APCC
-
#Andhra Pradesh
YS Sharmila : రోజా ఇంట్లో నలుగురు మంత్రులు.. నగరిలో షర్మిల సెటైర్లు!
భారత ఎన్నికల సంఘం ప్రకటించిన విధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13, 2024న లోక్సభ ఎన్నికలతో పాటు అదే రోజున జరగనున్నాయి .
Date : 17-04-2024 - 11:26 IST -
#Andhra Pradesh
APCC : కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరుగుతుందా..?
వచ్చే ఎన్నికల్లో తమ ఓట్ల శాతం పెరగడంపై కాంగ్రెస్ (Congress Praty) అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు.
Date : 14-04-2024 - 6:43 IST -
#Andhra Pradesh
YS Sharmila : 9 హామీలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు సహాయం చేయగలవా.?
ఉచితాలు లేదా పథకాలు రాష్ట్రానికి, దేశానికి అవి కలిగించే ఆర్థిక భారాన్ని బట్టి మంచిదా అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్న. అయితే ఉచితాలకు అనుకూలంగా ఉన్న పార్టీలు ఓటర్లకు అదే హామీనిచ్చి అధికారంలోకి వస్తున్నాయి. పాత కాంగ్రెస్ హామీలతో అధికారంలోకి వచ్చింది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది.
Date : 30-03-2024 - 9:58 IST -
#Andhra Pradesh
Konathala Ramakrishna : సొంతగూటికి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ..?
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కాంగ్రెస్లో చేరుతున్నట్లు విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు గొంప
Date : 03-01-2024 - 11:38 IST -
#Andhra Pradesh
AP Congress : ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్గా మాణికం ఠాగూర్
కర్ణాటక, తెలంగాణలో అధికారం చేపట్టిన తరువాత కాంగ్రెస్ మిగతా రాష్ట్రాలపై పోకస్ పెట్టింది. తాజాగా మరో తెలుగు రాష్ట్రామైన
Date : 24-12-2023 - 9:15 IST -
#Andhra Pradesh
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు.. ఏపీలో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ క్యాడర్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ క్యాడర్లో జోష్ మొదలైంది.
Date : 04-12-2023 - 7:59 IST -
#Speed News
Rahul Gandhi : త్వరలో రాహుల్ గాంధీ వైజాగ్ టూర్.. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు..!
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మిక సంఘాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతు
Date : 04-07-2023 - 7:46 IST -
#Andhra Pradesh
Gidugu Rudraraju: ఏపీ పీసీసీ చీఫ్గా గిడుగు రుద్రరాజు
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికైన కొద్ది రోజుల్లోనే పార్టీని పటిష్టం చేసే దిశగా చర్యలు చేపట్టారు.
Date : 23-11-2022 - 9:59 IST -
#Speed News
Bharat Jodo Yatra In AP : ఏపీలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర.. రాహుల్కు ఘన స్వాగతం పలికిన నేతలు
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది....
Date : 18-10-2022 - 11:55 IST -
#Andhra Pradesh
PM Modi : ప్రధాని మోడీ పర్యటనలో బయటపడ్డ నిఘా వైఫల్యం.. హెలికాఫ్టర్ దగ్గరకు…?
ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్న మోడీ అక్కడి నుంచి నేరుగా భీమవరం చేరుకున్నారు. అయితే మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తిరుగు ప్రయాణమైన మోడీకి నిరసన సెగ తగిలింది. ఏపీ కాంగ్రెస్ నాయకులు పక్కా ప్రణాళికతో ఆయనకు నిరసన తెలిపారు. గాల్లోకి నల్ల బెలూన్లు ఎగురవేస్తూ నిరసన తెలిపారు, కీసరపల్లి వద్ద […]
Date : 04-07-2022 - 1:07 IST