Ap
-
#Andhra Pradesh
Vizag : విశాఖను వాణిజ్య రాజధానిని చేస్తా అంటూ బాబు హామీ..
విశాఖను వైసీపీ గంజాయి, డ్రగ్స్ రాజధానిగా మారిస్తే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖను వాణిజ్య రాజధానిని చేస్తామని ఉత్తరాంధ్ర ప్రజలకు చంద్రబాబు మాటిచ్చారు
Date : 15-04-2024 - 11:30 IST -
#Andhra Pradesh
Jagan : ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రమాదం నుంచి తప్పించుకున్నా: సీఎం జగన్
CM Jagan:సీఎం జగన్ విజయవాడ(Vijayawada)లో రోడ్ షో(Road show) సందర్భంగా జరిగిన రాయి దాడి(stone attack)లో గాయపడిన సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు ఆయన ఒక రోజు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఈ ఉదయం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ఆయన మళ్లీ ప్రారంభించారు. కేసరపల్లి క్యాంప్ నుంచి ఆయన యాత్ర ప్రారంభమయింది. ఈ సందర్భంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన నేతలు ఆయనను కలిసి పరామర్శించారు. బస్సు యాత్రకు వస్తున్న విశేష ఆదరణను చూసి […]
Date : 15-04-2024 - 2:37 IST -
#Andhra Pradesh
Stone Attack on Jagan : జగన్ ఫై దాడి చేసినవారిని పట్టిస్తే రూ.2 లక్షల నగదు బహుమతి
రాళ్ల దాడి చేసిన నిందితులను పట్టిస్తే భారీ నగదు బహుమతి ఇస్తామని పోలీస్ కమిషనర్(Police Commissioner) ప్రకటించారు
Date : 15-04-2024 - 2:15 IST -
#Andhra Pradesh
Elections : ఏపీ రాళ్ల రాజకీయాలు – మీవే ప్రాణాలా..మావీ కావా..?
రాళ్ల దాడి ఎవరు చేస్తున్నారనేది పక్కన పెట్టి..ఈ దాడులతో ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. ఎక్కడికి వెళ్తే ఏ రాయి మీద పడుతుందో..ఎటు నుండి ఎవరు దాడి చేస్తారో..? ఏ విధంగా దాడి చేస్తారో అని ఖంగారుపడుతున్నారు
Date : 15-04-2024 - 12:39 IST -
#Andhra Pradesh
Stone Attack on Jagan : నలుగుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్రస్తుతం నలుగుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ..అనుమానితులను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు
Date : 15-04-2024 - 10:56 IST -
#Andhra Pradesh
Raghurama Krishna : మరో సానుభూతి కోసం జగన్ తెరతీసిన నాటకం : రఘురామకృష్ణ
Raghurama Krishna: సీఎం జగన్(CM Jagan)పై విజయవాడ (Vijayawada)లో శనివారం జరిగిన రాయి దాడి(stone attack) ఘటనపై ఎంపీ రఘురామకృష్ణ రాజు(Raghu Rama Krishna Raju) స్పందించారు. సీఎం జగన్మోహన్రెడ్డి మరో సానుభూతి కోసం తెర తీసిన నాటకం ఇదని వ్యాఖ్యానించారు. ఈ దాడి వెనుక ఎన్నో సందేహాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సర్వేలు వ్యతిరేకంగా రావడం, వైసీపీ సభలు, సమావేశాలకు జనం రాకపోవడంతో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కోడికత్తి డ్రామా కథ ఇంకా […]
Date : 15-04-2024 - 10:32 IST -
#Andhra Pradesh
Attack On CM Jagan : ‘కోడి కత్తి కమలాసన్ ఈజ్ బ్యాక్!’ – టీడీపీ
ముమ్మాటి కి ఇది కూటమి శ్రేణుల పనే అని వైసీపీ శ్రేణులు చెపుతుంటే..టీడీపీ మాత్రం ‘కోడి కత్తి కమలాసన్ ఈజ్ బ్యాక్!’ ఖండిస్తోంది
Date : 13-04-2024 - 10:59 IST -
#Andhra Pradesh
Purandeswari : ఏపీ చీఫ్ ఎలక్షన్ అధికారికి పురంధేశ్వరి లేఖ..
పలువురు జిల్లా కలెక్టర్లు, బ్యూరోక్రసీలోని కొందరు ఉన్నతాధికారులు వచ్చే రెండు నెలల పాటు దేవాదాయ శాఖ సిబ్బంది సేవలను వినియోగించుకోవద్దని ఏపీ చీఫ్ ఎన్నికల ప్రధాన అధికారికి పురంధేశ్వరి లేఖ రాసారు
Date : 13-04-2024 - 4:48 IST -
#Cinema
Chiranjeevi : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలపై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు
చిత్రసీమలో మకుటంలేని మహారాజుగా పేరు తెచ్చుకున్న చిరంజీవి..రాజకీయాల్లో మాత్రం చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ప్రజలకు ఏదో చేద్దామని చెప్పి రాజకీయ ప్రవేశం చేసి..పదేళ్లు తిరగక ముందే పార్టీని కాంగ్రెస్ లో కలిపి తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో ప్రేక్షకులను , అభిమానులను అలరిస్తూ వస్తున్నారు
Date : 13-04-2024 - 4:11 IST -
#Andhra Pradesh
Poonam Kaur : పవన్ కు సపోర్ట్ గా పూనమ్ కౌర్ ట్వీట్..?
వైసీపీ పార్టీ నేతలు నిత్యం పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల చేసుకున్నాడని విమర్శలు చేస్తుంటారు. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వైసీపీ వారి దృష్టిలో పెద్ద నేరం , పెద్ద ఘోరం
Date : 13-04-2024 - 11:37 IST -
#Andhra Pradesh
NDA : ఎన్డీయే నేతల సమావేశం..వివరాలు..!
NDA: ఉండవల్లి(Undavalli)లోని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) నివాసంలో ఈరోజు ఎన్డీయే నేతలు(NDA leaders) సమావేశమైన సంగతి తెలిసిందే. రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశం ముగిసింది. ఈ కీలక భేటీలో చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, బీజేపీ అగ్రనేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. We’re now on WhatsApp. Click to Join. మూడు పార్టీల ఉమ్మడి […]
Date : 12-04-2024 - 5:49 IST -
#Andhra Pradesh
YS Jagan : సీఎం జగన్ నామినేషన్ కు ముహూర్తం ఖరారు
YS Jagan:సీఎం జగన్(CM Jagan) నామినేషన్(Nomination)వేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఆయన ఈ నెల 25న పులివెందుల(Pulivendula)లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. సీఎం జగన్ ఏప్రిల్ 24న శ్రీకాకుళం(Srikakulam) లో బస్సు యాత్ర౯bus yatra) ముగించుకుని నేరుగా పులివెందుల వెళ్లనున్నారు. నామినేషన్ దాఖలు అనంతరం బహిరంగలో పాల్గొంటారు. We’re now on WhatsApp. Click to Join. కాగా, ఈ నెల 22న సీఎం జగన్ తరఫున ఎంపీ అవినాశ్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు […]
Date : 12-04-2024 - 5:33 IST -
#Andhra Pradesh
Balakrishna : హిందూపురంలో బాలకృష్ణ నామినేషన్ కు రంగం సిద్ధం
Balakrishna: ఏపీ(Ap)లో సార్వత్రిక ఎన్నికల(General Elections)కు ఈ నెల 18న నోటిఫికేషన్(Notification) విడుదల కానుంది. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో, టీడీపీ(tdp) పొలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)నామినేషన్ (Nomination)వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఈ నెల 19న ఆయన హిందూపురంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపటి నుంచి బాలకృష్ణ ఎన్నికల ప్రచార […]
Date : 12-04-2024 - 3:58 IST -
#Telangana
Volunteer System : తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధం
లోక్ సభ ఎన్నికల తర్వాత వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకరావాలని చూస్తున్నారు
Date : 11-04-2024 - 12:57 IST -
#Andhra Pradesh
Perni Nani : పేర్ని నానిఫై కేసు నమోదు
ఉల్లిపాలెం నూకాలమ్మ తల్లి జాతరలో టీడీపీ - వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా.. టీడీపీ సానుభూతిపరులైన కేశన ధర్మతేజ, కేశన మహేష్లపై 50వ డివిజన్కు చెందిన వైసీపీ కార్యకర్తలు కొందరు దాడి చేశారు
Date : 10-04-2024 - 5:03 IST