Ap
-
#Andhra Pradesh
Floating Bridge : వైజాగ్ బీచ్లో ‘ఫ్లోటింగ్ బ్రిడ్జ్’.. ప్రత్యేకతలు ఇవిగో
Floating Bridge : ఫ్లోటింగ్ బ్రిడ్జ్పై విహారం ఎంతో ఆనందాన్ని అందిస్తుంది.
Date : 18-02-2024 - 1:15 IST -
#Andhra Pradesh
YS Jagan: వై నాట్ 175 నినాదంతో అడుగులు వేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి…
lok sabha candidates :ఏపిలో వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధినేత జగన్(jagan) ముందుకెళ్తున్నారు. వై నాట్ 175 నినాదంతో అడుగులు వేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి… అభ్యర్థులు మార్పులు చేర్పులు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకూ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానాలకు ఇంచార్జిలు మార్పు చేశారు. అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఏడు దశల్లో 65 మందికి పైగా అభ్యర్థులను మార్పులు చేర్పులు చేసిన సీఎం జగన్.. […]
Date : 17-02-2024 - 4:54 IST -
#Andhra Pradesh
Chandrababu : నేతలను బుజ్జగించే పనిలో బాబు..
ఏపీలో ఎన్నికల వేడి నడుస్తుంది. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో అన్ని పార్టీలలో టికెట్ల అంశం నడుస్తుంది. ఎవరికీ టికెట్ వస్తుందో..ఎవరికీ రాదో..రాకపోతే ఆ నేతలు ఆ పార్టీలలో కొనసాగుతారో లేదో ఇలా అనేక విధాలుగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ(YCP) టికెట్ల విషయంలో దూకుడు కనపరుస్తుంది. నియోజకవర్గాలలో ప్రజల మద్దతు ఉంటేనే టికెట్ లేదంటే అంతే సంగతి అని ముందు నుండే చెపుతూ వచ్చారు జగన్. అదే విధంగా ఇప్పుడు […]
Date : 17-02-2024 - 11:46 IST -
#Andhra Pradesh
YCP 7th List : వైసీపీ 7వ జాబితా విడుదల..
ఏపీలో రాబోయే ఎన్నికలను దృష్టి లో పెట్టుకొని అధికార పార్టీ వైసీపీ (YCP) గత కొద్దీ రోజులుగా పార్టీలో నియోజకవర్గ మార్పులు , చేర్పులు చేస్తూ వస్తున్నా సంగతి తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాకుండా కొత్త వారికీ నియోజకవర్గ బాధ్యతలు ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఆరు జాబితాలను విడుదల చేసిన జగన్..శుక్రవారం రాత్రి ఏడో జాబితాను రిలీజ్ చేసారు. ఈ ఏడో జాబితాలో కేవలం ఇద్దరు పేర్లు మాత్రమే ప్రకటించారు. పర్చూరు ఇన్ఛార్జ్గా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ను […]
Date : 16-02-2024 - 11:46 IST -
#Andhra Pradesh
Rajdhani Files : రాష్ట్ర ప్రజలంతా “రాజధాని ఫైల్స్” చూడండి – చంద్రబాబు పిలుపు
ఏపీ రాష్ట్ర రాజకీయాలు (AP Politics) అంత సినిమాల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తుండడం తో వరుస పెట్టి అధికార , ప్రతిపక్ష పార్టీలకు అనుగుణంగా సినిమాలు వస్తున్నాయి. ఇప్పటీకే జగన్ కు సపోర్ట్ గా యాత్ర 2 (Yatra 2)మూవీ రాగా..ఇక ఈరోజు టీడీపీ(TDP) అనుకూలంగా “రాజధాని ఫైల్స్” మూవీ వచ్చింది. గత ఐదు సంవత్సరాలుగా రాజధాని కోసం రాష్ట్ర ప్రజలు ఎంతగా ఎదురుచూస్తున్నారో ఈ మూవీ లో చూపించారు. అమరావతి కోసం […]
Date : 16-02-2024 - 11:36 IST -
#Andhra Pradesh
AP : ఏపీలో రేవంత్ ప్రచారం..జగన్ తట్టుకోగలడా..?
ఇప్పటికే వైసీపీ (YCP) అధినేత, సీఎం జగన్ (Jagan) కు వరుస షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. సర్వేల ఆధారంగా నియోజకవర్గాల ఇంచార్జ్ ల మార్పు వల్ల ఇప్పటీకే చాలామంది వైసీపీ కి బై బై చెప్పి ఇతర పార్టీలలో చేరారు..మరికొంతమంది చేరే అవకాశం ఉంది. మరోపక్క టీడీపీ – జనసేన (TDP-Janasena) పొత్తులో బిజెపి (BJP) చేరేందుకు సిద్ధమైంది..వీటి అన్నింటికంటే సొంత చెల్లి షర్మిల తో పెద్ద సమస్య వచ్చి పడింది. ఏపీసీసీ చీఫ్ గా […]
Date : 16-02-2024 - 9:19 IST -
#Andhra Pradesh
Lokesh : జగన్ కు ‘కుర్చీని మడతపెట్టి’ మరి వార్నింగ్ ఇచ్చిన నారా లోకేష్
గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాలో ‘కుర్చీ మడతపెట్టి’ (Kurchi Madatha Petti) సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో..ఇప్పుడు ఆ డైలాగ్ ఏపీ రాజకీయాల్లో అంత పాపులర్ అవుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)..లోకేష్ బాబు (Lokesh) లు ఈ డైలాగ్ తో జగన్ కు వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇస్తున్నారు. మొన్నటి సీఎం వైఎస్ జగన్ చొక్కాలు మడతపెడితే అంటే.. చంద్రబాబు ఒకడుగు ముందుకేసి కుర్చీ మడత పెట్టి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ […]
Date : 16-02-2024 - 5:08 IST -
#Andhra Pradesh
Chandrababu : రాజశ్యామలయాగం చేస్తున్న చంద్రబాబు
రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా చంద్రబాబు (Chandrababu) వ్యూహాలు రచిస్తున్నారు. ఓ పక్క పొత్తులు , ఎన్నికల హామీలతో పాటు దైవ బలం కోసం కూడా పూజలు , హోమాలు , యాగాలు చేస్తున్నారు. గతంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఇలాంటి భారీ ఎత్తున హోమాలు చేసి పదేళ్ల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక ఇప్పుడు చంద్రబాబు సైతం అలాగే పూజలు చేస్తున్నారు, We’re now on WhatsApp. Click to Join. […]
Date : 16-02-2024 - 3:15 IST -
#Telangana
HYD : కేసీఆర్ కు సీఎం పదవి లేకపోయేసరికి వైసీపీ నేతలకు ధైర్యం వచ్చింది – బిఆర్ఎస్
కేసీఆర్ సీఎం (KCR CM)గా లేరన్న ధైర్యంతోనే హైదరాబాద్ (Hyderabad) ఉమ్మడి రాజధానిపై వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి..పదేళ్లు గడుస్తుంది. రెండు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రభుత్వాలు ఏర్పాటై పాలన కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా వైసీపీ నేతలు మళ్లీ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిని చేయాలనీ కొత్త పాట అందుకున్నారు. ఏపీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అమరావతిని రాజధానిగా కేంద్రం ప్రకటించింది. ఈ […]
Date : 13-02-2024 - 11:46 IST -
#Andhra Pradesh
Pawan Tour Postponed : పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన కు బ్రేక్..
జనసేన శ్రేణులను అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిత్యం నిరుత్సాహ పరుస్తూ వస్తున్నారు. ఇది రోజుది కాదు పార్టీ (Janasena) పెట్టిన నాటి నుండి ఇదే వరుస..పవన్ కళ్యాణ్ పార్టీ ప్రకటన నుండి ఇప్పుడు టీడీపీ (TDP) తో పొత్తు వరకు అన్ని కూడా జనసేన శ్రేణులను ఎంతో కొంత నిరుత్సహ పరుస్తూనే ఉంది. కార్యకర్తలు , నేతలు ఎంతో అనుకుంటే..టక్కున పవన్ వారి అంచనాలు , కోర్కెలపై నీళ్లు చల్లుతారు. మరో రెండు నెలల్లో […]
Date : 13-02-2024 - 11:31 IST -
#Andhra Pradesh
Adudam Andhra : ‘ఆడుదాం ఆంధ్ర’ విజేతగా ఏలూరు
ఏపీలో దాదాపు 50 రోజుల పాటు జరిగిన “ఆడుదాం ఆంధ్రా” (Adudam Andhra) టోర్నీ సక్సెస్ ఫుల్ గా ముగిసింది. విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో జరిగిన ముగింపు కార్యక్రమానికి సీఎం జగన్ (CM Jagan) ముఖ్య అతిధిగా హాజరై..విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ పోటీలో విజేతగా ఏలూరు (Eluru) జట్టు నిలిచింది. ఫైనల్లో విశాఖ జట్టుపై ఏలూరు జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. We’re now on WhatsApp. Click to Join. 50 […]
Date : 13-02-2024 - 9:03 IST -
#Andhra Pradesh
Magunta : టిడిపిలో చేరేందుకు రెడీ అవుతున్న మాగుంట!
Magunta Sreenivasulu Reddy : ఏపీలో రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు వ్యవహారం అధికార వైఎస్ఆర్సిపి(ysrcp)లో వేడి పుట్టిస్తోంది. ఇప్పటికే పలువురు సిట్టింగ్ లకు సీటు లేదంటూ పార్టీ నాయకత్వం స్పష్టంగా చెప్పేసింది. టికెట్ రాదనే క్లారిటీ వచ్చిన నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈసారి టికెట్ దక్కకపోవచ్చే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో మాగుంటను జగన్(jagan) కనీసం పలకరించకపోవడం దీనికి నిదర్శనం. […]
Date : 13-02-2024 - 10:36 IST -
#Andhra Pradesh
Train Robbery Gang Arrest : ట్రైన్లో కిటీకీ పక్కన కూర్చుంటున్నారా..? అయితే ఇది మీకోసమే..!!
చాలామంది రైలు ప్రయాణం (Train Journey) అంటే ఇష్టపడుతుంటారు..ముఖ్యంగా కిటికీల (Train Window Seats) పక్కన కూర్చుని..పకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణం చేయాలనీ కోరుకుంటారు. ఇంకొంతమందైతే ట్రైన్ పూట్బోర్డు వద్ద కుర్చీవాలని భావిస్తారు..అయితే ఇలాంటి వారికీ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కిటికీల వద్ద కుర్చీని ఫోన్ మాట్లాడడం కానీ , సాంగ్స్ వినడం వంటివి చేయకూడదని..ఎందుకంటే దొంగలు ఇటీవల ఇలాంటి వారిని టార్గెట్ చేసుకొని ఫోన్లు , జేబులో డబ్బులు , నగలు లాగేస్తున్నారని హెచ్చరిస్తున్నారు. […]
Date : 12-02-2024 - 3:17 IST -
#Andhra Pradesh
AP Capital : రాజధాని విషయంలో మాట మార్చిన మంత్రి అంబటి
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలు తమ తమ ప్రణాళికలతో , హామీలతో , వాగ్దానాలతో ప్రజల ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ (YCP) మరోసారి రాజధాని (AP Capital) విషయంలో మాట మర్చి ..ప్రజలను ఆకట్టుకునే పనిలో పడింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అధికారం చేపట్టిన టిడిపి.. అమరావతి (Amaravati)ని రాజధానికి చేసింది. కేంద్రం కూడా దీనికి ఓకే చెప్పింది. అక్కడ పనులు కూడా మొదలుపెట్టారు..ఆ తర్వాత ఎన్నికల్లో […]
Date : 12-02-2024 - 1:24 IST -
#Telangana
KCR : కేసీఆర్ ఓడిపోవడానికి KA పాల్ కారణమట..!!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ (BRS) పార్టీ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. పదేళ్ల పాటు సీఎం గా పాలించిన కేసీఆర్ సైతం రెండు చోట్ల పోటీ చేయగా..ఒక స్థానం లో మాత్రమే విజయం సాధించి , కామారెడ్డి లో ఓటమి చెందారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ఫై కేసీఆర్ దృష్టి సారించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భారీ స్థానాల్లో విజయం సాధించి బిఆర్ఎస్ సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్..కేసీఆర్ […]
Date : 11-02-2024 - 6:22 IST