HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Pakistan Prime Minister And The Army Chief Are Fools Asaduddin Owaisi Comments

Asaduddin Owaisi : చైనా ఆర్మీ డ్రిల్ ఫొటోతో నాటకాలు.. పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌లపై ఒవైసీ ఫైర్

భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్(Asaduddin Owaisi)  మతపరమైన అంశాలను లేవనెత్తడాన్ని ఒవైసీ ఖండించారు. 

  • By Pasha Published Date - 12:12 PM, Tue - 27 May 25
  • daily-hunt
Asaduddin Owaisi Kuwait All Party Delegation Pakistan Prime Minister Army Chief

Asaduddin Owaisi: పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆ దేశ ఆర్మీ  చీఫ్ ఆసిమ్ మునీర్‌లను మించిన ఫూల్స్ మరెవరూ లేరని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు.  ‘‘ఇటీవలేే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఒక ఫొటోను బహుమతిగా ఇచ్చాడు. ఈ తెలివితక్కువ జోకర్లు భారతదేశంతో పోటీ పడాలని అనుకుంటున్నారు. వాళ్లు 2019 నాటి చైనా ఆర్మీ డ్రిల్ ఫొటోను ఇచ్చుకున్నారు. ఆ ఫొటోను చూపించి, తాము భారతదేశంపై విజయం సాధించామని చెప్పుకుంటున్నారు. ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్ సక్సెస్ అయిందని అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారు. పాకిస్తాన్ ఇలాగే మూర్ఖంగా పనిచేస్తుంది’’ అని ఒవైసీ కామెంట్ చేశారు. కనీసం కాపీ కొట్టే తెలివి కూడా పాకిస్తాన్ పాలకులకు లేదని ఆయన ధ్వజమెత్తారు. పాకిస్తాన్ చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మరని, అది అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ అని పేర్కొన్నారు.  పాక్ వాదనలో చిటికెడు ఉప్పు అంతటి నిజం కూడా లేదన్నారు. పాక్ ఉగ్రవాదంపై ప్రపంచవ్యాప్త ప్రచారం కోసం బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలో భారత్ నుంచి వెళ్లిన అఖిలపక్ష ప్రతినిధి బృందంలో అసదుద్దీన్ ఒవైసీ సభ్యుడిగా ఉన్నారు. కువైట్‌లోని ప్రవాస భారతీయులతో జరిగిన సంభాషణ సందర్భంగా ఆయన తాజా కామెంట్స్ చేశారు.

#WATCH | During an interaction with the Indian diaspora in Kuwait, AIMIM MP Asaduddin Owaisi says, ” Yesterday, the Pakistani Army chief gifted a photo to the Pakistani PM Shehbaz Sharif…these stupid jokers want to compete with India, they had given a photograph of a 2019… pic.twitter.com/xJoaBo6zhO

— ANI (@ANI) May 26, 2025

Also Read :New UPI Rules : ఆగస్టు 1 నుంచి కొత్త యూపీఐ రూల్స్‌.. తప్పక తెలుసుకోండి

పాక్‌ను గ్రే లిస్ట్‌లో చేర్చాలి

‘‘పాకిస్తాన్ తన సైనిక, ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడానికి 2 బిలియన్ డాలర్ల అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) రుణాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. అందుకే పాకిస్తాన్‌ను మళ్లీ  ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రే లిస్ట్‌లో చేర్చాలి. FATF గ్రే లిస్ట్ ప్రాముఖ్యత ఏమిటంటే.. ఈ లిస్టులో ఉన్న దేశం ఆర్థిక లావాదేవీలు చేసినప్పుడు భారీ పరిశీలన జరుగుతుంది’’ అని అసదుద్దీన్ ఒవైసీ వివరించారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో మనీలాండరింగ్, హవాలా లావాదేవీల ద్వారా భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ స్పాన్సర్‌షిప్ అందిస్తోందన్నారు.

Also Read :Terror Links Case: విజయనగరం‌లో పేలుళ్లకు కుట్ర.. సౌదీ, పాక్‌లలో సిరాజ్‌కు ట్రైనింగ్

భారతీయ ముస్లింలే ఎక్కువ నిజాయితీపరులు

భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్(Asaduddin Owaisi)  మతపరమైన అంశాలను లేవనెత్తడాన్ని ఒవైసీ ఖండించారు.  పాకిస్తాన్ కంటే భారత్‌లోనే ఎక్కువ సంఖ్యలో ముస్లింలు ఉన్నారని పాక్ ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు. పాకిస్తానీల కంటే భారతీయ ముస్లింలే ఎక్కువ నిజాయితీపరులని ఒవైసీ స్పష్టం చేశారు.  ఒవైసీ, బైజయంత్ పాండాలతో కూడిన అఖిలపక్ష టీమ్‌లో నిశికాంత్ దూబే, ఫాంగ్నోన్ కొన్యాక్, రేఖా శర్మ, సత్నామ్ సింగ్ సంధు, గులాం నబీ ఆజాద్, దౌత్యవేత్త హర్ష్ ష్రింగ్లా ఉన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • All Party Delegation
  • asaduddin owaisi
  • Kuwait
  • pakistan
  • Pakistan Army chief
  • Pakistan Prime Minister

Related News

Once again, India's humanitarian approach...an early warning to Pakistan

Sutlej River : మరోసారి భారత్‌ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక

భారత విదేశాంగ శాఖ ద్వారా ఇస్లామాబాద్‌కు ఈ సమాచారాన్ని నిన్ననే పంపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సట్లెజ్ నది వరద ఉద్ధృతికి లోనవుతుందని, పాక్‌లో ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించకూడదనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు భారత అధికారులు స్పష్టం చేశారు.

  • Attack In Balochistan

    Pakistan : బెలూచిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి – 25 మంది మృతి

  • A massive earthquake shook Afghanistan, killing more than 250 people

    Earthquake : ఆఫ్ఘనిస్థాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి

  • Nobel Peace Prize

    Nobel Peace Prize: నోబెల్ బహుమతి పొందాలని ఆశ‌ప‌డిన ట్రంప్‌.. భారీ షాక్ ఇచ్చిన భార‌త్‌!

Latest News

  • Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

  • Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

  • GST 2.0 : GST 2.0తో ప్రభుత్వానికి ఎంత నష్టమంటే?

  • Kavitha Vs Harish : నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..కవిత కు ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన హరీశ్

  • Afghanistan Earthquake : ప్రాణాలు పోతుంటే విపరీత ఆచారం అవసరమా?

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd