Ap Goverment
-
#Andhra Pradesh
Annadatta Sukhibhava : ఏపీ రైతులకు గుడ్న్యూస్.. ‘అన్నదాతా సుఖీభవ’ డబ్బుల జమ ఎప్పుడంటే..?
ఈ పథకం కింద మొదటి విడతగా జూన్ 20న రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ చేయనున్నట్లు సమాచారం. ఇందులో రూ.2 వేల పీఎం కిసాన్ సాయం కాగా, రూ.5 వేలు రాష్ట్ర ప్రభుత్వం భాగంగా అందించనుంది. దీంతో రైతుల చేతికి ఒకే విడతలో రూ.7 వేలు అందనుంది.
Date : 07-06-2025 - 2:17 IST -
#Andhra Pradesh
2204 Crores: 53 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లోకి రూ.2,204 కోట్లు
2204 Crores - 53 Lakh Farmers : ఆంధ్రప్రదేశ్లోని 53.53 లక్షల మంది అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో రూ.2,204 కోట్లు జమయ్యాయి.
Date : 07-11-2023 - 2:27 IST -
#Andhra Pradesh
Diwali Holidays : ఏపీలో దీపావళి సెలవు తేదీలో మార్పు.. తెలంగాణలో..?
Diwali Holidays : ఆంధ్రప్రదేశ్లో దీపావళి పండుగ సెలవును ఈ నెల 13కు మార్చారు.
Date : 06-11-2023 - 4:11 IST -
#Andhra Pradesh
KCR strategy : ఆంధ్రాను గేలిచేస్తోన్న కేసీఆర్! నోరెత్తని ఏపీ పాలకులు!!
మూడోసారి సీఎం కావడానికి కేసీఆర్ (KCR strategy) ఎంచుకున్న పంథా ఆంధ్రా వెనుకబాటుతనం. గత రెండు ఎన్నికల్లోనూ ఆంధ్రోళ్లను బూచిగా చూపారు.
Date : 07-06-2023 - 4:21 IST -
#Andhra Pradesh
AP Students: మణిపూర్ అల్లర్ల ఎఫెక్ట్, ఏపీకి 157 విద్యార్థుల తరలింపు!
AP ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తెలుగు విద్యార్థులను తరలించేందుకు వెంటనే రంగంలోకి దిగింది.
Date : 08-05-2023 - 4:27 IST -
#Andhra Pradesh
CM Jagan : ఎన్నికలకు జగన్ రోడ్ మ్యాప్! 50 మంది ఓటర్లకు 2 వాలంటీర్లు!
ఏ క్షణమైన ఎన్నికలకు (Elections) వెళ్లడానికి సిద్ధంగా ఉండేలా వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి క్యాడర్ కు ట్రైనింగ్ ఇస్తున్నారు.
Date : 08-12-2022 - 5:46 IST -
#Andhra Pradesh
AP Govt: జగన్ `బెండపూడి` ఫార్ములా!పాఠశాలల్లో స్పోకెన్ ఇంగ్లీషు!
బెండపూడి ఫార్ములాను ఏపీ వ్యాప్తంగా అన్నీ స్కూల్స్ లోనూ ప్రవేశ పెట్టడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం అయ్యారు.
Date : 03-12-2022 - 2:41 IST -
#Andhra Pradesh
AP High Court: అంగన్ వాడీ పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్సిగ్నల్
రాష్ట్రంలో అంగన్ వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
Date : 23-11-2022 - 4:16 IST -
#Andhra Pradesh
AP Govt: క్రైస్తవులకు జగన్ వరం, చర్చిల నిర్మాణం వేగం
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యంత వివాదస్పదమైన నిర్ణయం తీసుకున్నారు. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్టియన్ చర్చిల అభివృద్ధి కోసం భారీగా నిధులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Date : 18-11-2022 - 12:21 IST -
#Andhra Pradesh
AP Factories: డేంజర్ లో ఏపీ పరిశ్రమలు, పైరవీల హవా!
ఏపీలో పారిశ్రామిక ప్రమాదాల వెనుక ఉద్యోగుల నియామకం ప్రక్రియలోని లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎవర్ని ఎక్కడ నియమించాలో తెలియని అయోమయంలో జగన్ సర్కార్ ఉంది. ఫలితంగా పారిశ్రామిక ప్రమాదాలకు కేంద్రంగా మారుతోంది. సుమారు 300 పరిశ్రమలు ప్రమాదకరంగా ఉన్నాయని గుర్తించినప్పటికీ చర్యలు తీసుకోవడానికి తగిన వ్యవస్థ లేకపోవడం గమనార్హం.
Date : 15-11-2022 - 1:14 IST -
#Telangana
Harish Rao: మరోసారి జగన్ ను కెలికిన హరీశ్ రావు… ఈసారి ఎందుకంటే..!!
ఛాన్స్ దొరికితే చాలు ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఏపీ ప్రభుత్వంపై ప్రత్యక్ష, పరోక్ష కామెంట్స్ చేశారు. ఇప్పుడు మరోసారి జగన్ ప్రభుత్వంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు హరీశ్ రావు. ఆయన చేసిన వివాదస్పద వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. ఈసారి పోలవరం ప్రాజెక్టుపై హరీశ్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన మంత్రి హరీశ్ రావు… పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని స్వయంగా […]
Date : 13-11-2022 - 4:44 IST -
#Andhra Pradesh
Posani Krishna Murali: `పోసాని`కి జగన్ సర్కార్ కీలక పదవి
నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేస్తాడని జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ క్యాడర్ కు ఉన్న విశ్వాసం. దాన్ని నిజం చేస్తూ ఇటీవల సినీ నటుడు ఆలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా పదవిని కట్టబెట్టారు. తాజాగా ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా టాలీవుడ్ ప్రముఖ నటుడు, రచయిత, పోసాని మురళీకృష్ణ నియమిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
Date : 03-11-2022 - 3:16 IST -
#Speed News
power deaths: ప్రభుత్వం తప్పుకు కూలీల బలి
విద్యుత్ లైన్ ను సరిగ్గా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ, వర్షాలకు తెగిపడడం అధికారుల నిర్లక్ష్యంగా కనిపిస్తోంది. ఫలితంగా అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తెగిపడి ఆరుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు.
Date : 02-11-2022 - 3:37 IST -
#Andhra Pradesh
ఏపీలో పంటల బీమాకు రూ. 3వేల కోట్లు
వైఎస్ఆర్ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది.
Date : 02-09-2022 - 3:14 IST -
#Andhra Pradesh
YSR Cheyutha Scheme : వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారుల “కరెంట్ షాక్” .. 300 యూనిట్లు..?
ఏపీ ప్రభుత్వం తొలి ఏడాది అట్టహాసంగా సంక్షేమ పథకాలను ప్రారంభించింది
Date : 28-08-2022 - 1:55 IST