Ap Capital
-
#Andhra Pradesh
Capital Of AP : జగన్ కు షాక్ ఇచ్చిన కేంద్రం..అమరావతే ఏపీ రాజధాని అని స్పష్టం
తాజాగా 28 రాష్ట్రాల రాజధానుల మాస్టర్ ప్లాన్ను కేంద్రం ఆమోదించింది. అందులో ఏపీ రాజధానిగా అమరావతికి స్థానం దక్కింది.
Published Date - 06:42 PM, Mon - 4 December 23 -
#Andhra Pradesh
YV Subba Reddy : విశాఖ అందుకే.. న్యాయపరమైన ఇబ్బందుల వల్లే ఆలస్యం అయింది.. రాజధానిపై వైవి సుబ్బారెడ్డి..
నేడు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి(YV Subba Reddy) విశాఖ ఉత్తర నియోజకవర్గంలో విజయగణపతికి ప్రత్యేక పూజులు నిర్వహించారు. అనంతరం మీడియాతో రాజధాని గురించి మాట్లాడారు.
Published Date - 08:00 PM, Thu - 21 September 23 -
#Andhra Pradesh
Vizag : మూడు నెలల్లో విశాఖకు సీఎం.. వైజాగ్ సౌత్ ముంబై కాబోతుంది.. ఇదే రాజధాని..
ఎలక్షన్స్ దగ్గర పడుతున్న తరుణంలో అదే రాజధాని, అక్కడనుంచే పాలన త్వరలో అని వైసీపీ నాయకులు అంటూ వస్తున్నారు. తాజాగా మరోసారి విశాఖ రాజధాని వార్తల్లో నిలిచింది.
Published Date - 10:00 PM, Sat - 5 August 23 -
#Andhra Pradesh
AP Capital : అమరావతిలో R-5! జై భీమ్, కొలకలపూడి పోరు!!
అమరావతి రాజధానికి(AP Capital) భూములు ఇచ్చిన వాళ్లు మాజీ సీఎం చంద్రబాబునాయుడు సామాజికవర్గం అంటూ వైసీపీ దుమ్మెత్తిపోసింది.
Published Date - 03:01 PM, Wed - 24 May 23 -
#Andhra Pradesh
CM Jagan: విశాఖ నుంచే పరిపాలన : ఏపీ సీఎం జగన్
పాలనా రాజధాని విశాఖ అని సీఎం జగన్ ప్రకటించారు. త్వరలో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతుందన్నారు.
Published Date - 02:18 PM, Fri - 3 March 23 -
#Andhra Pradesh
AP Capital : ప్రపంచ టాప్ -6 నగరాల్లో అమరావతి,`మేగజైన్` చెప్పిన నిజాలు
ఏపీ రాజధాని అమరావతి( AP Capital) ప్రపంచ స్థాయి నగరాల జాబితాలోకి వెళ్లింది.
Published Date - 02:28 PM, Wed - 1 March 23 -
#Andhra Pradesh
Capital AP : విశాఖకు ఆర్బీఐ తరలింపు? శరవేగంగా రాజధాని హంగులు!
విశాఖ రాజధాని(Capital AP) హంగులను సంతరించుకుంటోంది.
Published Date - 04:43 PM, Tue - 7 February 23 -
#Andhra Pradesh
Vizag Capital :`సుప్రీం` విచారణ రోజే AP రాజధానిపై జగన్ సంచలన ప్రకటన
`గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు` 3 రాజధానులను జగన్మోహన్ రెడ్డి తేల్చేశారు.
Published Date - 02:20 PM, Tue - 31 January 23 -
#Andhra Pradesh
Amaravathi : మౌనంగా ఎదుగుతోన్న `అమరావతి`
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతిని ఎంత నిర్లక్ష్యం చేసినప్పటికీ అక్కడ పునాదులను కదిలించలేకపోయారు.
Published Date - 01:34 PM, Sat - 3 September 22 -
#Speed News
Amaravati: నేటితో అమరావతి ఉద్యమానికి 900 రోజులు
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీకి మూడు రాజధానులంటూ ప్రకటిచింది. దీంతో అమరావతిలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించారు. ఆ ఉద్యమం నేటికి 900వ రోజుకు చేరింది. 900 రోజుల పాటు రాజధాని రైతులు, మహిళలు, దళిత జేఏసీ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. 2019 డిసెంబరు 17న రాజధాని ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమం వివిధ రూపాల్లో సాగింది. ప్రభుత్వ నిర్ణయాలు తమకు వ్యతిరేకంగా ఉన్నా కోర్టు తీర్పులు […]
Published Date - 10:21 AM, Sat - 4 June 22 -
#Andhra Pradesh
Botsa Satyanarayana: 2024 వరకు ఏపీ రాజధాని హైదరాబాదే.. బొత్స కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ రాజధాని పై జరుగుతున్న రగడ పై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సర్కార్ అమరావతిని శాసన రాజధానిగా మాత్రమే పరిగణిస్తుందని బొత్స తేల్చి చెప్పారు. 2024 వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మాత్రమేనని అన్నారు. దానిని దృష్టిలో పెట్టుకునే న్యాయస్థానం ఆ వ్యాఖ్యలు చేసి ఉంటుందని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్దారు. ఇప్పటికీ తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని బొత్స మరోసారి స్పష్టం చేశారు. ఇక జిల్లాల విభజనతో పరిపాలన […]
Published Date - 03:39 PM, Mon - 7 March 22 -
#Speed News
Andhra Pradesh: ఏపీకి మూడు రాజధానులే.. మంత్రి బొత్స షాకింగ్ కామెంట్స్..!
అమరావతిలోనే ఏపీ రాజధానిని కొనసాగించాలని, తాజాగా రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ క్రమంలో శనివారం నాడు మీడియా ముందుకు వచ్చిన బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ హైకోర్టు తీర్పును సవాలు చేస్తామని, ఇప్పటికీ తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని వైసీపీ ప్రభుత్వ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. ఇక ఏపీలో పాలనా వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి […]
Published Date - 04:47 PM, Sat - 5 March 22 -
#Speed News
AP Capital: ఏపీ ప్రభుత్వానికి బిగ్ షాక్.. రాజధానిపై తీర్పు ఇచ్చిన హైకోర్టు
అమరావతి రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Published Date - 11:04 AM, Thu - 3 March 22 -
#Andhra Pradesh
Amaravati Protest : అమరావతి ఉద్యమం@800 డేస్
అమరావతి రైతుల ఉద్యమం 800వ రోజుకు చేరింది. ఆ సందర్భంగా చంద్రబాబునాయుడు, లోకేష్ రైతులకు సంపూర్ణ మద్ధతును ప్రకటించారు.
Published Date - 03:46 PM, Thu - 24 February 22 -
#Andhra Pradesh
Amaravati : అమరావతే రాజధాని.. స్పష్టం చేసిన కేంద్రం
ఏపీ రాజధానిపై కేంద్రం తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా జీవీఎల్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం రాజధానిపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
Published Date - 11:46 AM, Wed - 2 February 22