Assam
-
#India
Floods :దేశవ్యాప్తంగా నదుల ఉద్ధృతి.. పలు రాష్ట్రాల్లో ముంపు భయాందోళనలు
Floods : దేశంలోని పలు రాష్ట్రాల్లో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తూ ప్రజలకు తీవ్ర ముప్పును తెచ్చిపెడుతున్నాయి. అసోం, బీహార్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్లో నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.
Published Date - 10:45 AM, Wed - 6 August 25 -
#Off Beat
Assam : కాజీరంగ జాతీయ ఉద్యానవనంలో హృదయాన్ని కదిలించే సంఘటన
కాజీరంగ జాతీయ ఉద్యానవనానికి సమీపంలోని బోర్జురి గ్రామంలో స్థానికులు ఓ చిన్న ఏనుగు దూడ ఒంటరిగా తిరుగుతున్న దృశ్యాన్ని గమనించారు. దానికి తల్లిదండ్రులు తోడిలేకపోవడం చూసి వారు చాలా చలించిపోయారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
Published Date - 02:39 PM, Mon - 7 July 25 -
#Sports
Riyan Parag: నమీబియాతో ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్.. కెప్టెన్గా రియాన్ పరాగ్!
అస్సాం క్రికెట్ జట్టు, నమీబియా క్రికెట్ జట్టు మధ్య 5 వన్డే మ్యాచ్ల సిరీస్ జరగనుంది. మొదటి మ్యాచ్ జూన్ 21న ఆడనున్నారు. రెండవ వన్డే జూన్ 23న, మూడు, నాల్గవ మ్యాచ్లు జూన్ 25, 27న జరగనున్నాయి.
Published Date - 11:51 AM, Wed - 11 June 25 -
#India
Earthquake : మనదేశంలో మరో భూకంపం.. రోడ్లపైకి జనం పరుగులు
అసోంలోని మోరిగావ్ ప్రాంతంలో గురువారం ఉదయం 2.25 గంటలకు భూమి(Earthquake) కంపించిందని పేర్కొంది.
Published Date - 07:20 AM, Thu - 27 February 25 -
#India
Women of the Year : పూర్ణిమా దేవి.. టైమ్ మేగజైన్ ‘విమెన్ ఆఫ్ ది ఇయర్’.. ఎవరామె ?
‘హర్గిలా ఆర్మీ’ గురించి, పూర్ణిమాదేవి బర్మన్(Women of the Year) గురించి.. ఫ్రాన్స్, కంబోడియా దేశాల్లోని స్కూళ్లలో పాఠాలు చెబుతున్నారు.
Published Date - 01:06 PM, Fri - 21 February 25 -
#India
Muslim Population : ఇండియాలోని ఈ ప్రాంతంలో 97 శాతం ముస్లింలు, ఏ స్టేట్లో ఎంతో తెలుసా.?
Muslim Population : భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ముస్లిం జనాభాను కలిగి ఉంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రచురించిన నివేదిక ప్రకారం, 2050 నాటికి (311 మిలియన్లు) అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశంగా భారతదేశం ఇండోనేషియాను అధిగమించనుంది. అంతేకాకుండా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో అత్యధిక జనాభాను కలిగి ఉంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ముస్లిం జనాభా పెరిగిందని చెబుతారు. రాష్ట్రంలో 97 శాతం మంది ముస్లిం మతాన్ని అనుసరిస్తున్నారు, ఇక్కడ ప్రతి 100 మందిలో 97 మంది ముస్లింలు. అందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇదిగో.
Published Date - 11:39 AM, Sat - 25 January 25 -
#India
Assam : అస్సాం గనిలో మరో 3 మంది కార్మికుల మృతదేహాలు
ఈ ఉదయం గని నుండి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న ముగ్గురు కార్మికులలో ఒకరు డిమా హసావో నివాసి 27 ఏళ్ల లిజెన్ మగర్గా గుర్తించారు. మరో రెండు మృతదేహాల గుర్తింపు కొనసాగుతోందని ఓ అధికారి తెలిపారు.
Published Date - 04:35 PM, Sat - 11 January 25 -
#Speed News
HMPV: భారతదేశంలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి .. తాజాగా 10 నెలల చిన్నారికి వైరస్!
చైనాలో హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. కోవిడ్ తర్వాత ఇప్పుడు చైనా నుంచి మరో వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది.
Published Date - 02:40 PM, Sat - 11 January 25 -
#India
Assam Coal Mine: తొమ్మిది మంది బొగ్గుగని కార్మికులు బతికేనా ? 2 రోజులుగా 100 అడుగుల లోతున !
ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి నేవీ డీప్ డైవర్లు(Assam Coal Mine) వెళ్లారు.
Published Date - 08:12 AM, Wed - 8 January 25 -
#Speed News
Bhadrachalam : ఏనుగుల దాడిలో ఆర్మీ జవాన్ మృతి
Bhadrachalam : ఏనుగుల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో సాయిచంద్రరావు కిందపడిపోగా, ఏనుగులు అతని పై దాడి చేసి ప్రాణాలు కోల్పోయేలా చేశాయి
Published Date - 04:07 PM, Tue - 5 November 24 -
#India
Assam : పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్
Assam : ఈరోజు ఉదయం అగర్తల నుంచి బయలుదేరిన ముంబయి వెళ్లే లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 3:55 గంటలకు అస్సాంలోని డిబ్లాంగ్ స్టేషన్ వద్ద పట్టాలు తప్పిందని రైల్వే ప్రతినిధి తెలిపారు. రైలులోని పవర్ కార్, ఇంజన్ సహా 8 కోచ్లు పట్టాలు తప్పాయి.
Published Date - 08:15 PM, Thu - 17 October 24 -
#India
Badruddin Ajmal : పార్లమెంట్, ఢిల్లీ ఎయిర్పోర్ట్ వక్ఫ్ ఆస్తులే: ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
Badruddin Ajmal : ''పార్లమెంట్ భవనం కూడా వక్ఫ్ ఆస్తిలో భాగమే. విమానాశ్రయం కూడా వక్ఫ్ భూమిలో నిర్మించబడింది. అనుమతి లేకుండా వక్ఫ్ భూమిని ఉపయోగించడం తప్పు. ఈ వక్ఫ్ బోర్డు సమస్యపై త్వరలో తమ ప్రభుత్వం పడిపోతుంది.''
Published Date - 04:44 PM, Thu - 17 October 24 -
#India
Mamata Warns Modi: ఢిల్లీ తగలపెట్టేస్తా జాగ్రత్త: మమతా మాస్ వార్నింగ్
మీరు బెంగాల్ను తగలబెడితే, అస్సాం, ఈశాన్య, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్. ఒడిశా, ఢిల్లీ కూడా తగలబడిపోతుంది అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బెంగాల్ ని బంగ్లాదేశ్ అని కొందరు అనుకుంటున్నారని మమత అన్నారు.
Published Date - 11:34 PM, Wed - 28 August 24 -
#India
19 Bombs Planted : 19 చోట్ల బాంబులు.. ఆ రాష్ట్రంలో కలకలం.. ఏమైందంటే ?
అసోం సహా మన దేశంలోని చాలా ఈశాన్య రాష్ట్రాల్లో నేటికీ చాలా వేర్పాటువాద సంస్థలు యాక్టివ్గా ఉన్నాయి.
Published Date - 04:21 PM, Thu - 15 August 24 -
#Health
Swine Flu: ఆందోళన పెంచుతున్న వ్యాధులు.. బర్డ్ ఫ్లూ తర్వాత స్వైన్ ఫ్లూ
గత కొన్ని నెలలుగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ, గవదబిళ్లలు వంటి తీవ్రమైన వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి.
Published Date - 11:01 AM, Fri - 10 May 24