Asaduddin Owaisi
-
#Telangana
Asaduddin Owaisi Assets: అసదుద్దీన్ ఒవైసీ ఆస్తి వివరాలు.. సొంత కారు లేదట
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తన ఆస్తి వివరాలను ప్రకటించారు. 2019 లో ప్రకటించిన ఆస్తులు రూ.13 కోట్ల కాగా 2014 సమయానికి రూ. 23.87 కోట్లుగా చూపించారు.
Published Date - 11:19 PM, Fri - 19 April 24 -
#Telangana
Madhavi Latha : మరోసారి అసదుద్దీన్ వర్సెస్ మాధవీలత.. కీలక వ్యాఖ్యలు
Asaduddin..Madhavi Latha: గత కొన్ని రోజులుగా ఎంఐఎం అధినేతకు మాధవీలత మాటాల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ(Telangana)లో లోక్ సభ ఎన్నికల ప్రచారం(Lok Sabha election campaign) హోరేత్తిపోతోంది. అన్ని పార్టీల తీరు ఒక ఎత్తైతే.. మాధవీ లత, అసదుద్దీన్ ల తీరు మరో తీరులా కనిపిస్తోంది. అయితే రామనవమి సందర్భంగా ఓ మతపరమైన భవనంపైకి బాణాన్ని ఎక్కుపెడుతున్నట్లు మాధవీలత చేసి చూయించారు. ఈ ఘటనపై అసదుద్దీన్ ఫైర్ అయ్యారు. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలు మంచిది […]
Published Date - 11:34 AM, Fri - 19 April 24 -
#Telangana
Kishan Reddy Vs MIM – Congress : కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఓడించేందుకు సీఎం రేవంత్ బిగ్ స్కెచ్!
Kishan Reddy Vs MIM - Congress : తెలంగాణలోని హై ప్రొఫైల్ లోక్సభ సీట్లలో ఒకటి సికింద్రాబాద్.
Published Date - 08:18 AM, Wed - 17 April 24 -
#India
Lok Sabha Polls 2024: ఒవైసీ సంచలన నిర్ణయం.. అన్నా డీఎంకేతో పొత్తు ఖరారు
లోకసభ ఎన్నికల ముందు ఎంఐఎం పార్టీ అధినేత ఒవైసీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు ఉంటుందని, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వరకు పొత్తు కొనసాగుతుందని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.
Published Date - 07:41 PM, Sat - 13 April 24 -
#Telangana
Owaisi : బోగస్ ఓట్ల ఆరోపణపై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ
Asaduddin Owaisi: హైదరాబాద్(Hyderabad) లోక్ సభ నియోజకవర్గం(Lok Sabha Constituency) పరిధిలో బోగస్ ఓట్లు(Bogus votes) ఉన్నాయన్న బీజేపీ(BJP) అభ్యర్థి కొంపెల్ల మాధవీలత(Madhavilatha) ఆరోపణలపై మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) స్పందించారు. హైదరాబాద్ లోక్ సభ పరిధిలో 6 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలను అసదుద్దీన్ ఖండించారు. ఓటరు జాబితా గురించి ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందన్నారు. వీటిలో మన పాత్ర ఏమీ ఉండదన్నారు. ఓటరు జాబితాలో […]
Published Date - 03:50 PM, Sat - 13 April 24 -
#India
Jan Lok Poll Survey : అసదుద్దీన్కు షాక్.. జన్ లోక్పాల్ సర్వేలో సంచలన ఫలితాలు!
Lok sabha Elections Jan Lok Poll Survey: లోక్ సభ ఎన్నికల వేళ పలు సర్వేలు రాజకీయ పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే పలు పార్టీల అభ్యర్థులు ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ప్రారంభించారు. మాములుగా పైన మాత్రం విజయంపై ధీమాగానే ఉన్నా.. లోపల తాము గెలుస్తామో లేదో అన్న టెన్షన్ వారిని వేధిస్తోంది. అసలు జనం మనసుల్లో ఏముందోనని అభ్యర్థులు ఎప్పటికప్పుడు వారి అనుచరులు, నాయకులతో గ్రౌండ్ రిపోర్టును తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పలు […]
Published Date - 01:58 PM, Mon - 8 April 24 -
#Speed News
Asaduddin Owaisi : పాలకులు ఫారోలుగా మారితే మోసెస్ వస్తాడు : ఒవైసీ
Asaduddin Owaisi : అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్లో మజ్లిస్ పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టారు.
Published Date - 09:29 AM, Mon - 1 April 24 -
#Telangana
Owaisi: సీఏఏ అమలుపై స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో ఒవైసీ పిటిషన్
Asaduddin Owaisi: పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి 2014 డిసెంబరు 31కి ముందు భారత్ లో ప్రవేశించిన హిందూ, సిక్కు, క్రైస్తవ, జైన, పార్శీ వర్గాల ప్రజలకు భారత పౌరసత్వాన్ని అందించే పౌరసత్వ సవరణ చట్టం(Citizenship Amendment Act) (సీఏఏ) అమలును నిలిపివేయాలంటూ మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. We’re now on WhatsApp. Click to Join. సీఏఏ అమలు కొనసాగకుండా స్టే ఇవ్వాలంటూ ఒవైసీ […]
Published Date - 03:13 PM, Sat - 16 March 24 -
#Speed News
Asaduddin Owaisi : మీరు మతం ఆధారంగా చట్టం చేయలేరు
పౌరసత్వ (సవరణ) చట్టంపై (CAA) భారతీయ జనతా పార్టీ (BJP)పై ఏఐఎంఐఎం (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) మండిపడ్డారు. దేశంలో మతం ఆధారంగా చట్టాన్ని రూపొందించలేమని అన్నారు. “ఇది రాజకీయ పార్టీలకే పరిమితమైన అంశం కాదు. ఇది మొత్తం దేశానికి సంబంధించిన విషయం. 17 కోట్ల మంది ముస్లింలను దేశం లేకుండా చేయాలనుకుంటున్నారా? ఇది రాజ్యాంగ మూలాధారాలకు విరుద్ధం. ఇది సహేతుకమైన పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించదు, ”అని ఓవైసీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ […]
Published Date - 12:12 PM, Wed - 13 March 24 -
#Speed News
Hyderabad: ఓల్డ్ సిటీలో 3 కోట్ల అభివృద్ధి పనులకు ఒవైసీ శంకుస్థాపన
హైదరాబాద్లో రూ.3 కోట్ల విలువైన పనులకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శంకుస్థాపన చేశారు. శనివారం యాకుత్పురా అసెంబ్లీ నియోజకవర్గంలోఆయన 3 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
Published Date - 07:00 PM, Sat - 9 March 24 -
#Telangana
Madhavi Latha : ఒవైసీని హెచ్చరించిన బీజేపీ లోక్ సభ అభ్యర్థి మాధవి లత
లోక్ సభ (Lok Sabha) ఎన్నికల వేళ.. బీజేపీ (BJP) అధిష్ఠానం ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించగా.. అందులో హైదరాబాద్ నుండి చోటు దక్కించుకున్న కొత్త ముఖం కొంపెల్ల మాధవి లత (Madhavi Latha) పేరు ఇప్పుడు మారు మోగిపోతుంది. ఈమె పేరు ప్రకటించిన దగ్గరి నుండి ఈమె గురించి తెలుసుకునే పనిలో పడ్డారు అంత. ప్రముఖ విరించి హాస్పిటల్స్ చైర్ పర్సనే కొంపెల్ల మాధవీ లత. ఈమె రిలిజీయస్ యాక్టివిటీస్లో చురుగ్గా పాల్గొంటున్నారు. హైదరాబాద్ […]
Published Date - 11:23 AM, Mon - 4 March 24 -
#Telangana
Hyderabad: ఒవైసీకి హిందుత్వంతో బీజేపీ చెక్ పెట్టనుందా?
లోక్సభ ఎన్నికల దృష్ట్యా బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో ప్రధాని మోదీ సహా 195 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ విడుదల చేసింది, అయితే ఈ జాబితాలో ఒక పేరు అందరి దృష్టిని ఆకర్షించింది. ఈసారి ఒవైసీపై బీజేపీ కొత్త వ్యూహాన్ని ప్రదర్శించింది
Published Date - 11:26 AM, Sun - 3 March 24 -
#Telangana
Madhavi Latha vs Owaisi : అసదుద్దీన్తో ఢీ.. బీజేపీ అభ్యర్థి మాధవీలత ఎవరో తెలుసా ?
Madhavi Latha vs Owaisi : తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకుగానూ 9 సీట్లకు అభ్యర్థుల పేర్లను బీజేపీ అనౌన్స్ చేసింది.
Published Date - 07:40 AM, Sun - 3 March 24 -
#World
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ యువకులు
సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు కల్పిస్తామని మోసపూరితంగా రష్యాకు పంపిన స్థానిక ఏజెంట్ల బారిన పడి తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులతో సహా డజనుకు పైగా భారతీయులు రష్యా-ఉక్రెయిన్ వార్ లో చిక్కుకుపోయారు.
Published Date - 08:20 AM, Thu - 22 February 24 -
#India
AIMIM: బీహార్లో ఎంఐఎం నేత అబ్దుల్ సలామ్ కాల్చివేత
MIM Leader Shot Dead: : బీహార్లోని గోపాల్గంజ్లో గతరాత్రి దారుణం జరిగింది. ఎంఐఎం రాష్ట్ర కార్యదర్శి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ సలామ్ అలియాస్ అస్లామ్ ముఖియా కాల్చివేతకు గురయ్యారు. విషయం తెలిసిన పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖియా కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. గత నెలలో సివాన్ జిల్లా అధ్యక్షుడు అరీఫ్ జమాల్ను కూడా కాల్చి […]
Published Date - 11:38 AM, Tue - 13 February 24