Assembly Elections
-
#Telangana
Kadiyam Srihari: ఎన్నికల్లో పోటీ చేయను.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు!
నియోజకవర్గ అభివృద్ధి కోసం గత 21 నెలల్లో రూ. 1,025 కోట్ల నిధులు తీసుకొచ్చానని కడియం శ్రీహరి తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాల్లో మరో రూ. 2,000 కోట్ల నిధులు తీసుకొచ్చి స్టేషన్ ఘనపూర్ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
Date : 20-09-2025 - 9:30 IST -
#India
Bihar : బిహార్లో హై అలర్ట్ : అసెంబ్లీ ఎన్నికల ముందే జైషే ఉగ్రవాదుల చొరబాటు కలకలం
నిఘా వర్గాల సమాచారం ప్రకారం, ఉగ్రవాదులను హస్నైన్ అలీ (రావల్పిండి), ఆదిల్ హుస్సేన్ (ఉమర్కోట్), మహ్మద్ ఉస్మాన్ (బహవల్పూర్)గా గుర్తించారు. వీరంతా పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషే మహ్మద్ ముఠాకు చెందినవారుగా పోలీసులు పేర్కొన్నారు.
Date : 28-08-2025 - 11:17 IST -
#India
Bihar : బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ సన్నాహాలు.. ఓటరు ముసాయిదా జాబితా విడుదల
ఈ క్రమంలో ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. ఈ ముసాయిదా జాబితా అనేక ముఖ్యమైన అంశాలను కలిగి ఉంది. ఇప్పటివరకు నమోదైన ఓటర్ల వివరాలతో పాటు, ఇటీవల జమ చేసిన వివరాలు కూడా ఇందులో భాగమయ్యాయి.
Date : 01-08-2025 - 12:46 IST -
#India
PM Modi : దేశంలో పేదరికానికి కాంగ్రెస్ ‘లైసెన్స్ రాజ్’ కారణం: ప్రధాని మోడీ
బిహార్ను ఎన్నో దశాబ్దాల పాటు పేదరికంలో ఉంచినది కాంగ్రెస్, ఆర్జేడీ కూటముల పాలన. లైసెన్స్ రాజ్ పేరుతో బిహార్ను వెనుకబాటుకు నెట్టేశారు. ఇందులో దళితులు, పేదలు అత్యంత బాధితులుగా మిగిలిపోయారు అన్నారు.
Date : 20-06-2025 - 4:48 IST -
#India
Mahila Samriddhi Yojan : త్వరలోనే అర్హులైన మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం: సీఎం రేఖా గుప్తా
ఇందుకు సంబంధించి రూ.5100 కోట్లను కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఈ పథకం కింద పేర్ల నమోదు కేసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ను అందుబాటులోకి తెస్తామన్నారు.
Date : 08-03-2025 - 6:25 IST -
#India
Delhi : ఢిల్లీ కొత్త సీఎంపై వీడని సస్పెన్స్.. నడ్డాతో బీజేపీ ఎమ్మెల్యేల భేటీ!
నడ్డాతో భేటీ అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. మర్యాదపూర్వకంగానే ఆయన్ను కలిసినట్లు తెలిపారు. అంతేగానీ, శాసనసభాపక్ష సమావేశం లేదా సీఎం ఎంపిక అంశంపై గానీ ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు.
Date : 11-02-2025 - 9:29 IST -
#India
Mamata Banerjee : ఒంటరిగానే పోటీ..కాంగ్రెస్తో పొత్తు ప్రసక్తే లేదు: దీదీ
రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని, ఒంటరిగానే బరిలో దిగుతామన్నారు. బెంగాల్లో వరుసగా నాలుగోసారి అధికారంలో వస్తామన్నారు.
Date : 11-02-2025 - 11:59 IST -
#Speed News
Congress guarantees : రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు..
దీంతో అయిన రేవంత్ సర్కార్ కళ్లు తెరుచుకుంటాయని ఆశిస్తున్నాట్లు బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. ఈ నేపథ్యంలో రేపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు, ఆ పార్టీ శ్రేణులు వినూత్న రీతిలో నిరసనలు, ధర్నాలకు దిగాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
Date : 29-01-2025 - 7:55 IST -
#India
Assembly elections : నామినేషన్ దాఖలు చేసిన కేజ్రీవాల్
ఈరోజు ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి కన్నౌట్ ప్రాంతంలోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం రిటర్నింగ్ ఆఫీస్కు ర్యాలీగా వెళ్లి.. అక్కడ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్కు నామినేషన్ పత్రాలను సమర్పించారు.
Date : 15-01-2025 - 2:21 IST -
#India
Assembly elections : కూటమి పార్టీలన్నీ కేజ్రీవాల్కు సహకరించాలి: శరద్పవార్
వచ్చే 8-10 రోజుల్లో కూటమి పార్టీల నేతలు సమావేశమై ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
Date : 14-01-2025 - 4:57 IST -
#India
Arvind Kejriwal : కైలాష్ గెహ్లాట్ రాజీనామాపై స్పందించిన కేజ్రీవాల్
Arvind Kejriwal : గెహ్లాట్ ఎత్తుగడ వెనుక బీజేపీ కుట్ర ఉందని, జాట్ నేత రాజీనామాకు చేయి చేసుకున్నారని సూచించిన కేజ్రీవాల్, ఆప్ నేతలపై తప్పుడు అవినీతి ఆరోపణలను మోపేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని, వారికి సేవలందించకుండా ఆపుతున్నారని కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు.
Date : 17-11-2024 - 4:37 IST -
#India
Maharashtra Elections : మహారాష్ట్ర ఎన్నికల్లో ఆ 87 సీట్లపై ECI నిఘా
Maharashtra Elections : ఈసీఐ మహారాష్ట్రలోని మొత్తం 288 స్థానాల్లో 87 అసెంబ్లీ నియోజకవర్గాలను నిశితంగా పరిశీలిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో నగదు, బంగారం ప్రవాహాన్ని అరికట్టేందుకు ప్రస్తుతం ఉన్న స్క్వాడ్లకు అదనంగా ప్రత్యేక స్క్వాడ్లను నియమించాలని జిల్లా రిటర్నింగ్ కార్యాలయాలను పోల్ ప్యానెల్ కోరింది. పెరుగుతున్న ఈ విపత్తును అరికట్టడానికి ఈ స్క్వాడ్లలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్కు చెందిన అధికారులు , సిబ్బంది ఉండాలి.
Date : 28-10-2024 - 1:45 IST -
#India
BJP : మహారాష్ట్ర ఎన్నికలు.. 40 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించిన బీజేపీ
BJP : మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. నవంబర్ 20న ఎన్నికలు నిర్వహించి.. 23న ఫలితాలు వెల్లడించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 9 కోట్ల 63 లక్షల మంది ఓటర్లు ఉండగా.. లక్షా 186 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఈసీ ఇప్పటికే ప్రకటించింది.
Date : 26-10-2024 - 2:04 IST -
#India
Congress : మహరాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ నేతలు
Congress : హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని భావించినా కాంగ్రెస్.. ఫలితాలు వెలువడే సరికి ఆశలన్నీ తలకిందులయ్యాయి. అధికారం పోయి ప్రతిపక్షంలో కూర్చోవల్సి వచ్చింది. తిరిగి బీజేపీనే అధికారంలోకి వచ్చింది.
Date : 15-10-2024 - 3:50 IST -
#India
Haryana CM Oath Ceremony: అక్టోబర్ 17న కొత్త సీఎం ప్రమాణం.. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ
ప్రమాణ స్వీకారానికి ప్రధాని అనుమతి లభించిందని హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఇటీవల నాయబ్ సింగ్ సైనీ ఢిల్లీలో ప్రధాని మోదీతో పాటు ఇతర బీజేపీ అగ్రనేతలను కలిశారు.
Date : 12-10-2024 - 5:36 IST