Bangalore
-
#Business
Apple : బెంగళూరులో యాపిల్ కొత్త స్టోర్ ఓపెనింగ్కి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?
ఈ కొత్త స్టోర్ బెంగళూరులోని ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఆసియాలో స్థాపించబడుతుంది. ఇది కేవలం ఉత్పత్తుల అమ్మకానికి మాత్రమే కాకుండా వినియోగదారులకు సమగ్ర అనుభవం కలిగించేందుకు రూపొందించబడింది.
Published Date - 11:45 AM, Thu - 21 August 25 -
#India
Metro Yellow Line : బెంగళూరులో మోడీ పర్యటన..వందే భారత్ రైళ్లు, మెట్రో ప్రారంభోత్సవాలు
ప్రధాని మోడీ, కొత్తగా ప్రారంభించిన బెంగళూరు-బెళగావి వందే భారత్ రైల్లో ప్రయాణిస్తూ విద్యార్థులతో ముచ్చటించారు. టెక్నాలజీ, అభివృద్ధి, యువత భవిష్యత్తుపై చర్చిస్తూ వారిని ప్రోత్సహించారు. విద్యార్థుల స్ఫూర్తిదాయక ప్రశ్నలకు మోదీ సమాధానాలు ఇచ్చారు.
Published Date - 02:09 PM, Sun - 10 August 25 -
#India
Prajwal Revanna : తక్కువ శిక్ష వేయండి.. కోర్టులో కన్నీరుమున్నీరైన ప్రజ్వల్ రేవణ్ణ
బెంగళూరులోని ప్రజాప్రతినిధుల నేరాలు విచారించే ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు మధ్యాహ్నం 2.45 గంటలకు శిక్ష ఖరారు చేయనుంది. తీర్పు ప్రకటించే ముందు, కోర్టులో న్యాయమూర్తిని వేడుకుంటూ తక్కువ శిక్ష వేయాలంటూ ప్రజ్వల్ ప్రార్థించాడు.
Published Date - 03:03 PM, Sat - 2 August 25 -
#Devotional
Snakes : పాములను చంపేస్తే ఎలాంటి దోషం తగులుతుంది?.. మరి పరిహారం ఏంటి?
ఈ దోషం ఒకటి రెండు తరాలకు కాకుండా ఏకంగా ఏడు తరాల వరకూ వంశపారంపర్యంగా ప్రభావం చూపిస్తుందని పేర్కొంటున్నారు. పాములను హింసించడం వల్ల కలిగే ఈ దోషం జీవితంలో అనేక రకాల సమస్యలకు దారితీస్తుంది. వీటిలో ముఖ్యంగా వివాహం ఆలస్యం కావడం, సంతాన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, చర్మవ్యాధులు, మానసిక ఆందోళన, అనిర్వచనీయ భయాలు, గృహశాంతి లోపించడం వంటి వాటిని ప్రస్తావించవచ్చు.
Published Date - 05:13 PM, Mon - 28 July 25 -
#India
Murder : గోవాలో ప్రేమజంట విషాదాంతం.. ప్రేయసిని గొంతుకోసి
Murder : పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో బెంగళూరు నుంచి గోవాకు వెళ్లిన ప్రేమజంట కథ విషాదాంతంగా ముగిసింది. మధ్యలో తలెత్తిన ఘర్షణ కారణంగా ప్రియుడు తన ప్రేయసిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది.
Published Date - 01:14 PM, Wed - 18 June 25 -
#India
Bangalore : తొక్కిసలాట ఘటన.. సాయం ప్రకటించిన ఆర్సీబీ
ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్టు బుధవారం ఆర్సీబీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తమ అధికారిక ఎక్స్ పేజీలో ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ఘటనలో గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించేందుకు "ఆర్సీబీ కేర్స్ " పేరిట నిధుల సేకరణ చేపట్టనున్నట్లు ఆ జట్టు తెలిపింది.
Published Date - 04:46 PM, Thu - 5 June 25 -
#Andhra Pradesh
RCB: చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాటలో ఏపీకి చెందిన యువతి మృతి
RCB: 18 ఏళ్ల నిరీక్షణకు తెరదిస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ 2025 టైటిల్ను గెలుచుకుంది.
Published Date - 11:11 AM, Thu - 5 June 25 -
#India
Bangalore : రేవ్ పార్టీపై పోలీసుల దాడి: 31 మంది అరెస్ట్
పోలీసులు వారి వద్ద నుంచి పలు మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల ప్రకారం, ఫామ్హౌస్లో జరుగుతున్న పార్టీ గురించి విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
Published Date - 11:08 AM, Mon - 26 May 25 -
#Andhra Pradesh
Bangalore : ఈనెల 9న ఒకే వేదికపై ఇద్దరు ముఖ్యమంత్రులు
గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయంగా వేర్వేరు మార్గాల్లో పయనిస్తున్న ఈ రెండు రాష్ట్రాల నాయకులు, ఇప్పుడు సమకాలీన సవాళ్లపై ఒకే వేదికను పంచుకోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
Published Date - 04:21 PM, Mon - 5 May 25 -
#India
Kasturi rangan : ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ కన్నుమూత
కస్తూరిరంగన్ 1990-1994 వరకు యూఆర్ఎసీ డైరెక్టర్గా పనిచేశారు. అనంతరం ఆయన 9 ఏళ్లపాటు (1994-2003) ఇస్రో ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన హయాంలో ఇస్రో తొలి లూనార్ మిషన్కు అడుగులు పడ్డాయి.
Published Date - 04:44 PM, Fri - 25 April 25 -
#Andhra Pradesh
YS Jagans Helicopter: హెలికాప్టర్ డ్యామేజ్.. రోడ్డు మార్గంలో బెంగళూరుకు జగన్.. ఏమైంది ?
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు(YS Jagans Helicopter) షాకింగ్ అనుభవం ఎదురైంది.
Published Date - 04:57 PM, Tue - 8 April 25 -
#automobile
River : తిరుపతిలో స్టోర్ను ప్రారంభించిన రివర్
స్టోర్ యొక్క సౌందర్యం లో ప్రధాన ఆకర్షణగా ఇండీ నిలుస్తుంది. మన రోజువారీ జీవితంలో ఇండీ ఎలా మిళితం అవుతుందో వర్ణిస్తూ అత్యంత జాగ్రత్తగా రూపొందించిన ప్రాంగణం ఇది . ఈ కథనం నది యొక్క తత్వానికి అనుగుణంగా ఉంటుంది.
Published Date - 04:11 PM, Wed - 19 March 25 -
#India
DK Shivakumar : బెంగళూరు రోడ్లను దేవుడు కూడా బాగుచేయలేడు.. అదే పరిష్కారం
DK Shivakumar : కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు, రోడ్ల దుస్థితి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. నగరంలో జనసాంద్రత పెరిగిపోవడం, వాహనాల సంఖ్య పెరగడం వంటి కారణాల వల్ల రోడ్లపై తరచూ గుంతలు ఏర్పడుతున్నాయనీ, వీటి పరిష్కారానికి తాత్కాలికంగా మరమ్మతులపై దృష్టి సారించాలని ఆయన చెప్పారు.
Published Date - 12:08 PM, Fri - 21 February 25 -
#India
Aero India : యుద్ధ విమానంలో ప్రయాణించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు..!
ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యసాధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు వివరించారు.
Published Date - 08:51 PM, Tue - 11 February 25 -
#Andhra Pradesh
Special Buses : సంక్రాంతికి స్పెషల్ బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ
హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు 2,153 బస్సులు, బెంగళూరు నుంచి ఇతర ప్రాంతాలకు 375 బస్సులు, విజయవాడ నుంచి 300 అదనపు బస్సులు నడపనున్నారు.
Published Date - 04:46 PM, Tue - 7 January 25