AP Assembly Sessions
-
#Andhra Pradesh
Chandrababu Naidu: అసెంబ్లీకి గైర్హాజరైన ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్
గురువారం ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన సమయంలో సభలో కేవలం 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు
Date : 25-09-2025 - 2:21 IST -
#Andhra Pradesh
AP Assembly Sessions : వచ్చే నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు?
AP Assembly Sessions : ఈ మేరకు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 4న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది
Date : 31-08-2025 - 10:30 IST -
#Andhra Pradesh
AP Cabinet : 42 అజెండా అంశాలతో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం.
AP Cabinet : ఏపీ రాష్ట్రంలో కీలకమైన నిర్ణయాలకు దారి తీసే కేబినెట్ సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు జరగనుంది.
Date : 24-07-2025 - 12:56 IST -
#Andhra Pradesh
Constable posts : త్వరలో 10,762 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ : హోం మంత్రి అనిత
2017లో హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 2018లో సీనియారిటీ జాబితాను ప్రభుత్వం జారీ చేసింది. ఇచ్చిన సీనియారిటీ లిస్టులో 1995 కు చెందిన DSP వెంకటేశ్వర్లు.. సీనియారిటీని నిర్ణయించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం కోర్టులో ఉండడం వల్ల ప్రమోషన్లకు ఇబ్బంది ఉంది.
Date : 20-03-2025 - 5:36 IST -
#Andhra Pradesh
Ap Assembly : చంద్రబాబుతో పవన్ భేటీ.. వివిధ శాఖలకు కేటాయింపులపై చర్చ
దాదాపు గంటపాటు వీరి భేటీ కొనసాగింది. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు ఉన్నట్లు పవన్ అభిప్రాయపడ్డారు. మే నెల నుంచి ప్రారంభించే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించిన అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి.
Date : 03-03-2025 - 8:45 IST -
#Andhra Pradesh
Mega DSC : మెగా డిఎస్సీపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి గణాంకాల విడుదల చేశారు. గత వైసీపీ ప్రభుత్వం అయిదేళ్ల హయాంలో ఒక్క డిఎస్సీ కూడా విడుదల చేయలేదని లోకేష్ అన్నారు.
Date : 03-03-2025 - 12:11 IST -
#Speed News
Polavaram : రెండేళ్లలో పోలవరం పూర్తి – మంత్రి క్లారిటీ
Polavaram : పోలవరం ద్వారా గోదావరి నదిలో ప్రతి సంవత్సరం సముద్రంలో కలిసిపోతున్న 2వేల టీఎంసీల నీటిని రాయలసీమ, దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు మళ్లించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు
Date : 28-02-2025 - 11:55 IST -
#Andhra Pradesh
YCP : రాజీనామా చేసే ఆలోచనలో వైసీపీ ఎమ్మెల్యేలు..? రోజా కామెంట్స్ కు అర్ధం ఇదేనా..?
YCP : జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని రోజా వ్యాఖ్యానించడంతో, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశముందా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి
Date : 24-02-2025 - 7:09 IST -
#Andhra Pradesh
Jagan : 11 నిమిషాలు కూడా సభలో ఉండలేకపోయారా? – షర్మిల
Jagan : సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతోనే జగన్ అసెంబ్లీకి వచ్చారని, ప్రజల సమస్యలపై చర్చించేందుకు కాదు అని ఆమె ఆరోపించారు
Date : 24-02-2025 - 6:50 IST -
#Andhra Pradesh
Swarna Andhra@2047 : 2047 నాటికి స్వర్ణాంధ్ర కల సాకారం – గవర్నర్ అబ్దుల్ నజీర్
Swarna Andhra@2047 : గత వైసీపీ (YCP) ప్రభుత్వ పాలన రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని, ప్రజల కోరిక మేరకు కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిందని గవర్నర్ అన్నారు
Date : 24-02-2025 - 11:51 IST -
#Andhra Pradesh
AP Assembly : ఆ భయంతోనే అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్
AP Assembly : గతంలో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం, సాధారణ ఎమ్మెల్యేగా సమయం కేటాయించడం వంటి అంశాల కారణంగా జగన్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు
Date : 22-02-2025 - 7:15 IST -
#Andhra Pradesh
AP Assembly Sessions : జగన్ ఒక్క ఛాన్స్ అని రాష్ట్రాన్ని నాశనం చేసాడు – సీఎం చంద్రబాబు
AP Assembly Sessions : జగన్ 2019లో ఒక్క ఛాన్స్ అని వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని, తాము ఊహించిన దాని కంటే ఎక్కువ విధ్వంసం చేశారని, జీవోలు కూడా ఆన్లైన్లో ఉంచలేదన్నారు. జగన్ చీకటి పాలనలో రాష్ట్రంలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని అన్నారు
Date : 15-11-2024 - 3:03 IST -
#Andhra Pradesh
Nara Lokesh : శానసమండలిలో బొత్సపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం
botsa satyanarayana : అసెంబ్లీ సాక్షిగా తన తల్లి భువనేశ్వరిని అవమానించిన విషయాన్ని గుర్తు చేస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
Date : 14-11-2024 - 3:04 IST -
#Andhra Pradesh
Sharmila : నా చెల్లెలి గురించి ఇక్కడ మాట్లాడవద్దు – జగన్
Sharmila : 'నా చెల్లెలి గురించి ఇక్కడ మాట్లాడటం వద్దు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 1.7% ఓటు షేర్ మాత్రమే ఉంది. ఏమాత్రం ప్రభావం చూపని అలాంటి పార్టీ గురించి మాట్లాడటం అనవసరం' అని అన్నారు
Date : 13-11-2024 - 8:48 IST -
#Andhra Pradesh
Visakhapatnam Metro Rail Project : విశాఖ మెట్రో రైల్పై మంత్రి నారాయణ గుడ్ న్యూస్
Visakhapatnam Metro Rail Project : త్వరలోనే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారభించనునున్నట్లు అసెంబ్లీ సాక్షిగా మంత్రి తెలిపారు. బుధవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవగా.. స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు
Date : 13-11-2024 - 11:58 IST