Ashwini Vaishnaw
-
#Business
Train Fare Concessions: సీనియర్ సిటిజన్లకు రైలు ఛార్జీలలో ప్రత్యేక తగ్గింపు లభిస్తుందా..?
సీనియర్ సిటిజన్లు, క్రీడలలో నిమగ్నమైన వ్యక్తులు మార్చి 2020 కంటే ముందు రైల్వే టిక్కెట్లపై పొందే రాయితీ ప్రయోజనాన్ని ఇప్పటికీ పొందుతున్నారా అని రైల్వే మంత్రిని అడిగారు.
Date : 04-08-2024 - 11:45 IST -
#India
Amrit Bharat Trains : రాబోయే రోజుల్లో 1000 అమృత్ భారత్ రైళ్లు
రాబోయే సంవత్సరాల్లో భారతదేశం కనీసం 1,000 కొత్త తరం అమృత్ భారత్ రైళ్లను తయారు చేస్తుందని , అదే సమయంలో గంటకు 250 కి.మీ వేగంతో నడిచే రైళ్లను తయారు చేయడానికి కూడా పనులు జరుగుతున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం తెలిపారు. PTI-వీడియోలకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, వందే భారత్ రైళ్ల ఎగుమతిపై రైల్వే ఇప్పటికే పని ప్రారంభించిందని, వచ్చే ఐదేళ్లలో మొదటి ఎగుమతి జరుగుతుందని ఆయన అన్నారు.నరేంద్ర మోదీ ప్రభుత్వం హయాంలో గత […]
Date : 03-03-2024 - 1:49 IST -
#Andhra Pradesh
Vizag : రైల్వే భూమి విషయంలో కేంద్ర రైల్వే మంత్రి అబద్దం చెప్పాడు – విశాఖ కలెక్టర్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) గురువారం మధ్యంతర బడ్జెట్ (Interim Budget)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్లో పలు కీలక విషయాలను వెల్లడించడం తో పాటు పలు కేటాయింపులు చేసారు. వీటిలో తెలుగు రాష్ట్రాలకు (Telugu states) సంబదించిన రైల్వే బడ్జెట్ (Railway Budget 2024) ప్రకటించారు. కాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ (Ashwini Vaishnaw) మాట్లాడుతూ.. విశాఖ రైల్వే జోన్ కోసం (Vizag Railway […]
Date : 02-02-2024 - 3:56 IST -
#India
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ.. స్పష్టం చేసిన కేంద్ర రైల్వే మంత్రి
ఈ ఘోర రైలు ప్రమాదానికి డ్రైవర్(Driver) తప్పిదం లేకపోవచ్చని, అతివేగం కాదని రైల్వేశాఖ పేర్కొంటుంది. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థ సరిగ్గానే ఉన్నప్పటికీ అందులో ఎవరో ట్యాంపరింగ్కు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Date : 04-06-2023 - 9:42 IST -
#Speed News
Odisha Train Accident: ఈ సమయంలో రాజకీయాలు తగదు.. మమతా బెనర్జీపై రైల్వే మంత్రి ఫైర్
ఒడిశాలోని బాలాసోర్లో రైలు ప్రమాద స్థలాన్ని సందర్శించిన అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శనివారం ప్రమాద స్థలాన్ని సందర్శించిన ఆమె
Date : 03-06-2023 - 8:50 IST -
#World
Arunachal Pradesh: చైనా సరిహద్దు ప్రాంతాల్లో వేగంగా 4G సేవలు
చైనా సరిహద్దులో ఉన్న అరుణాచల్ ప్రదేశ్లోని దాదాపు 336 గ్రామాల్లో 4G మొబైల్ టెలిఫోన్ కనెక్టివిటీ త్వరలో ప్రారంభం కానుంది.
Date : 22-04-2023 - 10:21 IST -
#Technology
BSNL 5g: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు శుభవార్త.. త్వరలోనే అందుబాటులోకి 5 జీ సేవలు?
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ఒక చక్కటి శుభవార్త. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు 5జీ సేవల కోసం ఎదురుచూస్తున్న
Date : 10-12-2022 - 7:00 IST -
#Technology
Govt asks WhatsApp: వాట్సాప్ ఆగిపోవడానికి కారణమేంటో చెప్పండి..!
అక్టోబర్ 25వ తేదీన మంగళవారం నాడు మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలు నిలిచిపోవడంపై నివేదిక కోరినట్లు ప్రభుత్వం బుధవారం తెలిపింది.
Date : 27-10-2022 - 5:38 IST -
#Andhra Pradesh
Vizag Railway Zone : విశాఖ రైల్వే జోన్ నిర్మాణ కార్యాచరణ సిద్ధం
విశాఖ రైల్వే జోన్ నిర్మాణానికి సర్వం సిద్ధం అయిందని కేంద్రం చెబుతోంది. కొత్త రైల్వే జోన్ కార్యాచరణ వేగవంతం అవుతుందని వెల్లడించారు.
Date : 06-08-2022 - 5:00 IST -
#India
India’s First 5G Call: 5జీ టెస్ట్ కాల్ సక్సెస్…!!
IIT మద్రాస్ లో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం 5జీ విజయవంతంగా టెస్ట్ కాల్ చేశారు. నెట్ వర్క్ భారత్ లో తొలిసారిగా డెవలప్ చేసినట్లు మంత్రి తెలిపారు.
Date : 20-05-2022 - 5:10 IST