Bangalore
-
#Andhra Pradesh
ఏపీలో బుల్లెట్ రైలు రంగం సిద్ధం.. ట్రాక్ కోసం సాయిల్ టెస్ట్!
Bullet Railway : ఏపీ మీదుగా హైస్పీడ్ బుల్లెట్ రైల్వే లైన్ ఏర్పాటు కోసం కసరత్తు జరుగుతోంది. హైదరాబాద్ – బెంగళూరు మార్గంలో బుల్లెట్ రైలు నడపాలనే ఆలోచనలో కేంద్రం ఉంది. అందులో భాగంగా ఈ మార్గంలో బుల్లెట్ రైల్వే లైన్ ఏర్పాటు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో మంగళవారం భూ పరీక్షలు నిర్వహించారు. ప్రతిపాదిత బుల్లెట్ రైల్వే లైన్ అనంతపురం జిల్లా మీదుగా వెళ్లే అవకాశం ఉండటంతో.. నిపుణులు పలుచోట్ల మట్టిని సేకరించి.. […]
Date : 17-12-2025 - 3:24 IST -
#Viral
Bangalore : ఛీ..వైద్యం కోసం వచ్చిన మహిళ ప్రైవేట్ పార్ట్స్ తాకిన డాక్టర్
Bangalore : వైద్యవృత్తి పట్ల ప్రజల్లో అనుమానాలు, ఆగ్రహం పెంచే ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఓ మహిళ స్కానింగ్ కోసం డాక్టర్ వద్దకు వెళ్లగా, వైద్యం చేయాల్సిన అతడే ఆమెపై లైంగిక దాడికి పాల్పడటం తీవ్ర హంగామా రేపుతోంది
Date : 14-11-2025 - 12:40 IST -
#Cinema
Harassed : తెలుగు సీరియల్ నటిపై వేధింపులు
Harassed : తెలుగు, కన్నడ సీరియల్స్లో నటించే నటి రజిని (41)ని ‘నవీన్ కె మోన్’ అనే వ్యక్తి గత మూడు నెలలుగా సోషల్ మీడియా వేదికల ద్వారా వేధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు
Date : 04-11-2025 - 2:15 IST -
#South
Gleeden Survey : వివాహేతర సంబంధాల్లో బెంగళూరు NO.1 ఎందుకో తెలుసా..?
రోజురోజుకూ వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. పెళ్లై భర్త పిల్లలు ఉన్న స్త్రీ, పురుషులు కూడా ఇతరులతో సంబంధాలు పెట్టుకుంటూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ఎన్నో వార్తలు చూశాం. వార్తల్లోనే కాకుండా నిజ జీవితంలోనే ఇలాంటి వారిని ఎంతో మందిని మనం గమనించే ఉంటాం. కానీ ఎక్కువగా ఇలాంటి వారు ఏ నగరంలో ఉన్నారు, ఏ ప్రాంతాల్లో వివాహేతర సంబంధాలు ఎక్కువగా కొనసాగుతున్నాయి, ఏ రంగంలో ఉన్నవారు ఎక్కువగా భర్త, భార్యను వదిలేసి […]
Date : 25-10-2025 - 1:44 IST -
#Andhra Pradesh
Nara Lokesh : శ్రీ ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేశ్
Nara Lokesh : నిర్మలానందనాథ మహాస్వామిజీ, నారా లోకేశ్ మధ్య జరిగిన భేటీలో పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఆధ్యాత్మిక కేంద్రాలు సమాజంలో పోషిస్తున్న పాత్ర, సామాజిక సేవ, విద్య వంటి విషయాలపై ఇరువురు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది
Date : 07-09-2025 - 8:39 IST -
#India
Prajwal Revanna : జైల్లో లైబ్రరీ క్లర్క్గా ప్రజ్వల్ రేవణ్ణ.. జీతం ఎంతంటే?
జైలు వేతన నిబంధనల ప్రకారం ప్రజ్వల్కు రోజుకు రూ.522 జీతంగా చెల్లించనున్నారు. ప్రతి ఖైదీ సాధారణంగా వారంలో కనీసం మూడు రోజులు, నెలలో 12 రోజులు పని చేయడం తప్పనిసరిగా ఉండే నిబంధనలను ఆయనపై కూడా వర్తింపజేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
Date : 07-09-2025 - 5:19 IST -
#Business
Apple : బెంగళూరులో యాపిల్ కొత్త స్టోర్ ఓపెనింగ్కి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?
ఈ కొత్త స్టోర్ బెంగళూరులోని ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఆసియాలో స్థాపించబడుతుంది. ఇది కేవలం ఉత్పత్తుల అమ్మకానికి మాత్రమే కాకుండా వినియోగదారులకు సమగ్ర అనుభవం కలిగించేందుకు రూపొందించబడింది.
Date : 21-08-2025 - 11:45 IST -
#India
Metro Yellow Line : బెంగళూరులో మోడీ పర్యటన..వందే భారత్ రైళ్లు, మెట్రో ప్రారంభోత్సవాలు
ప్రధాని మోడీ, కొత్తగా ప్రారంభించిన బెంగళూరు-బెళగావి వందే భారత్ రైల్లో ప్రయాణిస్తూ విద్యార్థులతో ముచ్చటించారు. టెక్నాలజీ, అభివృద్ధి, యువత భవిష్యత్తుపై చర్చిస్తూ వారిని ప్రోత్సహించారు. విద్యార్థుల స్ఫూర్తిదాయక ప్రశ్నలకు మోదీ సమాధానాలు ఇచ్చారు.
Date : 10-08-2025 - 2:09 IST -
#India
Prajwal Revanna : తక్కువ శిక్ష వేయండి.. కోర్టులో కన్నీరుమున్నీరైన ప్రజ్వల్ రేవణ్ణ
బెంగళూరులోని ప్రజాప్రతినిధుల నేరాలు విచారించే ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు మధ్యాహ్నం 2.45 గంటలకు శిక్ష ఖరారు చేయనుంది. తీర్పు ప్రకటించే ముందు, కోర్టులో న్యాయమూర్తిని వేడుకుంటూ తక్కువ శిక్ష వేయాలంటూ ప్రజ్వల్ ప్రార్థించాడు.
Date : 02-08-2025 - 3:03 IST -
#Devotional
Snakes : పాములను చంపేస్తే ఎలాంటి దోషం తగులుతుంది?.. మరి పరిహారం ఏంటి?
ఈ దోషం ఒకటి రెండు తరాలకు కాకుండా ఏకంగా ఏడు తరాల వరకూ వంశపారంపర్యంగా ప్రభావం చూపిస్తుందని పేర్కొంటున్నారు. పాములను హింసించడం వల్ల కలిగే ఈ దోషం జీవితంలో అనేక రకాల సమస్యలకు దారితీస్తుంది. వీటిలో ముఖ్యంగా వివాహం ఆలస్యం కావడం, సంతాన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, చర్మవ్యాధులు, మానసిక ఆందోళన, అనిర్వచనీయ భయాలు, గృహశాంతి లోపించడం వంటి వాటిని ప్రస్తావించవచ్చు.
Date : 28-07-2025 - 5:13 IST -
#India
Murder : గోవాలో ప్రేమజంట విషాదాంతం.. ప్రేయసిని గొంతుకోసి
Murder : పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో బెంగళూరు నుంచి గోవాకు వెళ్లిన ప్రేమజంట కథ విషాదాంతంగా ముగిసింది. మధ్యలో తలెత్తిన ఘర్షణ కారణంగా ప్రియుడు తన ప్రేయసిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది.
Date : 18-06-2025 - 1:14 IST -
#India
Bangalore : తొక్కిసలాట ఘటన.. సాయం ప్రకటించిన ఆర్సీబీ
ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్టు బుధవారం ఆర్సీబీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తమ అధికారిక ఎక్స్ పేజీలో ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ఘటనలో గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించేందుకు "ఆర్సీబీ కేర్స్ " పేరిట నిధుల సేకరణ చేపట్టనున్నట్లు ఆ జట్టు తెలిపింది.
Date : 05-06-2025 - 4:46 IST -
#Andhra Pradesh
RCB: చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాటలో ఏపీకి చెందిన యువతి మృతి
RCB: 18 ఏళ్ల నిరీక్షణకు తెరదిస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ 2025 టైటిల్ను గెలుచుకుంది.
Date : 05-06-2025 - 11:11 IST -
#India
Bangalore : రేవ్ పార్టీపై పోలీసుల దాడి: 31 మంది అరెస్ట్
పోలీసులు వారి వద్ద నుంచి పలు మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల ప్రకారం, ఫామ్హౌస్లో జరుగుతున్న పార్టీ గురించి విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
Date : 26-05-2025 - 11:08 IST -
#Andhra Pradesh
Bangalore : ఈనెల 9న ఒకే వేదికపై ఇద్దరు ముఖ్యమంత్రులు
గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయంగా వేర్వేరు మార్గాల్లో పయనిస్తున్న ఈ రెండు రాష్ట్రాల నాయకులు, ఇప్పుడు సమకాలీన సవాళ్లపై ఒకే వేదికను పంచుకోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
Date : 05-05-2025 - 4:21 IST