Bhadrachalam
-
#Telangana
President Droupadi Murmu: తెలంగాణలో ఐదు రోజులు పర్యటించనున్న రాష్ట్రపతి.. పూర్తి వివరాలివే..!
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) ఈ నెల 26న తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. 5 రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి ముర్ము (President Droupadi Murmu) డిసెంబర్ 26 నుంచి 30 వరకు తెలంగాణలో పర్యటిస్తారని రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
Published Date - 08:30 AM, Thu - 15 December 22 -
#Devotional
Bhadrachalam: భద్రాచలం ఆలయంలో స్వామి వారికి నూతన పూజలు..!
భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆలయం (Temple)లో త్వరలోనే నూతన పూజలను ప్రవేశ పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. కొత్తగా అమలు చేయనున్న వీటిపై అభ్యంతరాలు, సలహాలు వారం లోగా భద్రాచలం (Bhadrachalam) ఆలయ కార్యాలయంలో రాతపూర్వకంగా అందించాలని ఈవో శివాజీ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అన్ని అంశాలను పరిశీలించి వీలైనంత తొందర్లోనే వీటిని ఆరంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది ఆదాయ వనరుగా ఉండటంతో పాటు భక్తులు ఎక్కువ సేపు […]
Published Date - 02:23 PM, Fri - 9 December 22 -
#Telangana
Guthikoya Tribals: గుత్తికోయలను తరిమికొట్టండి.. తెలంగాణ ఫారెస్ట్ ఆఫీసర్ల డిమాండ్!
తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయ గిరిజనులు అటవీశాఖ అధికారి శ్రీనివాసరావును
Published Date - 05:48 PM, Wed - 23 November 22 -
#Telangana
TS : ఎంతకాలం ఇలా కాలక్షేపం చేస్తారు..తెలంగాణ సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం..!!
తెలంగాణ సర్కార్ పై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రాచలంతోపాటు మూడు మున్సిపాలిటీలను గ్రామపంచాయతీలుగా కొనసాగిస్తామని చెప్పి…ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం ఇంకా ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ప్రశ్నించింది కోర్టు. భద్రాచలంతోపాటు మరో మూడు పంచాయితీలను మున్సిపాలిటీలుగా మార్చడాన్ని సవాలు చేస్తే 2020లో వీరయ్య అనే వ్యక్తం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే ఏజేన్సీ ప్రాంతాల్లోని గ్రామాలను మున్సిపాలిటీగా మార్చే వీల్లేదంటూ జోవోను అప్పట్లో నిలిపివేసింది కోర్టు. అయితే ఈ రెండు పిటిషన్లపై హైకోర్టు […]
Published Date - 08:05 AM, Fri - 4 November 22 -
#Devotional
Parnasala: రాముడు నడయాడిన నేల.. పర్ణశాల కథ ఇదేనా..?
రాముడు.. సుగణభిరాముడు. ఆయన జీవితంలోని ప్రతి అడుగు ఆదర్శం.
Published Date - 08:10 AM, Mon - 31 October 22 -
#Speed News
Bhadrachalam : భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాచలం వద్ద గోదావరి వరద క్రమంగా పెరుగుతంది...
Published Date - 09:48 AM, Tue - 13 September 22 -
#Speed News
Bhadrachalam : భద్రాచలం వద్ద గోదావరి కి పెరుగుతన్న వరద.. అప్రమత్తమైన అధికారులు
భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం బుధవారం రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటింది.
Published Date - 05:56 PM, Wed - 10 August 22 -
#Andhra Pradesh
Bhadrachalam : ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
గోదావరి నదికి గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Published Date - 01:22 PM, Wed - 10 August 22 -
#Andhra Pradesh
Chandrababu : చంద్రబాబు `విలీనం` అస్త్రం!
ఏపీ వరదల్లో `విలీనం` అంశం రాజకీయాన్ని సంతరించుకుంది. ఎడపాక మండల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే, ఆ ప్రాంతం ప్రజలు ఏపీ ప్రభుత్వంపై ఎంత విసుగొత్తిపోయారో అర్థం చేసుకోవచ్చు.
Published Date - 12:49 PM, Mon - 25 July 22 -
#Telangana
Puvvada Ajay : `పోలవరం`పై పువ్వాడ పచ్చి అబద్ధం, IIT-H నిర్థారణ!
తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి పువ్వాడ అజయ్ కు కళ్లు తెరిపించేలా హైదరాబాద్ ఐఐటీ స్కాలర్స్ `గోదావరి వరదలు- భద్రాచలం ముంపు-పోలవరం ` అనే అంశంపై నివేదిక ఇచ్చారు.
Published Date - 02:33 PM, Sat - 23 July 22 -
#Telangana
Bhadrachalam : ఆ 5 విలీన గ్రామాలను ఏపీ నుంచి తెలంగాణలో కలపడం సాధ్యమా?
తాజాగా భద్రాచలానికి అనుకుని ఉన్న ఐదు ఏపీ గ్రామాలు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.
Published Date - 02:00 PM, Sat - 23 July 22 -
#Speed News
Puvvada Blames Polavaram: పోలవరంపై ‘పువ్వాడ’ అబ్జెక్షన్!
పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Published Date - 06:00 PM, Tue - 19 July 22 -
#Speed News
1000 Cr Relief:భద్రాచలం ముంపు బాధితులకు రూ.1000 కోట్లతో శాశ్వత కాలనీలు : సీఎం కేసీఅర్
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గోదావరి వరద ప్రాంతాల్లో తరచూ ముంపుకు గురౌతున్న భాదిత కుటుంబాలకు శాశ్విత ప్రాతిపదికన ఎత్తైన ప్రాంతంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు.
Published Date - 11:53 AM, Mon - 18 July 22 -
#Speed News
KCR Announce: వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేలు
భద్రాచలం వరద బాధిత కుటుంబానికి రూ.10వేలు, 20కేజీల బియ్యాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రకటించారు.
Published Date - 11:37 AM, Mon - 18 July 22 -
#Speed News
KCR Bhadrachalam Tour : పొలిటికల్ హీట్ పెంచిన కేసీఆర్ భద్రాచలం టూర్..!
వరద ప్రభావిత జిల్లాల్లో ఆదివారం సీఎం కేసీఆర్ రోజంతా పర్యటించడం తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచింది.
Published Date - 08:37 AM, Mon - 18 July 22