Ayodhya Ram Mandir
-
#Speed News
Free Download : ‘శ్రీరామ్ చరిత్ మానస్’కు ఆర్డర్ల వెల్లువ.. నేటి నుంచి ఫ్రీ డౌన్లోడ్
Free Download : ‘గీతా ప్రెస్’.. గాంధీ శాంతి బహుమతిని అందుకున్న సంస్థ ఇది. గోరఖ్పూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ‘గీతా ప్రెస్’ మరోసారి చర్చల్లోకి వచ్చింది.
Date : 16-01-2024 - 12:06 IST -
#Devotional
Jammu and Kashmir : రామ్ భజనను ఆలపించిన ముస్లిం యువతీ
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం (Ayodhya Ram Mandir) ఈ నెల 22న జరుగనున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకపై ఉత్కంఠ నెలకొన్నది. ఇప్పటికే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్.. ఆహ్వానపత్రికలను అందించింది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ నటీనటులు, సెలెబ్రిటీలకు ఆహ్వానం అందింది. అయోధ్యలో ప్రతి ఇంటికీ రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలను పంపించింది. మరోపక్క దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగానూ శ్రీరామనామస్మరణ వినిపిస్తోంది. ఈ తరుణంలో ఓ ముస్లిం యువతి […]
Date : 16-01-2024 - 9:22 IST -
#India
Ayodhya – Tent City : అయోధ్యలో టెంట్ సిటీ రెడీ.. ‘నిషాద్రాజ్ అతిథి గృహ్’ పేరు వెనుక గొప్ప చరిత్ర!
Ayodhya - Tent City : అయోధ్య రామమందిరం జనవరి 22న ప్రారంభం కాబోతోంది. దీనికోసం ఉత్తర ప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
Date : 16-01-2024 - 9:17 IST -
#Devotional
Ayodhya Ram Mandir: అయోధ్యలోని పాత విగ్రహం ఏమవుతుంది..? ప్రాణప్రతిష్ఠ జరగనున్న విగ్రహం బరువు ఎంతంటే..?
అయోధ్యలోని రామ మందిరం (Ayodhya Ram Mandir)లో ప్రతిష్ఠాపనకు మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించిన రామ్ లల్లా విగ్రహాన్ని జనవరి 18న శ్రీ రామ జన్మభూమి తీర్థం గర్భగుడి వద్ద ప్రతిష్ఠించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సోమవారం తెలిపారు.
Date : 16-01-2024 - 9:00 IST -
#India
Divy Ayodhya : ‘దివ్య్ అయోధ్య’.. అయోధ్య రామయ్య భక్తులకు మరో సౌకర్యం
Divy Ayodhya : జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభం కానుంది. ఆ మరుసటి రోజు నుంచే అయోధ్య రాముడి దర్శనం కోసం సామాన్య భక్తులను అనుమతించనున్నారు.
Date : 15-01-2024 - 9:00 IST -
#Speed News
Amitabh – Ayodhya : అయోధ్యలో స్థలం కొన్న అమితాబ్.. డీల్ వివరాలివీ..
Amitabh - Ayodhya : బిగ్ బీ అమితాబ్ బచ్చన్కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Date : 15-01-2024 - 8:23 IST -
#India
Ram Temple: రామ మందిర నిర్మాణం పట్ల ముస్లింల అభిప్రాయం ఇదే.. ఎంతమంది సంతోషంగా ఉన్నారో తెలుసా..?
రాముడు అందరికీ చెందినవాడని దేశంలోని చాలా మంది ముస్లింలు నమ్ముతున్నారని, అయోధ్యలో రామమందిరానికి (Ram Temple) అనుకూలంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అనుబంధ ముస్లిం రాష్ట్రీయ మంచ్ (ఎంఆర్ఎం) శనివారం (జనవరి 14) పేర్కొంది.
Date : 14-01-2024 - 10:29 IST -
#India
7000 KG Halwa: రామ్లల్లాకు 7 వేల కిలోల హల్వా.. ఎలా తయారు చేస్తున్నారో తెలుసా.. హల్వా చేసే ప్రముఖ చెఫ్ ఎవరో తెలుసా..?
అయోధ్యలోని రామమందిరంలో రాంలాలా జీవితాభిషేకానికి కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కోసం భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నాగ్పూర్కు చెందిన చెఫ్ విష్ణు మనోహర్ 7,000 కిలోల 'రామ్ హల్వా' (7000 KG Halwa)ని సిద్ధం చేయబోతున్నారు.
Date : 14-01-2024 - 9:55 IST -
#India
Ayodhya Ram Mandir : భరించకు.. భయపడకు!
డా. ప్రసాదమూర్తి రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నీలమేఘ శ్యాముడు శ్రీరాముడు ఆకాశమంత ధనుస్సును చేతబూని అందులో ఒక బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఆ బాణం చివర త్రికోణాకారంలో ఉన్న చోట మోడీ బొమ్మ ఉంది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. చుట్టూ చూస్తే ఏమీ లేదు. అంతా నా భ్రమ అనుకుని మళ్ళీ కళ్ళు మూసుకుని నిద్రపోయాను. ఈసారి మరో కల వచ్చింది. అందులో నరేంద్ర మోడీ ఆకాశమంత ధనుస్సును ధరించి ఒక బాణాన్ని ఎక్కుపెట్టాడు. […]
Date : 13-01-2024 - 12:01 IST -
#India
Spiritual Tourism: అయోధ్యకు సంబంధించి అత్యధిక శోధనలు.. అమెరికా, గల్ఫ్ దేశాల నుండి ఆసక్తి..!
అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయాన్ని జనవరి 22న ప్రారంభించనున్నారు. మతపరమైన పర్యాటక రంగానికి (Spiritual Tourism) రామమందిరం కొత్త పుంతలు తొక్కింది. మతపరమైన ప్రదేశాలను సందర్శించాలనుకునే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది.
Date : 13-01-2024 - 11:30 IST -
#India
Ram Temple Event: అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠకు శంకరాచార్యులు దూరం.. కారణాలివే..?
సనాతన ధర్మంలో శంకరాచార్య పదవి చాలా ముఖ్యమైనది. శంకరాచార్య అనే పదవి హిందూ మతానికి అత్యున్నత గురువు. జనవరి 22న రామాలయంలో జరిగే రాంలాలా పట్టాభిషేక కార్యక్రమానికి (Ram Temple Event) నాలుగు మఠాలకు చెందిన శంకరాచార్యులు (Shankaracharyas) హాజరుకావడం లేదు.
Date : 13-01-2024 - 8:55 IST -
#India
Pran Pratishtha Guests: రామమందిర మహోత్సవానికి వచ్చే అతిథులకు ఇచ్చే బహుమతులు ఇవే.. !
Pran Pratishtha Guests: అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర మహోత్సవానికి సన్నాహాలు పూర్తయ్యాయి. జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో భారీ కార్యక్రమం జరగనుంది. దీనికి 11 వేల మందికి పైగా అతిథులు (Pran Pratishtha Guests) హాజరయ్యే అవకాశం ఉంది. పిటిఐ కథనం ప్రకారం.. కార్యక్రమానికి ఆహ్వానించబడిన వ్యక్తులకు ఆలయ సముదాయం మట్టిని బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పునాది తవ్వకంలో బయటకు తీసిన రామజన్మభూమి మట్టిని బాక్సుల్లో ప్యాక్ చేసి జనవరి 22న అయోధ్యలో జరిగే ప్రాణ […]
Date : 13-01-2024 - 8:16 IST -
#India
Congress Vs BJP : రామాలయం నిర్మాణం పూర్తి కాకముందే ఎందుకు ప్రారంభిస్తున్నారు ? : కాంగ్రెస్
Congress Vs BJP : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ తేదీపై కాంగ్రెస్, బీజేపీ మధ్య విమర్శల యుద్ధం నడుస్తోంది.
Date : 12-01-2024 - 4:32 IST -
#India
Modi Emotional : తొలిసారి ఎమోషనల్ అవుతున్నా.. అయోధ్యలో 11 రోజుల పూజల ప్రారంభోత్సవ వేళ ప్రధాని మోడీ
Modi Emotional : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జనవరి 22న అంగరంగ వైభవంగా జరగబోతోంది.
Date : 12-01-2024 - 11:05 IST -
#Devotional
Ram Lala Pran Pratishtha: జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం.. ఎంతమందికి ఆహ్వాన లేఖలు పంపారంటే..?
రాంలాలా ప్రాణ ప్రతిష్ట (Ram Lala Pran Pratishtha) జనవరి 22న అయోధ్యలో ఘనంగా జరగనుంది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు, పండుగ వాతావరణం నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామాలయంలోని గర్భగుడిలో రాంలాలాను ప్రతిష్ఠించనున్నారు.
Date : 12-01-2024 - 11:00 IST