Assembly Elections
-
#Speed News
Jaya Sudha-BJP : బీజేపీలోకి జయసుధ.. త్వరలోనే కాషాయ కండువా కప్పుకోనున్నట్టు కథనాలు
Jaya Sudha-BJP : తెలంగాణ బీజేపీ సారధిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి పార్టీలోకి చేరికలను పెంచడంపై ఫోకస్ పెట్టారు.
Published Date - 01:09 PM, Sat - 29 July 23 -
#South
Free Bus Ride : మహిళలకు ఫ్రీ బస్సు సర్వీసులు షురూ
Free Bus Ride : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం..ఈరోజు (జూన్ 11) నుంచే కర్ణాటకలో అమల్లోకి వచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న బస్సులలో ఇక మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.
Published Date - 02:03 PM, Sun - 11 June 23 -
#Telangana
New Party : దక్షిణ, సెంట్రల్ తెలంగాణలో కొత్త పార్టీ బ్లూ ప్రింట్ ?
ప్రత్యేక వాదం సమయంలోనే దక్షిణ తెలంగాణ నినాదం(New Party) ఉంది.ఆ రోజున దక్షిణ తెలంగాణ వెనుకబాటు గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
Published Date - 03:36 PM, Wed - 31 May 23 -
#India
Crucial Constituencies: ఆ స్థానాల్లో హై ఓల్టేజ్ ఫైట్ ఖాయం..!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతోంది. విజయమే లక్ష్యంగా ప్రచారం హోరెత్తిస్తున్నాయి ప్రధాన పార్టీలు. కీలక నేతలు పోటీచేస్తున్న హైవోల్టేజ్ సీట్స్ (Crucial Constituencies)పై భారీ అంచనాలు వినిపిస్తున్నాయి.
Published Date - 10:32 AM, Thu - 4 May 23 -
#India
Assembly Elections: రేపే నాగాలాండ్, మేఘాలయ ఎన్నికలు..!
ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్లో ఫిబ్రవరి 27న జరగనున్న మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) సన్నాహాలు పూర్తయ్యాయి. శనివారం (ఫిబ్రవరి 25)తో రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది.
Published Date - 08:55 AM, Sun - 26 February 23 -
#Telangana
Bandi Sanjay: 2024 వరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్
రాష్ట్రంలో బిజెపి సంస్థాగత ఎన్నికలు 2024లో జరగనున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ (Bandi Sanjay)ను కొనసాగిస్తారని పార్టీ వర్గాల సమాచారం.
Published Date - 05:55 AM, Fri - 24 February 23 -
#India
Assembly Elections 2023: త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు..!
త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections 2023) తేదీలను అధికారులు ప్రకటించారు. త్రిపుర ఒకే దశలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్-మేఘాలయలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. మూడు రాష్ట్రాలలో 60-60 మంది సభ్యుల అసెంబ్లీలు ఉన్నాయి.
Published Date - 08:55 AM, Thu - 19 January 23 -
#India
Gujarat Assembly Elections: ఉగ్రవాదులను ప్రోత్సహించింది కాంగ్రెస్సే…ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..!!
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడింది. తొలిదశకు ఇంకా కొన్నిరోజుల సమయమే మిగిలింది. ఈ తరుణంలో ప్రధానపార్టీలన్నీ కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. అగ్రనేతలంతా గుజరాత్ ప్రచారంలో బిజీగా ఉన్నారు. 7వ సారి అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సూరత్ లో పర్యటించారు. నేత్రాంగ్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ఈ […]
Published Date - 08:06 AM, Mon - 28 November 22 -
#India
Manipur: ఓటర్లే ఎదురు డబ్బులిచ్చి గెలిపిస్తారు.. -మంత్రి
ఎన్నికలంటేనే డబ్బుల వ్యవహారం. సొమ్ము ఇవ్వకుంటే ఓట్లు పడవన్నది అభ్యర్థుల అనుభవసారం.
Published Date - 12:08 PM, Mon - 21 February 22 -
#India
Election Survey: ఐదు రాష్ట్రాల ఆత్మసాక్షి సర్వే
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆత్మ సాక్షి సర్వే ఫలితాలను వెల్లడించింది. పలు విడతలుగా చేసిన సర్వేల ప్రకారం బీజేపీ ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని తేల్చింది. ఉత్తర ప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షంగా నిలబడ నుంది.
Published Date - 08:00 AM, Sun - 30 January 22 -
#India
UP: నేరస్థులు నాయకులయ్యారా లేక నాయకులు నేరస్థులయ్యారా?
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేరచరితుల అంశం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో నేరస్థులు రాజకీయ నాయకులయ్యారా లేక రాజకీయ నాయకులు నేరస్థులయ్యారా? అన్నది చెప్పడం కష్టం అని యూపీకి చెందిన ఓ రాజకీయ విశ్లేషకుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం నేరస్థులను పెద్దఎత్తున అరికట్టిందని ప్రతి ఎన్నికల సభలోనూ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అయితే అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని 80మంది లోక్సభ ఎంపీల్లో 25 మంది […]
Published Date - 03:52 PM, Mon - 3 January 22 -
#Speed News
Punjab: రాహుల్ గాంధీ పై పంజాబ్ కాంగ్రెస్ ఫైర్
రాహుల్ గాంధీ పై మరోసారి పంజాబ్ కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేశారు. పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనవరి 3న మోగా జిల్లాలో రాహుల్ గాంధీ అధ్యక్షతన ర్యాలీ నిర్వహించాల్సి ఉండగా.. అయన న్యూ ఇయర్ వేడుకల కొరకు ఇటలీ వెళ్లారు. ఈ విషయం తెలిసిన రాష్ట్ర పార్టీ నేతలు ర్యాలీ ని రద్దు చేసుకున్నారు. అనేక గ్రూపులుగా ఏర్పడ్డ పంజాబ్ కాంగ్రెస్ ను ఒక వేదిక పైకి తీసుకురావడానికి ఈ ర్యాలీ […]
Published Date - 11:36 AM, Fri - 31 December 21 -
#Speed News
Uttar Pradesh: బీజేపీకి బిగ్ షాక్
ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు సునీల్ శాస్త్రి కాంగ్రెస్లో చేరారు. మంగళవారం కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రియాంక గాంధీ సమక్షంలో సునీల్ శాస్త్రి పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. శాస్త్రికి ప్రియాంక గాంధీ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సునీల్ శాస్త్రి కాంగ్రెస్లో చేరిన అనంతరం ప్రియాంక గాంధీ ట్వీట్టర్ వేదికగా “కాంగ్రెస్ సైనికుడు, భారత మాజీ ప్రధాని […]
Published Date - 11:24 AM, Wed - 29 December 21 -
#India
కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా.. ప్రియాంక గాంధీ 6 ప్రధాన హామీలు!
ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శకం నడుస్తోంది. బీజేపీ వ్యతిరేక విధానాలను ఎండగడతూ మోడీ సర్కార్ పై యుద్ధం చేస్తోంది.
Published Date - 04:14 PM, Sat - 23 October 21