Andhra Pradesh
-
#Andhra Pradesh
Chandrababu: చంద్రబాబు కుప్పం పర్యటన, సభలు, సమావేశాలతో బిజీ బిజీ!
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. తనను అరెస్టు చేసిన సమయంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ నియోజకవర్గంతో తనకున్న అనుబంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడం ఈ పర్యటన లక్ష్యం. గుడుపల్లె ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని అనంతరం టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమవుతారు. కుప్పంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో బస చేయనున్నారు. మరుసటి రోజు శాంతిపురంలోని ఎన్టీఆర్ సర్కిల్, […]
Date : 28-12-2023 - 12:10 IST -
#Andhra Pradesh
Arogyasree Services: ఏపీలో నిలిచిపోనున్న ఆరోగ్యశ్రీ సేవలు..కారణం ఇదే !
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది. ఫీజు చెల్లింపులో జాప్యం, రోగులకు అందించే వైద్యం తగ్గించడం, ప్యాకేజీ ధరలు పెంచకపోవడాన్ని నిరసిస్తూ
Date : 27-12-2023 - 3:56 IST -
#Andhra Pradesh
AP Congress : ఏపీపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్.. సార్వత్రిక ఎన్నికలపై నేడు ఢిల్లీలో సమావేశం
కర్ణాటక, తెలంగాణలో విజయోత్సాహంతో ఉన్న కాంగ్రెస్ ఏపీలో కూడా కనీస సీట్లను సాధించాలని భావిస్తుంది. ఏపీపై కాంగ్రెస్
Date : 27-12-2023 - 8:26 IST -
#Andhra Pradesh
TDP : హిందూపురం లోక్సభ టికెట్ కోసం టీడీపీలో పోటీ.. సీటు కోసం అధినేత వద్దకు క్యూ..!
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీల్లో టికెట్లు దక్కించుకునేందుకు ఆశావాహులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా టీడీపీలో టికెట్ల కోసం పోటీ నెలకొంది. రాయలసీమ జిల్లాలో టీడీపీ టికెట్ల కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. హిందూపురం లోక్సభ సీటు కోసం టీడీపీలో ఆశావాహులు అంతా అధిష్టానం వద్దకు వెళ్తున్నారు. హిందూపూర్ లోక్సభ నియోజకవర్గంలో టీడీపీ నుంచి పలువురు నేతలకు అధినేత హామీ ఇవ్వడంతో ఇప్పుడు వారంతా అధిష్టానం వద్దకు క్యూ కడుతున్నారు. హిందూపురం లోకసభ నుంచి టీడీపీకి, […]
Date : 27-12-2023 - 8:13 IST -
#Andhra Pradesh
Covid : శ్రీకాకుళంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. ప్రజలు కోవిడ్ నియమాలను పాటించాలన్న అధికారులు
శ్రీకాకుళంలో మూడు కోవిడ్ కొత్త వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. శ్రీకాకుళంలోని ప్రభుత్వ రిమ్స్ ఆసుపత్రిలో
Date : 27-12-2023 - 7:50 IST -
#Andhra Pradesh
Covid : వైజాగ్ కేజీహెచ్లో మహిళ మరణం కొవిడ్ వల్ల కాదు : సూపరిటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్
వైజాగ్ కేజీహెచ్లో కరోనా వల్ల మహిళ మరణించిందన్న వార్తలను సూపరిటెండెంట్ డాక్టర్ అశోక్ కుయార్ ఖండించారు. ఆమెకు
Date : 27-12-2023 - 7:28 IST -
#Andhra Pradesh
Covid : ఏపీలో 29కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ
కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు ఏపీలో రోజురోజుకి పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో 29 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. కోవిడ్
Date : 26-12-2023 - 7:53 IST -
#Andhra Pradesh
TDP : ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ టీడీపీకి బోనస్ – ఆనం వెంకటరమణారెడ్డి
2024 ఎన్నికల్లో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిఆ విశ్వాసం వ్యక్తం చేవారు.
Date : 25-12-2023 - 9:34 IST -
#Andhra Pradesh
Christmas : ఏపీ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన క్రిస్మస్ వేడుకల.. చర్చిల్లో ప్రార్థనలు చేస్తున్నక్రైస్తవ సోదరులు
ఏపీ వ్యాప్తంగా క్రిస్మస్ సందడి ప్రారంభమైంది. తెల్లవారుజామున నుంచే క్రైస్తవ సోదరులు చర్చిలకు క్యూకట్టారు. క్రిస్మస్
Date : 25-12-2023 - 9:25 IST -
#Andhra Pradesh
AP Congress : ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్గా మాణికం ఠాగూర్
కర్ణాటక, తెలంగాణలో అధికారం చేపట్టిన తరువాత కాంగ్రెస్ మిగతా రాష్ట్రాలపై పోకస్ పెట్టింది. తాజాగా మరో తెలుగు రాష్ట్రామైన
Date : 24-12-2023 - 9:15 IST -
#Andhra Pradesh
Prashanth Kishore : నారా లోకేష్తో స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ భేటి..!
ఏపీలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. యువగళం సక్సెస్ జోష్తో ఉన్న టీడీపీ దూకుడుని ప్రదర్శిస్తుంది. మరో రెండు
Date : 23-12-2023 - 4:05 IST -
#Andhra Pradesh
Tiruvuru YCP : తిరువూరు వైసీపీకి కొత్త అభ్యర్థి.. తెరమీదకు సామాన్య కిరణ్ పేరు..?
ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ అధికార పార్టీలో అభ్యర్థుల మార్పు శరవేగంగా జరుగుతుంది. దాదాపుగా 100 మంది
Date : 23-12-2023 - 3:31 IST -
#Speed News
YS Viveka Murder Case : వివేకా హత్యకేసులో అప్రూవర్ దస్తగిరి భార్యకు పోలీసులు నోటీసులు
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి భార్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పులివెందులోని
Date : 23-12-2023 - 9:43 IST -
#Andhra Pradesh
First Covid Positive Case : ఏపీలో తొలి కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు
రెండు సంవత్సరాల విరామం తర్వాత ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఏలూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి
Date : 23-12-2023 - 7:44 IST -
#Andhra Pradesh
TDP : టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో రెండో రోజు చండీయాగం, సుదర్శన నారసింహ హోమం
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ది మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమంలో భాగంగా మొదటి రోజు యజ్ఞ క్రతువులు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు జరిపారు. ప్రజలందరికీ మేలు జరగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా చంద్రబాబు – భువనేశ్వరి దంపతులు ప్రార్థించారు. గుంటూరుకు […]
Date : 23-12-2023 - 7:33 IST