Ap Capital
-
#Speed News
Amaravati: నేటితో అమరావతి ఉద్యమానికి 900 రోజులు
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీకి మూడు రాజధానులంటూ ప్రకటిచింది. దీంతో అమరావతిలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించారు. ఆ ఉద్యమం నేటికి 900వ రోజుకు చేరింది. 900 రోజుల పాటు రాజధాని రైతులు, మహిళలు, దళిత జేఏసీ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. 2019 డిసెంబరు 17న రాజధాని ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమం వివిధ రూపాల్లో సాగింది. ప్రభుత్వ నిర్ణయాలు తమకు వ్యతిరేకంగా ఉన్నా కోర్టు తీర్పులు […]
Published Date - 10:21 AM, Sat - 4 June 22 -
#Andhra Pradesh
Botsa Satyanarayana: 2024 వరకు ఏపీ రాజధాని హైదరాబాదే.. బొత్స కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ రాజధాని పై జరుగుతున్న రగడ పై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సర్కార్ అమరావతిని శాసన రాజధానిగా మాత్రమే పరిగణిస్తుందని బొత్స తేల్చి చెప్పారు. 2024 వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మాత్రమేనని అన్నారు. దానిని దృష్టిలో పెట్టుకునే న్యాయస్థానం ఆ వ్యాఖ్యలు చేసి ఉంటుందని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్దారు. ఇప్పటికీ తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని బొత్స మరోసారి స్పష్టం చేశారు. ఇక జిల్లాల విభజనతో పరిపాలన […]
Published Date - 03:39 PM, Mon - 7 March 22 -
#Speed News
Andhra Pradesh: ఏపీకి మూడు రాజధానులే.. మంత్రి బొత్స షాకింగ్ కామెంట్స్..!
అమరావతిలోనే ఏపీ రాజధానిని కొనసాగించాలని, తాజాగా రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ క్రమంలో శనివారం నాడు మీడియా ముందుకు వచ్చిన బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ హైకోర్టు తీర్పును సవాలు చేస్తామని, ఇప్పటికీ తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని వైసీపీ ప్రభుత్వ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. ఇక ఏపీలో పాలనా వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి […]
Published Date - 04:47 PM, Sat - 5 March 22 -
#Speed News
AP Capital: ఏపీ ప్రభుత్వానికి బిగ్ షాక్.. రాజధానిపై తీర్పు ఇచ్చిన హైకోర్టు
అమరావతి రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Published Date - 11:04 AM, Thu - 3 March 22 -
#Andhra Pradesh
Amaravati Protest : అమరావతి ఉద్యమం@800 డేస్
అమరావతి రైతుల ఉద్యమం 800వ రోజుకు చేరింది. ఆ సందర్భంగా చంద్రబాబునాయుడు, లోకేష్ రైతులకు సంపూర్ణ మద్ధతును ప్రకటించారు.
Published Date - 03:46 PM, Thu - 24 February 22 -
#Andhra Pradesh
Amaravati : అమరావతే రాజధాని.. స్పష్టం చేసిన కేంద్రం
ఏపీ రాజధానిపై కేంద్రం తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా జీవీఎల్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం రాజధానిపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
Published Date - 11:46 AM, Wed - 2 February 22 -
#Andhra Pradesh
Amaravathi : అమరావతికి అదీ పాయే.!
రాజధాని అమరావతిని, పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు నగరాల్ని, మంగళగిరి, తాడేపల్లి వంటి పట్టణాల్ని కలిపి ఒక మహా నగరంగా అభివృద్ధి చేసేందుకు గతంలో ప్రణాళికలు సిద్ధమయ్యాయి.వాటితో పాటు, చుట్టుపక్కల ఉన్న మరిన్ని ప్రాంతాల్నీ ఒక బృహత్ అభివృద్ధి నడవాగా చేసేందుకు 189 కి.మీ.ల పొడవైన ఓఆర్ఆర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ కలసి ప్రణాళికలు సిద్ధం చేశాయి
Published Date - 02:12 PM, Tue - 21 December 21 -
#Andhra Pradesh
Amaravathi : అమరావతికి ఏపీ బీజేపీ అండ..21న రైతులతో నేతల పాదయాత్ర
న్యాయస్థానం టూ దేవస్థానం మహాపాదయాత్రకు అమిత్ షా ఊపునిచ్చాడు. ఆయన ఆదేశాల మేరకు మహా పాదయాత్రకు మద్ధతుగా ఈనెల 21న బీజేపీ నేతలు నడవబోతున్నారు.
Published Date - 04:23 PM, Thu - 18 November 21 -
#Andhra Pradesh
Amaravathi : అమరావతి రాజధానిపై హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు
ఏపీ రాజధాని అమరావతి గా కొనసాగించాలని పలువురు రైతులు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
Published Date - 11:42 AM, Wed - 17 November 21 -
#Andhra Pradesh
Amaravathi : జడ్జిలకు `అమరావతి` ఓ ఛాలెంజ్
న్యాయమూర్తులకే అమరావతి సవాల్ గా మారింది. సీఆర్డీఏ రద్దు పై ఏపీ హైకోర్టులో్ జరిగిన వాదనల్లో న్యాయమూర్తుల నైతికతపై ఆసక్తికర వాదన జరగడం విచిత్రం.
Published Date - 03:25 PM, Tue - 16 November 21 -
#Andhra Pradesh
Air Pollution : రికార్డు స్థాయిలో పడిపోయిన వాయు కాలుష్యం… ఆ నగరంలో తప్ప…!
అమరావతి : గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో ఈ సంవత్సరం వాయు కాలుష్యం గణనీయంగా తగ్గిందని ఏపీ పోల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది.
Published Date - 02:05 PM, Sat - 6 November 21