BJP Leaders
-
#Andhra Pradesh
Pawan Kalyan : జీఎస్టీ సంస్కరణలపై డిప్యూటీ సీఎం పవన్ రియాక్షన్ ఇలా..!
Pawan Kalyan : కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పన్ను భారాన్ని తగ్గించే దిశగా తీసుకొచ్చిన ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వకంగా స్వాగతించారు.
Date : 04-09-2025 - 10:31 IST -
#Telangana
BJP : నన్ను 11 ఏళ్లుగా ఫుట్బాల్లా ఆడుకున్నారు: రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
ఇటీవల చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీకి ఫుట్బాల్ను బహుమతిగా పంపిన ఘటనను గుర్తు చేస్తూ, రాజాసింగ్ స్పందించారు. బహుళ మెజారిటీతో గెలిచిన ఓ ఎంపీ ఇంత నిరాశకు లోనవడం అంటే పార్టీ అంతర్గత పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలి.
Date : 27-08-2025 - 2:19 IST -
#Telangana
BJP : సచివాలయం ముట్టడి పిలుపుతో నగరంలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు
దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ముందస్తు చర్యగా పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు, కార్పొరేటర్లను అరెస్టు చేశారు. కొందరిని గృహనిర్బంధం చేశారు. సుమారు వందలాది మంది పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొనే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Date : 22-08-2025 - 12:18 IST -
#Telangana
Rajasingh : పెద్ద ప్యాకేజీ వస్తే బీజేపీ నేతలు బీఆర్ఎస్తో కలిసిపోతారు : రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
బీజేపీ అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేయాలో నిర్ణయించేది వారు కాదు, ఇతర పార్టీలు డిసైడ్ చేస్తారు. గతంలోనూ ఇదే జరిగింది. దీనివల్లే మేము రాజకీయంగా నష్టపోయాం.
Date : 29-05-2025 - 2:53 IST -
#India
PM Modi 75 : సెప్టెంబరు 17 నాటికి మోడీకి 75 ఏళ్లు.. రిటైర్మెంట్ ఏజ్ అదేనా ?
ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి మోడీకి(PM Modi 75) 75 ఏళ్లు నిండుతాయి. ఆయన 76వ వసంతంలోకి అడుగుపెడతారు.
Date : 01-04-2025 - 2:36 IST -
#India
Rahul Gandhi : పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ వినూత్న నిరసన..
రాహుల్ గాంధీ బుధవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు గులాబీ పువ్వు మరియు భారత జెండాను బహుకరించారు. ఈ సంఘటనను పలువురు ఎంపీలు ఆసక్తిగా చూశారు.
Date : 11-12-2024 - 2:34 IST -
#India
Maharashtra : మహరాష్ట్ర సీఎం పై ఉత్కంఠ..ఢిల్లీకి వెళ్లిన అజిత్ పవార్
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు, పోర్ట్ఫోలియో కేటాయింపులపై అజిత్ పవార్ ఈరోజు ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకులతో చర్చించే అవకాశం ఉందని సమాచారం.
Date : 02-12-2024 - 6:37 IST -
#India
Controversial : ముస్లింల ఓటింగ్ హక్కు రద్దు చేయాలంటూ స్వామిజీ వ్యాఖ్యలు.. నోటీసులు
Controversial : ముస్లింలకు ఓటు హక్కు నిరాకరించాలని.. కనిపించిన భూములన్నీ తమవేనంటూ వక్ఫ్ బోర్డు లాక్కోవడం ధర్మ విరుద్ధమని విశ్వ ఒక్కలిగ మహాసంస్థానం మఠాధిపతి కుమార చంద్రశేఖరనాథ్ స్వామీజీ చేసిన వ్యాఖ్యలు సంచలన రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Date : 29-11-2024 - 7:36 IST -
#Speed News
Lagacharla incident : గతంలో రైతులకు సంకెళ్లు వేసిన వారికి పట్టిన గతే మీకు పడుతుంది: ఈటల
బాధితులపై థర్ట్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ వారే స్కెచ్ వేసి దాడులు చేశారని ఆరోపించారు.
Date : 18-11-2024 - 1:59 IST -
#India
Amit Shah : నేడు జార్ఖండ్కు అమిత్షా, రాజ్నాథ్ సింగ్
Amit Shah : కేంద్ర మంత్రులు అమిత్ షా , రాజ్నాథ్ సింగ్ శనివారం జార్ఖండ్ రాష్ట్రంలో పలు ర్యాలీలలో పాల్గొంటున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించబడే ఈ ర్యాలీలలో ఇద్దరు కేంద్ర మంత్రులు తమ పార్టీ అభ్యర్థుల కోసం మద్దతు కోరనున్నారు.
Date : 09-11-2024 - 10:15 IST -
#India
Rahul Gandhi : రాహుల్ గాంధీపై 3 ఎఫ్ఐఆర్లు నమోదు
3 FIRs registered against Rahul Gandhi: ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఉన్న సిక్కు సంఘాలు రాహుల్ గాంధీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఢిల్లీలోని ఆయన నివాసం వద్ద నిరసన కూడా చేపట్టారు. బీజేపీ నేతలు అయితే విదేశాల వేదికగా భారత్ పై, సిక్కులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
Date : 21-09-2024 - 2:27 IST -
#Speed News
TBJP: పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్, అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠత
TBJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన స్థానాలు సాధించింది బీజేపీ. అదే జోష్ను లోక్ సభ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని భావిస్తోంది. ఇందుకోసం లోక్సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్తో బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చర్చలు జరిపారు. ఫిబ్రవరి 16లోపే అభ్యర్థులను ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఎవరికి ఏ స్థానాలు కేటాయిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానాల నుంచి బరిలో దిగేందుకు ఈ […]
Date : 10-02-2024 - 2:23 IST -
#Telangana
Amit Shah: తెలంగాణకు అమిత్ షా.. పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం
Amit Shah: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని ప్రధాన పార్టీలు గెలుపు వ్యూహాలపై కార్యచరణ రూపొందిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రంగంలోకి దిగాయి. ఇక బీజేపీ అధిష్టానం లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 28న కేంద్ర హోంమంత్రి అమిత్షా తెలంగాణకు వస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగర్కలాన్లో పార్లమెంట్ ఎన్నికలపై అమిత్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వరకు వెయ్యికి పైగా మంది నేతలు […]
Date : 26-12-2023 - 4:56 IST -
#Speed News
Whats Today : అమిత్ షా, గడ్కరీ, నిర్మల సుడిగాలి పర్యటన.. ఖమ్మంలో అజారుద్దీన్ ప్రచారం
Whats Today : కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఇవాళ మళ్లీ తెలంగాణకు వస్తున్నారు.
Date : 20-11-2023 - 7:53 IST -
#Speed News
LK Advani Turns 96: అద్వానీకి బీజేపీ అగ్ర నేతల జన్మదిన శుబకాంక్షలు
మాజీ ఉప ప్రధాని, బీజేపీ మాజీ అధ్యక్షుడు ఎల్ కే అద్వానీ బుధవారం 96వ ఏట అడుగుపెట్టారు. అద్వానీ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు సీనియర్ నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎల్కె అద్వానీ మన దేశాన్ని బలోపేతం చేసే దిశగా సేవలు అందించారని కొనియాడారు.
Date : 08-11-2023 - 5:26 IST