Atchutapuram
-
#Andhra Pradesh
Anil Ambani : అచ్యుతాపురం సెజ్ వైపు.. అనిల్ అంబానీ చూపు.. ఎందుకు ?
ఈసందర్భంగా అనిల్ అంబానీని(Anil Ambani) ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.
Published Date - 09:41 AM, Sun - 12 January 25 -
#Andhra Pradesh
YS Jagan: అచ్యుతాపురానికి వైఎస్ జగన్…బాధితులకు పరామర్శ
ఈ రోజు అచ్యుతాపురానికి వైఎస్ జగన్ వెళ్లారు. ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై ఆయన ఆరా తీశారు. అనకాపల్లిలో ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 18 మంది బాధితులను కలిసి పరిమర్శించారు బాధితులకు అందుతున్న వైద్యం, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్.
Published Date - 11:32 AM, Fri - 23 August 24 -
#Andhra Pradesh
Reactor explosion incident : రియాక్టర్ పేలిన ఘటన..ఒక్కరోజు ఆగినా బతికేది..
గుండెలు పిండేసే విధంగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలిన ఘటనలో మృతి చెందిన చర్లపల్లి హారిక (22) కథ ..
Published Date - 06:02 PM, Thu - 22 August 24 -
#Andhra Pradesh
Atchutapuram SEZ Company Incident : రేపు అచ్యుతాపురానికి చంద్రబాబు
గురువారం ఉదయం అచ్యుతాపురానికి చంద్రబాబు వెళ్లనున్నారు
Published Date - 10:39 PM, Wed - 21 August 24 -
#Andhra Pradesh
Reactor Blast: అనకాపల్లిలో భారీ పేలుడు.. కార్మికుడు మృతి
అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్లో ఉన్న రియాక్టర్ పేలింది. జీఎఫ్ఎంఎస్ ఫార్మా కంపెనీలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు మరణించాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. భారీ శబ్ధం రావడంతో అందులో పని చేసే వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు.
Published Date - 01:04 PM, Tue - 31 January 23 -
#Andhra Pradesh
CM YS Jagan : ఏపీలో నేడు ఏటీజీ టైర్ల కంపెనీని ప్రారంభించనున్న సీఎం జగన్
ఏటీజీ టైర్స్ కంపెనీని ప్రారంభించేందుకు వైఎస్ జగన్ ఈరోజు అచ్యుతాపురంలో పర్యటించనున్నారు. సీఎం జగన్ ఈరోజు ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి 10.20 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి అచ్యుతాపురం వెళ్లి అక్కడ నిర్మించిన ఏటీజీ టైర్ల తయారీ కంపెనీని ప్రారంభిస్తారు. జపాన్కు చెందిన యోకహామా గ్రూప్కు చెందిన ATG టైర్ల పరిశ్రమ సుమారు 100 ఎకరాల్లో 1,500 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా లెదర్ యూనిట్ను సిద్ధం చేసి […]
Published Date - 09:48 AM, Tue - 16 August 22 -
#Speed News
Atchutapuram: అచ్యుతాపురంలోని సెజ్లో గ్యాస్ లీక్.. అస్పత్రిపాలైన ప్రజలు!
తాజాగా అచ్యుతారపురంలో గ్యాస్ లీకేజి ఘటన ప్రస్తుతం కలకలం రేపుతుంది. సెజ్లోని పోరస్ అనే కంపెనీ నుంచి అమ్మోనియం గ్యాస్ లీక్ అయినట్టు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో చుట్టూ పక్కన ప్రాంతాలకు చెందిన పలువురు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, తల తిరగడంతో తీవ్ర ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. దీనితో వెంటనే బాధితులను యలమంచిలి, అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. వెంటనే స్పందించిన ప్రస్తుతం 20 అంబులెన్స్లతో సహాయక చర్యలు చేపట్టింది. ఘటన స్థలానికి జిల్లా […]
Published Date - 04:25 PM, Fri - 3 June 22