Andhara Cm Chandrababu
-
#Andhra Pradesh
PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్
ప్రధాని నరేంద్ర మోదీ వాయుసేన విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 9.55 గంటలకు కర్నూలు చేరుకున్నారు. అక్కడినుంచి సైనిక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. కాసేపట్లో భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత శివాజీ స్ఫూర్తికేంద్రాన్ని సందర్శిస్తారు. శ్రీశైలం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.20కి కర్నూలు చేరుకుంటారు. అక్కడ జీఎస్టీ సభలో ప్రసంగించిన తర్వాత కర్నూలు విమానాశ్రయం చేరుకుని సాయంత్రం 4.45కు దిల్లీ బయల్దేరి వెళ్తారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన, […]
Date : 16-10-2025 - 10:54 IST -
#Andhra Pradesh
Manchu Vishnu : సీఎం చంద్రబాబుకు మంచు విష్ణు ఏ గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా..?
Manchu Vishnu : తాను స్వయంగా గీసిన చంద్రబాబు చిత్రాన్ని సీఎంకు అందించినట్లు విష్ణు తెలిపారు. ఆయన తన ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నట్లు పేర్కొన్నారు.
Date : 28-09-2024 - 6:51 IST -
#Andhra Pradesh
Jagan: సెక్యూరిటీ పునరుద్ధరణపై హైకోర్టులో జగన్ పిటిషన్ వాయిదా
ముఖ్యమంత్రిగా తనకు ఇచ్చిన సెక్యూరిటీని మరల పునరుద్ధరించాలంటూ వైసీపీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Date : 07-08-2024 - 1:51 IST -
#Trending
Modi Vs Nithish: ఇరకాటంలో మోడీ..నితీష్ స్టేటస్ అస్త్రం
మోడీని ఇరకాటంలో పెట్టారు బీహార్ సీఎం జేడీయూ చీఫ్ నితీష్ కుమార్. ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో చంద్రబాబు కూడా మోడీని ఇరకాటంలో పెడతారా?
Date : 29-06-2024 - 7:16 IST -
#Andhra Pradesh
Chandrababu Warning: ఆ IAS,IPS లకు చంద్రబాబు వార్నింగ్?
వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు....కీలకంగా వ్యవహరించిన ఆరుగురు IAS, IPS అధికారులను...ఏపీ సీఎం చంద్రబాబు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అందుకే...వారిని కలవడానికి కూడా సీఎం నిరాకరించారు. వాళ్లు కనీసం బొకేలు ఇచ్చినా కూడా...సింపుల్గా రిజెక్ట్ చేసారు.
Date : 14-06-2024 - 5:57 IST -
#Andhra Pradesh
RaghuRamaRaju: జగన్కి రాడ్ దింపుతా…రఘురామ ఫైర్
ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో కూటమే అధికారంలోకి వస్తుందన్నారు టీడీపీ నేత రఘురామ కృష్ణం రాజు.
Date : 01-06-2024 - 3:34 IST