Andhra Pradesh News
-
#Andhra Pradesh
డ్రగ్స్ స్మగ్లింగ్ పై సీఎం జగన్ సీరియస్.. మత్తు ఫ్రీ ఏపీ కోసం పోలీసులకు ఆదేశం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు డ్రగ్స్ స్మగ్లింగ్ మీద స్పందించారు. వాటి నిరోధానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కాలేజి యాజమాన్యాలు నిశితంగా విద్యార్థుల కదలికలను పరిశీలించాలని సూచించారు
Published Date - 04:06 PM, Tue - 5 October 21 -
#Andhra Pradesh
అన్నదాతకు జగనన్న నిర్లక్ష్యం పోటు ..5లక్షల మంది రైతులకు `పీఎం కిసాన్` ఔట్
జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం,..బ్యాంకర్ల నిర్వాకం.. రైతుల అవగాహనలేమి..సాంకేతిక తప్పిదాలు...వెరసి కేవలం 29శాతం రైతులు మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద సంపూర్ణంగా లబ్దిపొందారు.
Published Date - 11:19 AM, Tue - 5 October 21 -
#Andhra Pradesh
ఏపీ ప్రభుత్వానికి స్టేట్ బ్యాంకు ఝలక్.. 6 వేల 500 కోట్ల ఓవర్ డ్రాప్ట్ తిరస్కరణ
కేంద్ర ప్రాయోజిత పథకాలను అమలు చేయడానికి 6వేల 500కోట్ల అదనపు నిధులను అడిగిన ఏపీ ప్రభుత్వానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పచెల్లు మనిపించింది.
Published Date - 03:36 PM, Fri - 1 October 21 -
#Andhra Pradesh
గులాబ్ కదలికలపై వెదర్ బ్లాగర్ సక్సెస్.. విశాఖ వాసి సాయి కిరణ్ కు ప్రశంసలు
తుఫాన్ అంటే అందరూ జాగ్రత్త పడతారు. వీలున్నంత వరకు బయటకు రాకుండా తలదాచుకునే ప్రయత్నం చేస్తారు.
Published Date - 12:35 PM, Wed - 29 September 21 -
#Andhra Pradesh
జగన్ సర్కార్ నిర్వాకం.. ఏపీపీఎస్సీలో అనర్హత..సివిల్స్ లో ర్యాంకులు
ఏపీపీఎస్సీని రాజకీయ కేంద్రంగా వైకాపా మార్చేసింది. డిజిటల్ మూల్యాంకనం పేరుతో కావల్సిన వాళ్లకు ఉద్యోగాలు వచ్చేలా జగన్ సర్కార్ చేసిందనే ఆరోపణ బలంగా ఉంది. అందుకు బలం చేకూరేలా ఏపీపీఎస్సీలో సెలెక్ట్ కాని నిరుద్యోగులు సివిల్స్ ఎగ్జామ్ లో ర్యాంకులు సాధించారు.
Published Date - 02:21 PM, Tue - 28 September 21 -
#Andhra Pradesh
ఎన్నారై అకాడమీ పోస్ట్ మార్టం.. మేఘా,లింగమనేని ఆస్తులపై ఆపరేషన్
మంగళగిరి ఎన్నారై అకాడమీ యాజమాన్య మార్పిడిపై జరిగిన వివాదంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తోంది. విజయవాడకు చెందిన లింగమనేని రమేష్, మేఘా కృష్ణారెడ్డిల పాత్రపై ఈడీకి పక్కా ఆధారాలు దొరికినట్టు తెలుస్తోంది.
Published Date - 04:04 PM, Sat - 25 September 21 -
#Andhra Pradesh
జగన్ ఓటు బ్యాంకుపై జాతీయ మీడియా ఫోకస్.. గ్రాఫ్ పడిందా? 10శాతం పెరిగిందా?
స్థానిక ఫలితాల ఆధారంగా ఏపీ పొలిటికల్ హీరో జగన్మోహన్ రెడ్డిగా జాతీయ మీడియా ఫోకస్ చేస్తోంది. సాధారణ ఎన్నికల్లో 49.8శాతం ఓట్లతో 151 స్థానాలను వైసీపీ గెలుకుకుంది.
Published Date - 03:58 PM, Sat - 25 September 21 -
#Andhra Pradesh
బీమ్లా నాయక్ స్థానిక బలం..ఇక ప్రజల మధ్యకు కాటమరాయుడు
ఏపీలో స్థానిక ఫలితాలను ఎవరికి అనుకూలంగా వాళ్లు మలచుకుంటున్నారు. రాష్ట్రంలో అతి పెద్ద రెండో పార్టీగా జనసేన అవతరించినట్టు అంచనా వేస్తున్నారు. సాధారణ ఎన్నికల కంటే ఓటు శాతం అనూహ్యంగా పెరిగిందని జనసేనాని భావిస్తున్నాడు.
Published Date - 12:59 PM, Fri - 24 September 21 -
#Andhra Pradesh
ఇక సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ బుకింగ్..టిక్కెట్ల విక్రయానికి ఏపీ ప్రభుత్వం సిద్ధం
ఏపీలో సినిమా టిక్కెట్ల వ్యవహారం వెనుక ఏం జరుగుతుంది? బస్ టిక్కెట్లను ఆన్ లైన్లో అందించలేని సర్కార్ ఇప్పుడు సినిమా టిక్కెట్లకు ఆన్ లైన్ పద్ధతిని ఎలా నిర్వహిస్తుందని ప్రశ్న. ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఆన్ లైన్ బుకింగ్ ఇటీవల రెడ్ బస్సు పోర్టల్ కు ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
Published Date - 03:35 PM, Tue - 21 September 21 -
#Andhra Pradesh
ఏపీలో తాలిబన్ల లింకు.. డ్రగ్స్ వెనుక డాన్ ఎవరు?
ఏపీలో తాలిబన్ల కలకలం బయలుదేరింది. సుమారు 9వేల కోట్ల డ్రగ్స్ వ్యవహారం తాడేపల్లి, తాలిబన్లకు ఉన్న సంబంధంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాడేపల్లి,తాలిబన్లకు ఉన్న లింకు ఏంటో తేల్చాలని కేంద్రాన్ని టీడీపీ డిమాండ్ చేస్తోంది.
Published Date - 03:33 PM, Tue - 21 September 21 -
#Andhra Pradesh
వచ్చే నెల నుంచి లోకేష్ పాదయాత్ర? తెలుగు యువత లో జోష్ నింపేలా బ్లూప్రింట్
జగన్ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి టీడీపీ ప్రధాన కార్యదర్శ లోకేష్ సిద్ధం అవుతున్నాడు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ఫైట్ చేయడానికి క్షేత్ర స్థాయికి వెళ్లనున్నారు. గ్రామ స్థాయిలో ప్రజల్ని కలవడానికి పాదయాత్ర లేదా సైకిల్ యాత్రకు టీడీపీ ప్లాన్ చేస్తోంది.
Published Date - 03:26 PM, Tue - 21 September 21 -
#Andhra Pradesh
ఏపీ ఆర్థికంపై కేంద్రం నిఘా ..960కోట్ల విదేశీ రుణాల మతలబు
ఏపీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ప్రభుత్వం, ప్రభుత్వేతర ఆర్థిక సంస్థలు చెబుతున్నాయి. ఖజానాకు వచ్చిన నిధులను ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తోంది. కానీ, వివిధ పథకాల కోసం విదేశాల నుంచి తీసుకున్న రుణాలను ఆ పథకాలకు మాత్రమే ఖర్చు చేయాలి
Published Date - 02:40 PM, Mon - 20 September 21 -
#Andhra Pradesh
ఏపీ ఆర్థికంపై ఎవరిది నిజం? భేష్ అంటోన్న బుగ్గన లెక్కలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందా? అభివృద్ది రేటు తగ్గిందా? జగన్ ఇక ప్రభుత్వాన్ని నడపలేడా? రాష్ట్రాన్ని వైసీపీ దివాళ తీయించిందా? అంటే..ఔను అని టీడీపీ అంటోంది. కానీ, వాస్తవాలు వేరని వైసీపీ చెబుతోంది. ఏది నిజమో సామాన్యులకు అంతుచిక్కడంలేదు. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. పనిలోపనిగా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామక్రిష్ణుడు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని చురకలంటించాడు. ఏపీ ఆర్థిక పరిస్థితి […]
Published Date - 04:18 PM, Sat - 18 September 21