Boat Tragedy
-
#Speed News
Gujarat Boat Tragedy: గుజరాత్లో పడవ బోల్తా..ఇద్దరు ఉపాధ్యాయులతో సహా 12 మంది విద్యార్థులు మృతి
గుజరాత్లో ఘోర ఘోర పడవ ప్రమాదం సంభవించింది. గుజరాత్లోని వడోదరలో గురువారం పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న పడవ సరస్సులో బోల్తా పడింది. బోటులో విద్యార్థులతో సహా 27 మంది ఉన్నారు.
Published Date - 08:02 PM, Thu - 18 January 24