Andhrapradesh
-
#Andhra Pradesh
Amaravati : అమరావతి అసైన్డ్ భూముల కేసులో ఐదుగురు అరెస్ట్
అమరావతి రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో ఐదుగురు వ్యక్తులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. రాజధాని అమరావతిలో 89.8 ఎకరాల అసైన్డ్ భూములు కొనుగోలు చేశారని సీఐడీ అభియోగాలు మోపింది. మాజీ మంత్రి నారాయణ బంధువులు, పరిచయస్థుల పేరుతో వేర్వేరు సర్వేనెంబర్లలో అసైన్డ్ భూమి కొనుగోలు చేశారని ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి కొల్లి శివరాం, గట్టెం వెంకటేశ్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయులు, కొట్టి దొరబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఇదిఇలా ఉంటే టీడీపీ […]
Date : 13-09-2022 - 10:25 IST -
#Andhra Pradesh
Loan App Harassment : రాజమండ్రి లోన్ యాప్ వేధింపుల కేసులో ఏడుగురు అరెస్ట్
లోన్ యాప్ ద్వారా దంపతులను వేధిస్తున్న ఘటనలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో లోన్ యాప్ బాధితుల సంఖ్య పెరుగుతుండటంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించి లోన్ యాప్స్ తో వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నెల ఏడో తేదీన రాజమహేంద్రవరానికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేసి […]
Date : 13-09-2022 - 10:21 IST -
#Andhra Pradesh
AP CM Jagan : ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ సర్వే.. ఆ 50 మందిపై…?
ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ సర్వే చేయించారు...
Date : 13-09-2022 - 7:58 IST -
#Speed News
Krishnam Raju : ప్రారంభమైన రెబల్ స్టార్ కృష్ణంరాజు అంతిమయాత్ర
సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అంతిమయాత్ర ప్రారంభమైంది...
Date : 12-09-2022 - 1:29 IST -
#Andhra Pradesh
Amaravati Farmers : అమరావతి టూ అరసవల్లి.. ప్రారంభమైన అమరావతి రైతుల మహాపాదయాత్ర 2.0
అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్తో అమరావతి రైతుల రెండో విడత పాదయాత్ర..
Date : 12-09-2022 - 9:10 IST -
#Andhra Pradesh
YSR Kalyanamasthu : కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభిస్తున్న ఏపీ పభుత్వం..!
ఏపీ ప్రభుత్వం మరో కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించనుంది...
Date : 11-09-2022 - 12:27 IST -
#South
Income Tax : ఏపీ ట్రెజరీ అధికారులకు ఐటీ నోటీసులు..?
ఏపీ ట్రెజరీ అధికారులకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు జారీ చేసింది...
Date : 11-09-2022 - 9:24 IST -
#Speed News
Chandrababu : కృష్ణంరాజు మృతికి సంతాపం తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు
ప్రముఖ సినీ నటులు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం
Date : 11-09-2022 - 8:05 IST -
#Andhra Pradesh
AP & Telangana : ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు సీఎం ఆమోదం
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బదిలీల కోసం ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది
Date : 10-09-2022 - 9:23 IST -
#Speed News
AP Assembly : ఈ నెల 15 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కీలక బిల్లలు ప్రవేశపెట్టే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి....
Date : 10-09-2022 - 7:41 IST -
#Speed News
Loan APP Harassment : ఆగని లోన్ యాప్ ఆగడాలు.. ఏపీలో మరో యువకుడు బలి
ఏపీలో లోన్ యాప్ ఆగడాలు ఆగడం లేదు. లోన్ యాప్లకు బలైన దంపతుల ఘటన...
Date : 09-09-2022 - 3:25 IST -
#Andhra Pradesh
Amaravati Farmers Maha Padayatra: అమరావతి రైతుల మహాపాద యాత్రకు ఏపీ హైకోర్టు అనుమతి
అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు అమరావతి రైతు మహా పాద యాత్రకు ...
Date : 09-09-2022 - 3:00 IST -
#Andhra Pradesh
Supreme Court : సుప్రీంకోర్టులో లక్ష్మీపార్వతికి షాక్.. ఆ పిటిషన్ను..?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆస్తులపై విచారణ జరిపించాలని...
Date : 09-09-2022 - 2:49 IST -
#Andhra Pradesh
NEET 2022 Results : నీట్ 2022 ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ-2022 ఫలితాలు బుధవారం రాత్రి విడుదలయ్యాయి.
Date : 08-09-2022 - 10:09 IST -
#Andhra Pradesh
Heavy Rains In AP : ఏపీలో ఆరు జిల్లాలకు భారీ వర్షాలు – ఐఎండీ
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడి రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది
Date : 08-09-2022 - 9:34 IST