణ నివేదిక, బీఆర్ఎస్ నేతలు అసైన్డ్ భూములను ధరణి పోర్టల్లో ఆక్రమణలపై విజిలెన్స్ నివేదికను సమర్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతమంది సీనియర్ క్యాబినెట్ […]
Date : 29-01-2024 - 11:55 IST -
#Telangana
Barrelakka : ప్రభుత్వానికి బర్రెలక్క ప్రమాదం
బర్రెలక్క (Barrelakka)గా ప్రసిద్ధి చెందిన శిరీష అనే యువతి తెలంగాణ ఎన్నికలలో ఇప్పుడు తెలంగాణ యువ సంచలనానికి ప్రతీకగా మారింది.
Date : 23-11-2023 - 10:53 IST