Ayodhya – January 22 : జనవరి 22నే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం.. ఎందుకు ?
Ayodhya - January 22 : జనవరి 22.. ఇప్పుడు ఈ తేదీపైనే దేశమంతటా చర్చ జరుగుతోంది.
- By Pasha Published Date - 12:42 PM, Sat - 6 January 24
జనవరి 22వ తేదీన నిర్ణయించిన ముహూర్తం విశేషాలను తెలుసుకునే ముందు.. మనం అయోధ్య రామమందిరం గర్భగుడిలో ప్రతిష్ఠించబోయే రాముడి విగ్రహం గురించి తెలుసుకుందాం. ఈ విగ్రహం బరువు దాదాపు ఒకటిన్నర టన్నులు. నల్లరాతితో 51 అంగుళాల పొడవుతో దీన్ని చూడచక్కగా మలిచారు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన విగ్రహాన్నిఅయోధ్య రామమందిరం గర్భగుడిలో ప్రతిష్ఠించనున్నారు.
Related News
Lok Sabha Polls 2024: తమిళిసై మత ప్రచారం.. ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
అయోధ్య రామమందిర ప్రతిరూపాలను పంపిణీ చేయడం ద్వారా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ తమిళిసై పై బీఆర్ఎస్ ప్రధాన ఎన్నికల కమిషనర్, ఈసీ, తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు ఫిర్యాదు చేసింది.