Ap Tdp
-
#Andhra Pradesh
TDP vs YSRCP : సీఎం జగన్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి, మేకపాటి
వైసీపీలో అసంతృప్తిగా ఉన్న పలువురు ఎమ్మెల్యేలు టీడీపీకి మద్దతుగా నిలిచారు.ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు టీడీపీకి మద్దతు ఇవ్వడంతో టీడీపీ ఎమ్మెల్సీ సీటుని గెలిచింది. అనధికారికంగా వారు టీడీపీలో ఉన్నప్పటికి.. తాజాగా వారంతా టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వారి అనుచరులు భారీగా టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, […]
Date : 16-12-2023 - 8:36 IST -
#Andhra Pradesh
TDP : టిక్కెట్ల కేటాయింపులో టీడీపీ కొత్త విధానం.. ప్రజాభిప్రాయం మేరకే టికెట్లు ఇస్తామన్న చంద్రబాబు
2024లో జరిగే ఎన్నికలు 5 కోట్ల మంది ప్రజలకు నియంత జగన్ రెడ్డికి మధ్య జరుగుతున్న యుద్ధమని టీడీప అధినేత
Date : 16-12-2023 - 8:14 IST -
#Andhra Pradesh
TDP : టీడీపీలోకి బారీగా చేరికలు.. చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిన మాజీమంత్రి రంగారావు, పలువురు వైసీపీ నేతలు
టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కదిరి, ఏలూరు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు తెలుగు దేశంలో చేరారు. సత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి సుమారు 200 కుటుంబాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. అదే విధంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి మరడాని రంగారావు పార్టీలో చేరారు. ఆయన గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఆయనతో పాటు ఏలూరు నియోజకవర్గానికి చెందిన […]
Date : 15-12-2023 - 7:54 IST -
#Andhra Pradesh
Nara Lokesh: చంద్రబాబు అధికారంలోకి వస్తేనే బీసీలకు న్యాయం : నారా లోకేశ్
టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని నారా లోకేశ్ అన్నారు.
Date : 14-12-2023 - 1:49 IST -
#Andhra Pradesh
TDP : అంతిమంగా ధర్మమే గెలుస్తుంది.. కార్యకర్తల త్యాగాలు మరిచిపోను : చంద్రబాబు నాయుడు
కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా అశాంతి, హింస, రాజకీయ వేధింపులు
Date : 14-12-2023 - 8:15 IST -
#Andhra Pradesh
TDP : వచ్చే ఎన్నికల్లో జగన్ను ఇంటికి పంపుదామంటూ పిలుపిచ్చిన తెలుగు మహిళలు.. ఏపీలో మహిళల భద్రతపై..?
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు భద్రత కల్పించడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం
Date : 13-12-2023 - 8:06 IST -
#Speed News
Supreme Court: ఫైబర్ నెట్ కేసులో విచారణ, జనవరి 17కి వాయిదా
ఫైబర్ నెట్ కేసు విచారణను సుప్రీంకోర్టు జనవరి 17కి వాయిదా వేసింది.
Date : 12-12-2023 - 3:38 IST -
#Andhra Pradesh
YSRCP : సీఎం జగన్కు షాక్ ఇవ్వబోతున్న సొంత జిల్లా ఎమ్మెల్యేలు.. జంపింగ్కు సిద్దమైన ముగ్గురు ఎమ్మెల్యేలు..?
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జంపింగ్లు జోరందుకోనున్నాయి. పార్టీల్లో అసంతృప్తులతో ఉన్న నేతలంతా పక్క
Date : 12-12-2023 - 7:57 IST -
#Andhra Pradesh
AP : రాయచోటి సీఐపై దాడిని ఖండిస్తున్నాం : టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
రాయచోటి సీఐపై దాడిని ఖండిస్తున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి
Date : 12-12-2023 - 7:15 IST -
#Andhra Pradesh
Yuvagalam: ‘యువగళం’ తో నారా లోకేశ్ రికార్డు, పాదయాత్ర 3వేల కి.మీ పూర్తి!
ఏపీలో అధికారమే లక్ష్యంగా నారా లోకేష్ ‘యువగళం’ (Yuvagalam) కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
Date : 11-12-2023 - 1:27 IST -
#Andhra Pradesh
Chandrababu : ప్రభుత్వం చేతకానితనం వల్లే రైతులు నష్టపోయారు.. పర్చూరు పర్యటనలో ప్రభుత్వంపై ధ్వజమెత్తిన బాబు
వైసీపీ ప్రభుత్వ చేతగానితనం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు.
Date : 09-12-2023 - 8:51 IST -
#Andhra Pradesh
CBN : ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియని వ్యక్తి సీఎంగా ఉండటం ప్రజల దౌర్బాగ్యం : టీడీపీ అధినేత చంద్రబాబు
తుఫాన్ తో పంట నష్టపోయి రైతులు కన్నీరు పెడుతుంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బాధ్యతరాహిత్యంగా వ్యవహరించటం
Date : 08-12-2023 - 9:27 IST -
#Andhra Pradesh
Chandrababu Naidu: టీడీపీ అధికారంలోకి రాగానే రైతులకు నష్టపరిహారం ఇస్తాం: చంద్రబాబు నాయుడు
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
Date : 08-12-2023 - 5:24 IST -
#Andhra Pradesh
Chandrababu: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన, షెడ్యూల్ ఇదే
చంద్రబాబు నాయుడు రేపటి తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రెండు రోజులు గడపనున్నారు.
Date : 07-12-2023 - 4:23 IST -
#Andhra Pradesh
Atchannaidu: రేవంత్ నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలి: అచ్చెన్నాయుడు
రేవంత్ ప్రజల్లో ఉంటూ ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని అచ్చెన్నాయుడు కొనియాడారు.
Date : 07-12-2023 - 3:47 IST