Ashwini Vaishnaw
-
#India
Vande Bharat Sleeper : పట్టాలెక్కనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు
Vande Bharat Sleeper : భారతీయ రైల్వేలో ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేయబోతోంది.
Date : 04-08-2025 - 9:15 IST -
#India
Railways : రైల్వేశాఖ కీలక నిర్ణయం.. దేశవ్యాప్తంగా రైళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు..
Railways : భారతీయ రైల్వే మరోసారి తన భద్రతా ప్రమాణాలను మెరుగుపరచేందుకు వినూత్న, వ్యాప్తివంతమైన చర్యలు తీసుకునే దిశగా ముందుకు సాగుతోంది.
Date : 14-07-2025 - 12:36 IST -
#India
Bihar : బీహార్ ఎన్నికల వేడి.. అభివృద్ధి ప్రాజెక్టులతో ఎన్డీఏ ముందంజ
Bihar : బీహార్ రాజకీయాల్లో వేడి ఎప్పుడో మొదలైంది. శరవేగంగా ఎన్నికల సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తుది షెడ్యూల్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.
Date : 08-07-2025 - 1:57 IST -
#Andhra Pradesh
Railway Project: ఏపీకి మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం!
ఝార్ఖండ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలోని ఏడు జిల్లాలను కవర్ చేస్తూ భారతీయ రైల్వే రెండు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.
Date : 11-06-2025 - 6:10 IST -
#India
Online Betting : రాష్ట్రాలు ఆన్లైన్ బెట్టింగ్పై చట్టాలు చేయొచ్చు : కేంద్రం
తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 1410 గేమింగ్ సైట్లను ఇప్పటికే నిషేధించామని వెల్లడించారు. ఈ ప్రశ్నకు వైష్ణవ్ నుంచి అంతే సూటిగా సమాధానం వచ్చింది. కేంద్ర ప్రభుత్వ నైతికతను ప్రశ్నించే హక్కు లేదన్నారు.
Date : 26-03-2025 - 6:07 IST -
#India
Nuclear Energy: భారతీయ రైల్వేకు ఇక అణు విద్యుత్తు.. సంచలన నిర్ణయం
అణు విద్యుత్ను(Nuclear Energy) వినియోగించాలని భారత రైల్వేశాఖ యోచిస్తోంది.
Date : 10-02-2025 - 9:09 IST -
#India
Ashwini Vaishnaw : సికింద్రాబాద్లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు..
కాజీపేటలో రైల్వేప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు తెలంగాణకు రూ.41,677 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 1326కి.మీ కవచ్ టెక్నాలజీ పనిచేస్తోందని తెలిపారు.
Date : 03-02-2025 - 6:18 IST -
#India
Zuckerberg Vs Ashwini Vaishnaw : భారత ఎన్నికలపై మార్క్ జుకర్బర్గ్ వ్యాఖ్యలు.. ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కౌంటర్
చాలాదేశాల్లో అధికార పార్టీలు గద్దె దిగాల్సి వచ్చింది’’ అని జుకర్ బర్గ్(Zuckerberg Vs Ashwini Vaishnaw) వ్యాఖ్యానించారు.
Date : 14-01-2025 - 2:19 IST -
#India
Vande Bharat Sleeper : మూడో రోజు వందేభారత్ స్లీపర్ ట్రయల్ విజయవంతం
Vande Bharat : రాజస్థాన్లోని కోటా-లాబాన్ మధ్య 30 కిలోమీటర్ల పరిధిలో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరీక్షించబడింది. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా ప్రమాణాల ఆధారంగా ఈ రైలు ట్రయల్ నిర్వహించారు. ట్రయల్ సమయంలో రైలు క్రాస్ ట్రాక్స్పై నడవగల సామర్థ్యాన్ని, వేగం, బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్ సస్పెన్షన్, కప్లర్ ఫోర్స్ వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించారు.
Date : 03-01-2025 - 10:20 IST -
#Telangana
Hyderabad to Vijayawada : హైస్పీడ్ ట్రైన్స్.. గంటలోనే హైదరాబాద్ టు విజయవాడ.. విమానం కంటే చౌక!
హైస్పీడ్ రైలు(Hyderabad to Vijayawada) కూడా అంతే సమయంలో మనల్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరవేస్తుంది.
Date : 28-11-2024 - 9:28 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : కేంద్రం వద్ద పిఠాపురం ప్రస్తావన తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan : అశ్విని వైష్ణవ్ తో భేటీ లో పిఠాపురం ప్రస్తావన తీసుకొచ్చారు. పిఠాపురం లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం తో పాటు పలు రైళ్లను నిలుపుదల చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు
Date : 27-11-2024 - 3:22 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : గజేంద్ర సింగ్ షెఖావత్తో ముగిసిన డిప్యూటీ సీఎం పవన్ భేటీ..
Pawan Kalyan : సోమవారం ఢిల్లీ చేరుకున్న పవన్ కల్యాణ్ నేడు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆయన వెంట జనసేన ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్, గజేంద్ర సింగ్ షెఖావత్కు తనకు ఉన్న అపారమైన గౌరవాన్ని వ్యక్తం చేశారు.
Date : 26-11-2024 - 12:17 IST -
#India
Winter Parliament Sessions : నేడు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు
Winter Parliament Sessions : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934ను సవరించేందుకు ఉద్దేశించిన బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లుతో సహా పలు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి 1970 నాటి బ్యాంకింగ్ కంపెనీల (అండర్టేకింగ్ల స్వాధీనం , బదిలీ) చట్టం , 1980 నాటి బ్యాంకింగ్ కంపెనీల (అండర్టేకింగ్ల స్వాధీనం , బదిలీ) చట్టాన్ని సవరించడానికి బిల్లులను కూడా ముందుకు తెస్తారు.
Date : 25-11-2024 - 11:29 IST -
#Andhra Pradesh
South Coast Railway Zone: రాష్ట్రానికి కేంద్రం గుడ్ న్యూస్…. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి ముందడుగు!
ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కల సాకారమవుతోంది. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నది. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటనతో టెండర్ల ప్రక్రియ ప్రారంభం అయింది.
Date : 25-11-2024 - 11:23 IST -
#India
Parliament Sessions : రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నేడు అఖిలపక్ష సమావేశం
Parliament Sessions : కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్ ఉభయ సభల్లోని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు. పార్లమెంట్ హౌస్ అనెక్స్లోని ప్రధాన కమిటీ రూమ్లో ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనుంది.
Date : 24-11-2024 - 1:24 IST