Ayodhya Ram Mandir
-
#Devotional
Ayodhya Ram Mandir Inauguration: అయోధ్య రాముడి చిత్రాలు ఇవే.. సోషల్ మీడియాలో వైరల్..!
నిర్మాణంలో ఉన్న అయోధ్యలోని రామ మందిరం (Ayodhya Ram Mandir Inauguration)లో గర్భగుడిలో కొత్త రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం రోజంతా పూజల అనంతరం విగ్రహాన్ని కచ్చితంగా ఉంచాల్సిన చోటే ఉంచారు.
Date : 19-01-2024 - 1:35 IST -
#Speed News
Free Maternity Care : ఆ ఆస్పత్రిలో ఫ్రీ డెలివరీ.. రామమందిర ప్రారంభోత్సవ వేళ సేవాభావం
Free Maternity Care : జనవరి 22న అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠాపనా మహోత్సవం జరగనుంది.
Date : 19-01-2024 - 1:15 IST -
#India
Pannun Warning : సీఎం యోగిని చంపేస్తాం.. 22న అయోధ్యలో ఎటాక్ తప్పదు : పన్నూ
Pannun Warning : అమెరికాలో ఆశ్రయం పొందుతున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి చెలరేగాడు.
Date : 19-01-2024 - 11:46 IST -
#Devotional
January 22 : రామమందిరం ప్రారంభోత్సవం రోజున రాశిఫలాలివీ..
January 22 - Zodiac Signs : జనవరి 22న అయోధ్య రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది.
Date : 19-01-2024 - 11:17 IST -
#Speed News
Ram Lalla : రామమందిరం గర్భగుడి నుంచి రామ్లల్లా మొదటి ఫొటో..
Ram Lalla : ఎట్టకేలకు అయోధ్య రామమందిరం గర్భగుడిలో రామ్లల్లా కొలువుతీరారు.
Date : 19-01-2024 - 7:20 IST -
#India
Modi : విపక్షాల విడివిడి యాత్రలు మోడీని ఎదుర్కోగలవా?
డా. ప్రసాదమూర్తి జనవరి 22వ తేదీ వైపు దేశం వేగంగా ముందుకు దూసుకుపోతుంది. అయోధ్యలో నవనిర్మిత రామ మందిర ప్రారంభోత్సవం దేశవ్యాప్త మహోత్సవంగా నిర్వహించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నాయకులు, అలాగే విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ తదితర హిందుత్వ సంఘాలు అతి సంబరంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. సగం సగం నిర్మాణమైన మందిరాన్ని ప్రారంభించడం పట్ల, ఆ మందిరంలో రామ విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనకు సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ నడుం కట్టడం పట్ల నాలుగు […]
Date : 18-01-2024 - 12:15 IST -
#India
Ayodhya Security: అయోధ్య భద్రతకు యాంటీ టెర్రరిస్ట్ కమాండోలు.. వారి శిక్షణ ఎలా ఉంటుందో తెలుసా..?
రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమానికి ముందు అయోధ్య భద్రత (Ayodhya Security)ను పెంచారు. ఉత్తరప్రదేశ్కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) కమాండోలు అయోధ్యలోని లతా మంగేష్కర్ చౌక్ వద్ద మోహరించారు.
Date : 18-01-2024 - 8:24 IST -
#India
Ram Lalla Statue: అయోధ్య బాల రాముడి విగ్రహం ఇదేనా..!
ఈనెల 22న అయోధ్యలో బాల రాముడి (Ram Lalla Statue) ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఆ కార్యక్రమం తరువాత గర్భ గుడిలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఆ బాల రాముడి విగ్రహం ఇదేనట.
Date : 18-01-2024 - 8:08 IST -
#Speed News
Ram Mandir With 20 Kg Biscuits: 20 కిలోల బిస్కెట్లతో రామ మందిర నమూనా.. సోషల్ మీడియాలో ప్రశంసలు
కళాకారుడు 20 కిలోల బిస్కెట్లతో రామ మందిర నమూనా (Ram Mandir With 20 Kg Biscuits)ను తయారు చేశాడు. దుర్గాపూర్కు చెందిన ఛోటాన్ ఘోష్ మోను అనే యువకుడు ఈ మోడల్ను తయారు చేసి నగరవాసులను ఆశ్చర్యపరిచాడు.
Date : 18-01-2024 - 7:35 IST -
#Devotional
Ayodhya: రామయ్యకు భారీగా నైవేద్యాన్ని సమర్పించిన హైదరాబాద్ వాసీ.. ఏకంగా అన్ని కిలోల లడ్డు?
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో ఐదు రోజుల్లో బాల రామయ్య గర్భగుడిలో కొలువుదీరనున్నారు. రామయ్
Date : 17-01-2024 - 6:00 IST -
#Sports
Virat Kohli Visit Ram Temple: విరాట్-అనుష్క దంపతులకు అయోధ్య ఆహ్వానం.. కోహ్లీకి బీసీసీఐ పర్మిషన్ ఇస్తుందా..?
రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోహ్లీకి ఆహ్వానం (Virat Kohli Visit Ram Temple) అందింది. ఈ కార్యక్రమం కోసం కోహ్లీ, అనుష్క శర్మ జనవరి 22న అయోధ్యకు చేరుకోనున్నారు.
Date : 17-01-2024 - 8:56 IST -
#Speed News
OYO CEO Ritesh Agarwal: ఓయో సీఈవో రితేష్ అగర్వాల్కు రామ మందిర ఆహ్వాన పత్రిక..!
జనవరి 22న అయోధ్యలోని రామ మందిరంలో జరిగే రామ్లాలా మహోత్సవానికి ఓయో సీఈవో రితేష్ అగర్వాల్ (OYO CEO Ritesh Agarwal)ను కూడా ఆహ్వానించారు.
Date : 17-01-2024 - 8:37 IST -
#India
Singer Chithra – Ayodhya : రామమందిర ప్రారంభోత్సవంపై సింగర్ చిత్ర వీడియో సందేశం.. పెదవి విరిచిన నెటిజన్స్
Singer Chithra - Ayodhya : ‘‘అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమ సమయంలో దేశ ప్రజలు రాముడి శ్లోకాలను జపించాలి’’ అని ప్రముఖ సింగర్ కేఎస్ చిత్ర రెండు రోజుల క్రితం ఒక వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Date : 16-01-2024 - 7:33 IST -
#Speed News
Ayodhya Ram Mandir: అయోధ్యలో ఆలయ ప్రారంభోత్సవం.. రూ.లక్ష కోట్ల వ్యాపారం..?
ఇప్పుడు అయోధ్యలోని శ్రీరాముని ఆలయ పవిత్రోత్సవానికి (Ayodhya Ram Mandir) కేవలం ఒక వారం మాత్రమే మిగిలి ఉంది. ఆలయ ప్రతిష్ఠాపనపై దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహం కనిపిస్తోంది.
Date : 16-01-2024 - 1:30 IST -
#India
5 Lakh Laddus: రామ మందిరం ప్రాణ ప్రతిష్ట వేడుకకు ఐదు లక్షల లడ్డూలు పంపిస్తున్న సీఎం..!
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ట వేడుకకు ఐదు లక్షల లడ్డూలను (5 Lakh Laddus) పంపనున్నారు. వీటిలో కొన్ని లడ్డూలను సీఎం మోహన్ తన చేతులతో సిద్ధం చేశారు.
Date : 16-01-2024 - 12:30 IST