Ap Tdp
-
#Andhra Pradesh
Chandrababu: చంద్రబాబు కుప్పం పర్యటన, సభలు, సమావేశాలతో బిజీ బిజీ!
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. తనను అరెస్టు చేసిన సమయంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ నియోజకవర్గంతో తనకున్న అనుబంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడం ఈ పర్యటన లక్ష్యం. గుడుపల్లె ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని అనంతరం టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమవుతారు. కుప్పంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో బస చేయనున్నారు. మరుసటి రోజు శాంతిపురంలోని ఎన్టీఆర్ సర్కిల్, […]
Date : 28-12-2023 - 12:10 IST -
#Andhra Pradesh
Nara Lokesh: నారా లోకేశ్ కు ఘనస్వాగతం పలికిన మంగళగిరి ప్రజలు
Nara Lokesh: యువగళం పాదయాత్ర వల్ల దాదాపు 11 నెలల తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ పర్యటించారు. దీంతో మంగళగిరి కుటుంబ సభ్యులు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తటస్థ ప్రముఖులను కలిసి నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రణాళికలపై వారితో చర్చించారు. మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జొన్నాదుల వరప్రసాద్ నివాసానికి వెళ్లి లోకేశ్ ఆయనతో భేటీ అయ్యాడు. మంగళగిరిలో చేనేతలు, […]
Date : 27-12-2023 - 12:50 IST -
#Andhra Pradesh
Nara Lokesh: ఏపీ ఇప్పుడు ఉద్యమప్రదేశ్గా మారింది: నారా లోకేశ్
Nara Lokesh: ఏపీ ఇప్పుడు ఉద్యమప్రదేశ్గా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాదయాత్రలో ఇష్టం వచ్చిన హామీలను ఇచ్చిన జగన్ అందరినీ మోసం చేశారని విమర్శించారు. మంగళవారం నుంచి చేపట్టనున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు టీడీపీ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతుందని నారా లోకేశ్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న మున్సిపల్, ఆశా వర్కర్లను ఆదుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. “పోరాడితే ఒరిగేదేమీ లేదు.. బానిస సంకెళ్లు […]
Date : 26-12-2023 - 1:00 IST -
#Andhra Pradesh
TDP Anakapalli MP Candidate : అనకాపల్లి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా చింతకాయల విజయ్..?
తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. 2024లో అధికారమే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతుంది. ఇప్పటికే యువగళం
Date : 25-12-2023 - 10:08 IST -
#Andhra Pradesh
TDP : ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ టీడీపీకి బోనస్ – ఆనం వెంకటరమణారెడ్డి
2024 ఎన్నికల్లో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిఆ విశ్వాసం వ్యక్తం చేవారు.
Date : 25-12-2023 - 9:34 IST -
#Andhra Pradesh
Balakrishna: రాజకీయాల్లో బాలయ్య బిజీబిజీ.. గెలుపు వ్యూహాలపై గురి!
Balakrishna: తెలుగుదేశం పార్టీకి 2024 ఎన్నికలు అత్యంత కీలకం. గెలుపొందేందుకు ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. నందమూరి బాలకృష్ణ రాజకీయంగా చురుకుగా మారాడు. బాలకృష్ణ హిందూపురంలో టీడీపీ క్యాడర్తో పలు గ్రౌండ్ లెవల్ సమావేశాల్లో పాల్గొంటున్నారు. సత్యసాయి జిల్లాలో నిరంతరం టచ్ లో ఉంటూ స్థానిక కేడర్కు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. బాలయ్య ఎప్పుడూ ప్రజా నాయకుడే కానీ ఆయన ఎప్పుడూ రూట్ లెవల్ రాజకీయాలలో పాల్గొనలేదు. ఎన్నికల ప్రచారాలు, సమావేశాలకే పరిమితం కాకుండా తన ట్రేడ్మార్క్ తో […]
Date : 23-12-2023 - 6:40 IST -
#Andhra Pradesh
Prashanth Kishore : నారా లోకేష్తో స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ భేటి..!
ఏపీలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. యువగళం సక్సెస్ జోష్తో ఉన్న టీడీపీ దూకుడుని ప్రదర్శిస్తుంది. మరో రెండు
Date : 23-12-2023 - 4:05 IST -
#Andhra Pradesh
TDP MLA Anagani : మత్య్సకారుల్ని సీఎం జగన్మోహన్ రెడ్డి నట్టేట ముంచారు – టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్
మత్య్స కారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగడుగునా అన్యాయం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్
Date : 17-12-2023 - 12:18 IST -
#Andhra Pradesh
Amaravathi : ప్రజా రాజధాని అమరావతి విధ్వంసానికి నాలుగేళ్లు : మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు
ఈ ప్రభుత్వం ప్రజా రాజధాని అమరావతి విధ్వంసానికి శ్రీకారం చుట్టి నాలుగేళ్లు అయ్యిందని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు
Date : 16-12-2023 - 6:25 IST -
#Andhra Pradesh
MLC Panchumarthi : వచ్చే ఎన్నికల్లో మొట్ట మొదట ఓడిపోయేది మంత్రి ఆర్కే రోజానే : టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి కామెంట్స్
రాష్ట్రాన్ని పాడుపడ్డ కొంపలా తయారు చేసిన హీన చరిత్ర సీఎం జగన్ రెడ్డిదేనని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ
Date : 16-12-2023 - 8:53 IST -
#Andhra Pradesh
TDP : పెన్షన్ల పెంపు హామీపై సీఎం జగన్ రెడ్డి మడత పేచీ.. ఎన్నికల ముందు మరో మోసానికి ప్రయత్నచేస్తున్నాంటూ అచ్చెన్న ఆగ్రహం
పెన్షన్ల పెంపు పేరుతో వృద్ధులు, వితంతువులు, వికలాంగుల్ని దగా చేయడం తప్ప జగన్ రెడ్డి సాధించిందేమీ లేదని ఏపీ టీడీపీ
Date : 16-12-2023 - 8:43 IST -
#Andhra Pradesh
TDP vs YSRCP : సీఎం జగన్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి, మేకపాటి
వైసీపీలో అసంతృప్తిగా ఉన్న పలువురు ఎమ్మెల్యేలు టీడీపీకి మద్దతుగా నిలిచారు.ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు టీడీపీకి మద్దతు ఇవ్వడంతో టీడీపీ ఎమ్మెల్సీ సీటుని గెలిచింది. అనధికారికంగా వారు టీడీపీలో ఉన్నప్పటికి.. తాజాగా వారంతా టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వారి అనుచరులు భారీగా టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, […]
Date : 16-12-2023 - 8:36 IST -
#Andhra Pradesh
TDP : టిక్కెట్ల కేటాయింపులో టీడీపీ కొత్త విధానం.. ప్రజాభిప్రాయం మేరకే టికెట్లు ఇస్తామన్న చంద్రబాబు
2024లో జరిగే ఎన్నికలు 5 కోట్ల మంది ప్రజలకు నియంత జగన్ రెడ్డికి మధ్య జరుగుతున్న యుద్ధమని టీడీప అధినేత
Date : 16-12-2023 - 8:14 IST -
#Andhra Pradesh
TDP : టీడీపీలోకి బారీగా చేరికలు.. చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిన మాజీమంత్రి రంగారావు, పలువురు వైసీపీ నేతలు
టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కదిరి, ఏలూరు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు తెలుగు దేశంలో చేరారు. సత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి సుమారు 200 కుటుంబాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. అదే విధంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి మరడాని రంగారావు పార్టీలో చేరారు. ఆయన గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఆయనతో పాటు ఏలూరు నియోజకవర్గానికి చెందిన […]
Date : 15-12-2023 - 7:54 IST -
#Andhra Pradesh
Nara Lokesh: చంద్రబాబు అధికారంలోకి వస్తేనే బీసీలకు న్యాయం : నారా లోకేశ్
టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని నారా లోకేశ్ అన్నారు.
Date : 14-12-2023 - 1:49 IST